-రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ గౌత లచ్చన్న 1991వ సంవత్సరంలో రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఉన్న వివిధ తెగలను గౌడ సంఘంలో చేర్చి అందర్నీ గౌడ కుటుంబానికి చెందిన వారుగా ఏర్పాటు చేశారని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేరం శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాటి …
Read More »Daily Archives: January 5, 2026
‘పల్లె పండుగ’తో గ్రామాల్లో అభివృద్ధి
-మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గంలో “స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీలు” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, తిమ్మరాజుపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, కోరుమామిడి గ్రామాల్లో దాదాపు కోటి రూపాయల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్డు నిర్మాణ, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం …
Read More »జనవరి 9న సీఎం పర్యటన నేపథ్యంలో మండపేట నియోజక వర్గంలో క్షేత్ర స్థాయి పరిశీలన ఆర్డీవో కృష్ణ నాయక్
మండపేట, నేటి పత్రిక ప్రజావార్త : పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జనవరి 9వ తేదీన మండపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో, రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ మరియు మండపేట శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వర రావు క్షేత్ర స్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ మాట్లాడుతూ, జనవరి 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా స్థానిక శాసన సభ్యులతో …
Read More »గృహ హింసను అరికడదాం
– గృహ హింస మన సంస్కృతి కాదు – కలెక్టర్ (ఎఫ్ఎసి) వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గృహ హింసను అరికట్టేందుకు సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ (ఎఫ్ఏసీ) / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో “గృహ హింసను అరికడదాం – గృహ హింస మన సంస్కృతి కాదు” అనే అంశంపై రూపొందించిన అవగాహనా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ, గృహ హింస …
Read More »జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఉచిత కంటి, ఆరోగ్య పరీక్షలు డి టి వో ఆర్ సురేష్
మండపేట, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం (05-01-2026) మండపేటలోని “ది మండపేట లారీ ఓనర్స్ కల్చరల్ అసోసియేషన్” ప్రాంగణంలో గోదావరి ఐ నేత్రాలయము మరియు సుబ్బారాయుడు మెమోరియల్ హాస్పిటల్ వైద్య బృందాల సహకారంతో ఉచిత కంటి పరీక్షలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా వాహనచాలకులు కంటి చూపు సరిగా లేకుండా వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని …
Read More »పిజిఆర్ఎస్లో 146, రెవెన్యూ క్లినిక్లో 141 అర్జీలు స్వీకరణ
– జిల్లా కలెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (05.01.2026) కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో వరుసగా 146 మరియు 141 అర్జీలు స్వీకరించబడినట్లు జిల్లా కలెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) వై మేఘా స్వరూప్ తెలిపారు. పిజిఆర్ఎస్లో వచ్చిన అర్జీలను హేతుబద్ధతతో పరిశీలించి, సమస్యలు తిరిగి ఓపెన్ కాకుండా సమగ్ర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, …
Read More »ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా
– రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 61 మంది బాధితులకు రూ. 44.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 556 మందికి రూ.4.09 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఆరోగ్యకరమైన సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: ప్రజారోగ్యానికి …
Read More »ఖేలో ఇండియా ట్రైబల్ క్రీడలు–2026కు రాష్ట్ర స్థాయి ఎంపికలు
-జనవరి 8న కాకినాడలో నిర్వహణ – జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డి.ఎం.ఎం. శేషగిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్కీం పథకంలో భాగంగా ఈ ఏడాది గిరిజన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి తొలిసారిగా ‘ఖేలో ఇండియా ట్రైబల్ క్రీడలు–2026’ పేరుతో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించ నున్నట్లు, ఈ పోటీలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ఎంపికలను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జనవరి 8, 2026న కాకినాడలో నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి …
Read More »మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం
– ఆరోగ్య ఆంధ్ర సాకారానికి కలిసికట్టుగా కృషిచేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య ఆంధ్ర సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందని.. ఈ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సోమవారం మైలవరంలోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, …
Read More »ఈ మార్గదర్శి వేసిన బాట.. భావితరాలకు బంగారు బాట..
– రూ. కోటి ఖర్చుతో పీ4 కింద వెల్వడంలో రహదారి – డా. లకిరెడ్డి హనిమిరెడ్డి సామాజిక సేవ – ఈ సేవాతత్పరత పేదల కుటుంబాలకు కొత్త వెలుగు: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2029 నాటికి పేదరికాన్ని పూర్తిగా దూరంచేసే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్) కార్యక్రమం ద్వారా ఇచ్చిన పిలుపుతో బంగారు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎందరో మార్గదర్శులుగా ముందుకొస్తున్నారు. సామాజిక సేవకు …
Read More »
Prajavartha Online Telugu News