– విద్యుత్ సంస్థల పునర్వ వైభవానికి ఉద్యోగులు సహకరించాలి – అందరూ కష్టపడినందుకే ట్రూ డౌన్ సాధ్యమయ్యింది – 6,000 మెగావాట్ల రికార్డు స్థాయి ఉత్పత్తి గర్వ కారణం – కూటమి ప్రభుత్వంలోనే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం – విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. స్థానిక వెన్యూ కన్వెన్షన్ హాల్ …
Read More »Daily Archives: January 5, 2026
ఆవకాయ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
– క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఆవకాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్య అమరావతి ఉత్సవాలకు సమన్వయ శాఖల అధికారుల భాగస్వామ్యంతో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు.. టీమ్వర్క్ (సెలబ్రేటింగ్ ది ఆర్ట్స్) సంస్థ ప్రతినిధి సయ్యద్ శామ్స్తో కలిసి సోమవారం పున్నమిఘాట్ను సందర్శించారు. కార్యక్రమాల షెడ్యూల్, …
Read More »బీసీ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తీసుకువస్తాం
-జనాభా దామాషా ప్రకారంగా నిధులు కేటాయింపు -‘ఆదరణ-3’ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు,టెక్నాలజీని అందజేత -స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో బాగస్వాములవ్వండి – రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ కార్పొరేషన్లకు గతంలో ఎన్నడూ లేనివిధంగా పూర్వ వైభవం తీసుకువచ్చి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. విజయవాడ రూరల్ గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ లో సోమవారం …
Read More »సమస్యల పరిష్కారంలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్
– పీజీఆర్ఎస్ సందర్భంగా రెవెన్యూ క్లినిక్ సేవలు – భూ సంబంధిత సమస్యల సత్వర పరిష్కారానికి వీలు – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 58 రెవెన్యూ, 130 రెవెన్యూయేతర అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారంలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్కు ప్రాధాన్యమిస్తున్నామని.. కలెక్టర్ల సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ సందర్భంగా రెవెన్యూ క్లినిక్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. …
Read More »ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం …
Read More »పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) గా వి. చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) గా వి. చంద్రశేఖర్ పదోన్నతి పొందారు. విజయవాడ నగరపాలక సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెహికల్ డిపోలో పనిచేస్తుండగా పర్యవేక్షణ ఇంజనీర్ గా పదోన్నతి పొందారు.
Read More »హరితాంద్ర ప్రదేశ్ కు మరో అడుగు
-విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 50,000 మొక్కల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హరితాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేసేందుకు విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఫలా మరియు పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం నుండి ప్రజలందరికీ నగర పరిధిలో గల మూడు నియోజకవర్గాలలోను ఉచిత పండ్ల మరియు పూల మొక్కలను పంపిణీ చేస్తున్నారని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఒక మొక్కను పెంచుకుంటే కాలుష్యం ఖచ్చితంగా తగ్గుతుందని అన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News