Breaking News

Daily Archives: January 6, 2026

ఎస్ హెచ్ జీ ఉత్పత్తులకు బ్రాండింగ్

-మహిళా సంఘాలకు సుస్థిరాదాయమే లక్ష్యం -సెర్ప్, మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెర్ప్ విభాగాన్ని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు తయారు చేస్తున్న 23 వేల పైచిలుకు వివిధ రకాల ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసేందుకు వీలుగా ఈ బ్రాండ్ ఉపకరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వ్యవస్థీకృతంగా …

Read More »

టీమ్ వర్క్… బెటర్ రిజల్ట్స్… ఇవే అభివృద్ధి మంత్రం

-2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి -విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం.. ట్రూ డౌన్ కు నాంది పలికా -సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ -14వ ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు -రూ.19,391 కోట్ల పెట్టుబడులకు, 11,753 ఉద్యోగాలకు ఆమోదం -ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పొర్టల్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని… ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని …

Read More »

తీర ప్రాంత అడవుల రక్షణ… ఆక్రమణల నిరోధంపై దృష్టి

– గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ – నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనుల్లో ఖచ్చితమైన పురోగతి కనబడాలి – జనవరి నెలాఖరులోపు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలి – సచివాలయంలో అటవీశాఖతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తీర ప్రాంత అడవుల రక్షణ.. ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను …

Read More »

సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు

-సద్విమర్శలను స్వాగతిస్తాం… -మహిళలపై అసభ్య పోస్టులపై నిఘా పెట్టాలి -ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలు చేస్తున్న చట్టాలపై అధ్యయనం చేయాలి -సోషల్ మీడియాపై మంత్రుల బృందం సమావేశంలో మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల …

Read More »

రేపు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు

-నిర్మాణం పనుల పురోగతిపై పరిశీలన -ప్రాజెక్టు వద్దే అధికారులతో సీఎం సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నేరుగా హెలికాప్టర్‌లో పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు… కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి …

Read More »

7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు అనుమతులు

– బుధవారం రెండు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం – అమరావతి రాజధాని ప్రాంతంలో రైల్వే ట్రాక్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ ల నిర్మాణం – కృష్ణా తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ – 112 వీధిశూల ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు -పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖామాత్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతంలోని యండ్రాయి,వడ్డమాను గ్రామాల్లో బుధవారం ల్యాండ్ పూలింగ్ పై బుధవారం నుండి ల్యాండ్ పూలింగ్ …

Read More »

ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం లోనే కరువు సీమ సస్యశ్యామల రత్నాల సీమగా మారింది

-రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దార్శనికుడైన  నారా చంద్రబాబు నాయుడు మరియు స్వర్గీయ ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేస్తున్న కాలంలోనే రాయలసీమకు జీవనాడిలా ఉన్న ప్రతి నీటి వనరుకీ పునాది వేయడం జరిగిందని తద్వారా కరువు సీమ సస్యశ్యామల రత్నాల సీమగా మారిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి సాగునీటి రూపంలో కృష్ణా జలాలను తీసుకురావడం …

Read More »

ఇసుక వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలి – మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టమైన ఆదేశాలు

-కలెక్టరేట్‌లో మైన్స్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం మంత్రి కొల్లు రవీంద్ర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని, అయినప్పటికీ ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని , వాటిని గుర్తించి సమర్థవంతంగా అధిగమించాలని ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేయడం పై దృష్టి సారించాలని రాష్ట్ర ఎక్సైజ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ …

Read More »

రైతులకు ఉదయం పూటనే సౌర శక్తితో 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు అన్ని చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో లోఓల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్తును పెద్ద ఎత్తున అందించేందుకు, రైతులకు ఉదయం పూటనే సౌర శక్తితో 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు సోమవారం ఉదయం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో గన్నవరం విమానాశ్రయ పరిధిలో ఏపీ ట్రాన్స్కో నిధులతో నిధులు 30.65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 132/33 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర …

Read More »

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా స్కాలర్ షిప్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుపేదలైన మరియు ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ,మైనార్టీ, ఈ బీసీ కాపుల విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా స్కాలర్షిప్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి అని ప్రజా సత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభన్ బాబు కోరారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత విదేశీ విద్యా పథకం అందించుటకు గాను 2014 ,2019 మధ్య అంబేద్కర్, …

Read More »