-51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం -రైతులకు 24 గంటల్లోనే ధాన్యం చెల్లింపులు -పౌర సరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ బొండపల్లి, (విజయనగరం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతుకు ఎటువంటి కష్టం రాకుండా వెన్నంటే ఉండి ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి అడుగు రైతు సంతోషం కోసం, …
Read More »Daily Archives: January 6, 2026
దోమలను నియత్రించాలి!
-ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి -ఓపెన్ డ్రెయినేజీలను ప్రతిరోజూ శుభ్రం చేయాలి! -నీటి లో క్లోరినేషన్ తీరును పరిశీలించాలి -స్క్రబ్ టైఫస్ జ్వరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి -కుక్కకాట్ల వల్ల జరిగిన మరణాలకు దారితీసిన కారణాలపై ఆడిట్ జరగాలి -కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ -వసతి గృహల్లో జాయింట్ inspections cheyali.. Ranga Reddy -Turkhapalem lo fever clinics nirvahinchali Mukhopadya -రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »ప్రచార పిచ్చితోనే పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో
-పబ్లిసిటీ కోసం రూ. 22 కోట్ల ప్రజాధనం వృధా -రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాస్ …
Read More »మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి ysrcp రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్.
Read More »నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థినికి భర్తీ చేయాలి… : గిరిజన ప్రజా సంఘాల జేఏసీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తుందని గిరిజన ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షులు మానుపాటి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గిరిజనుల తలరాతలు మారడం లేదన్నారు. రాజ్యాంగంలో ఎస్టీలకు ఇచ్చిన హక్కులకు ప్రభుత్వాలు గండి కొడుతున్నాయన్నారు. నెల్లూరులో మేయర్ పదవి ఎస్టీకి రాజ్యాంగబద్ధంగా కేటాయించబడిందని, గత ప్రభుత్వంలో గిరిజన మహిళ మేయర్ పదవిలో కొనసాగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో గిరిజన …
Read More »11 మంది లబ్ధిదారులకు రూ. 4.19 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. మంగళవారం గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మంది లబ్ధిదారులకు రూ. 4,19,726 విలువైన ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. విజయవాడ రూరల్ మండలం నిడమనూరుకు చెందిన అబ్దుల్ ముజీబ్కు రూ. 42,833, ఏనుగుపల్లి హిమంజరికి రూ. 40,000, ప్రసాదంపాడుకు …
Read More »బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ మరియు నిర్వీణ్యం గురించి అవగాహన కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మచిలీపట్నంలోని ఐఎంఏ హాలు నందు ఆసుపత్రి బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ మరియు నిర్వీణ్యం గురించి అవగాహన కార్యక్రమం జరుపబడినది. ఈ కార్యక్రమమును ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మరియు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమనందు హాస్పిటల్ వ్యర్ధాలను కలర్ కోడెడ్ బిన్సులో ఎలా విభజించాలి మరియు వాటిని ఏ విధంగా నిర్వీణ్యం చేయాలి అనే దాని గురించి ఆసుపత్రి నిర్వాహకులకు, సిబ్బందికి మెడికల్ & …
Read More »పరిశ్రమలు నెలకొల్పుటకు అడ్డుగా ఉన్న సమస్యలన్నిటిని వేగంగా పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పుటకు అడ్డుగా ఉన్న సమస్యలన్నిటిని వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో పారిశ్రామిక యూనిట్ల పురోగతి, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. గత డిసెంబర్ 30 వ తేదీన పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో అందిన అన్ని సమస్యలపై జిల్లా కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »మారిషస్ రిపబ్లిక్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే కి ఘనంగా వీడ్కోలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మారిషస్ రిపబ్లిక్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే కి గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈనెల 3వ తేదీన రాష్ట్రానికి అతిధిగా వచ్చిన మారిషస్ దేశాధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో 3 రోజుల పర్యటన ముగించుకొని గుంటూరు నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాన్వాయిలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, …
Read More »ఒంటరి వృద్ధునికి నీడనిచ్చిన పీ-4 ప్రోగ్రామ్
-ఇల్లు కట్టి ఇచ్చిన సర్పంచ్ కుమారుడు -రూ.లక్షా 25వేలు వ్యయంతో రేకుల పైకప్పుతో నూతన పక్కా గృహం నిర్మించి ఇచ్చారు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ-4 ప్రోగ్రామ్ పేదల జీవితాల్లో మార్పు తెస్తోంది. దాతల ఔదార్యాన్ని పేదల చెంతకు చేర్చే నిజమైన వారధిలా నిలుస్తోంది. ఘంటసాల మండలం వేములపల్లి గ్రామం బీసీ కాలనీకి చెందిన బెజవాడ వీరరాఘవులుకు భార్యాపిల్లలు లేరు. ఆయన కొన్నేళ్ళ నుంచి పూరిపాకలో జీవిస్తున్నాడు. వీరరాఘవులు అవసరాన్ని …
Read More »
Prajavartha Online Telugu News