మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరం 3,380 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణము, మరమ్మతు పనులు చేపట్టామని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర రహదారులు భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు …
Read More »Daily Archives: January 7, 2026
అమృత భారత్ 2.0 కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్దికి కేంద్రం అంగీకారం : ఎంపీ కేశినేని శివనాథ్
-కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు రూ.10 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు -రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశిననేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జాయింట్ ఇన్స్పెక్షన్ -కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట డ్రైన్ల సమస్యను రైల్వే అధికారులకు వివరించిన ఎంపీ కేశినేని శివనాథ్ -రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లి డ్రైన్ల పరిస్థితి పరిశీలన -గొల్లపూడి లోని బల్బ్ లైన్ల పరిధిలో స్థలం పరిశీలన కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : అమృత భారత్ 2.0 కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్దికి …
Read More »ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసిన తిరువూరు పట్టణ నాయకులు
-2026 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు, తిరువూరు బ్రాహ్మణ షరిషత్ సభ్యులు బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి …
Read More »ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు
-కమ్మ కార్పోరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 3 న జరిగిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమం విజయవంతం చేసినందుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మo చౌదరి బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద నమ్మకం తో నాకు ఈ పదవి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి …
Read More »రహదారి భద్రతలో జిల్లాను నెం.1గా నిలుపుదాం…
– సమష్టి కృషితో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేద్దాం – ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలి – చిన్నచిన్న జాగ్రత్తలే మన కుటుంబాలను నిలబెడతాయి – ఆచరిస్తే అభినందిస్తాం.. ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు – శాస్త్రీయ దృక్పథంతో ట్రాఫిక్ ప్రణాళిక అమలు – రహదారి భద్రత మాసోత్సవాల్లో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణ సమయంలో తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలే కుటుంబాలను సురక్షితంగా నిలబెడతాయని.. సమష్టి కృషితో రహదారి భద్రతలో ఎన్టీఆర్ జిల్లాను నెం.1గా నిలుపుదామని …
Read More »ఘనంగా కామధేను అవార్డ్స్–2025
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైమ్ 9 న్యూస్ ఆధ్వర్యంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ద్వారా నిర్వహించిన కామధేను అవార్డ్స్–2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం, డా. హరిప్రసాద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ …
Read More »పర్యావరణ హితమైన సంచులనే వాడండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ హితమైన సంచులనే వాడాలని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు అన్నారు. బుధవారం ఉదయం ప్రజా ఆరోగ్య సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫెరెన్స్ లో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ చెత్త తరలించే వాహనాలకు సంబంధించి ట్రిప్ లు మరియు వెయిటేజ్, చెత్త ఎక్కువగా ఉండే బ్లాక్ స్పాట్ లను గుర్తించి క్లీనింగ్, లిఫ్టింగ్, డిసైన్ఫెక్షన్ చేయడం మరియు వాటిని నివారించడానికి తీసుకోవలసిన చర్యలు, సింగల్ …
Read More »
Prajavartha Online Telugu News