Breaking News

Daily Archives: January 12, 2026

ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

-గోడ ప‌త్రిక‌ను, క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌రించిన‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆపారమైన పశు సంపదకు నిలయం అని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, పశుసంవర్ధక శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన‌ గోడ ప‌త్రిక‌ను, క‌ర‌ప‌త్రాల‌ను సోమ‌వారం విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి …

Read More »

పేద, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి

-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి -వెలగపూడి సచివాలయంలో సామాజిక సంక్షేమ బోర్డు క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి/వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త : పేద, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన …

Read More »

‘లేపాక్షి’లో డిస్కౌంట్ అమ్మకాలు

– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -కళాకారుల ఉపాధి పెంపే లక్ష్యంగా డిస్కౌంట్ విక్రయాలు -10, 20, 30 శాతం డిస్కౌంట్లతో కళారూపాల అమ్మకాలు -ఈ నెలాఖరు వరకూ డిస్కౌంట్లు వర్తింపు -వినియోగదారులకు ఆకట్టుకునేలా లేపాక్షి షో రూమ్ ల మరమ్మతులు -మొదటి విడతలో వైజాగ్, అనంతపురం, కడప షో రూమ్ ల అభివృద్ధి -పూర్తి కావొచ్చిన ఢిల్లీ షో రూమ్ -విడతలా వారీగా మిగిలిన షో రూమ్ ల మరమ్మతులు -ఆన్ లైన్ లోనూ లేపాక్షి కళా రూపాల అమ్మకాలు …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

యార్లగడ్డ సొంత నిధులతో పశుపోషకులకు కన్సోలేషన్ బహుమతులు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : పశు పోషణ పట్ల మక్కువ కలిగిన ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పశువుల పట్ల తనకున్న ఆప్యాయతను, పశు పోషకుల పట్ల అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆదివారం జరిగిన గోవులు, దూడల అందాల పోటీల్లో విజేతలకు ఆదివారం రాత్రి ఎమ్మెల్యే యార్లగడ్డ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ పశుపోషకులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కడప, కర్నూలు …

Read More »

వైభవంగా శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ జాతర ప్రారంభం… ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు దంపతులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ పరిధిలోని రామవరప్పాడులో కొలువై ఉన్న శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి సంక్రాంతి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారిని ఆమె పుట్టిల్లయిన రాజుల బజార్ నుంచి మంగళవాయిద్యాలు, కోలాటాలు, తీన్మార్ డప్పులు మరియు భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకువెళ్లారు. గ్రామ వీధులన్నీ భక్తుల జయజయధ్వానాలతో, ఆధ్యాత్మిక శోభతో మిన్నంటాయి. ఈ వేడుకల్లో గన్నవరం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తన సతీమణి …

Read More »

విశేష ప్రాధాన్యతతో ఫ్లెమింగో ఫెస్టివల్–2026

సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : సూళ్లూరుపేటలో నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్–2026 రాష్ట్రవ్యాప్తంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి, ఆంధ్రప్రదేశ్ హస్తకళ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూళ్లూరుపేట ప్రాంతం సహజసిద్ధమైన పర్యావరణ వనరులు, జలాశయాలు, …

Read More »

జివోలు 590, 847 భోగిమంటల్లో దగ్ధం చేయండి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్నర్షిప్‌ (పిపిపి) పేరుతో మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు తీసుకొచ్చిన జివోలు 590, 847 ప్రతులను ఈ నెల 14వ తేదీన భోగిమంటల్లో వేసి దగ్ధం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని నూతన వైద్య కళాశాలలను పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్నర్షిప్‌ (పిపిపి) విధానంలో ప్రైవేటు …

Read More »

అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి

– సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగేలా చూడాల్సిన అవసరం ఉంది. అమరావతి అంశాన్ని అటు అధికారపార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా వివాదాస్పదం చేయడం …

Read More »

ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం …

Read More »