Breaking News

Daily Archives: January 13, 2026

ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు : పాలేటి రాంబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకొని ఎబిపిఎస్ఎస్పి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కల్నల్ పాలేటి రాంబాబు (రిటైర్డ్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత ఊర్లపై మమకారానికి, వ్యవసాయానికి, పెద్దలకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పశుపక్షాధులు, ప్రకృతితో అనుసంధానమైన రైతన్నల పండుగ. భోగిమంటల వెలుగులు, రంగవల్లులు, వేకువజామునే తలంటు స్నానాలు, పిండి వంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, గాలిపటాల సందళ్లు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి …

Read More »

36వ డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ బాలి గోవింద్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకొంటున్నాను అని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ తెలిపారు. బోగీ, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకొంటున్నట్టు బాలి గోవింద్ అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటి సిరులు కురిపించాలని, ఆరోగ్యం ఆనందాలు వేదజల్లాలని అభిలాష వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు …

Read More »

ప్రజలకు మోటూరి శంకర్‌రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకొంటున్నానని ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు తెలిపారు. బోగీ, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకొంటున్నట్టు మోటూరి శంకర్‌రావు అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటి సిరులు కురిపించాలని, ఆరోగ్యం ఆనందాలు వేదజల్లాలని అభిలాష వ్యక్తం చేస్తూ …

Read More »

ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పొనుగుపాటి శ్రీనివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌ ప్రజలందరికీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, రైతులు పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అని.. ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read More »

ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన విచక్షణ రహిత దాడిని ఖండించిన ఐక్య విద్యార్థి యువజన జేఏసీ సంఘాలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి పై ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన విచక్షణ రహిత దాడిని ఖండిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ నందు ఎన్.ఎస్.యు.ఐ. మరియు ఐక్య విద్యార్థి యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ.రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రం బిజెపి పాలిత రాష్ట్రాల్లో బరితెగించి ఎన్నికల్లో దురాగతంగా వ్యవహరించడం, నియంత నియంత్రత పోకడలకు పోవడం, ప్రజా …

Read More »

క్షుద్ర రాజకీయాలు మానుకోకుంటే నీకు రాజకీయ గల్లంతే

-జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక -రాయలసీమ ఎత్తిపోతలను ఆపించానంటున్న హరీష్ రావు -బీఆర్ఎస్ నాయకుడి వ్యాఖ్యలపై మౌనమెందుకు..? -వాళ్లకు, మీకున్న చీకటి ఒప్పందం ఏమిటి..? -సముద్రం పాలవుతున్న వరద నీటిని రాయలసీమకివ్వడం అన్యాయమా..? -రాయలసీమను సస్య శ్యామలం చేయడంపై ఆ ప్రాంత బిడ్డగా మీకిష్టం లేదా..? -జగన్ ను, వైసీపీ నాయకులను నిలదీసిన మంత్రి సవిత -స్కిల్ తప్పుడు కేసు అని తెలుగు జాతి నమ్మింది -వారి నమ్మకమే రుజువైంది… -జగన్ అక్రమ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడిన సీఎం చంద్రబాబు …

Read More »

రాష్ట్రానికి రూ. 567 కోట్ల గ్రాంటు విడుద‌ల చేసిన కేంద్రం

-15వ ఆర్థిక సంఘం సిఫార‌సు మేర‌కు ఆరోగ్య రంగానికి ఆఖ‌రి విడ‌త నిధుల విడుద‌ల‌ -గ‌త 19 నెల‌ల్లోనే 48 శాతం నిధుల‌ను వెచ్చించిన వైద్యారోగ్య శాఖ‌ -ఎన్డీఏ ప్ర‌భుత్వ కృషికి కేంద్రం గుర్తింపు -పూర్తి స్థాయిలో 15వ ఆర్థిక సంఘం నిధులు పొందిన మూడ‌వ రాష్ట్రంగా ఏపీ -హ‌ర్షాన్ని వెలిబుచ్చిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -2025-26 బ‌డ్జెట్ వ్య‌యంపై స‌మీక్షించిన మంత్రి -పూర్తి స్థాయిలో కేంద్ర సాయం సాధించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త …

Read More »

‘ఈ ఆఫీస్’ అమలులో అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు!

-సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడేదిలేదు -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టీకరణ -జిల్లా అధికారులతో సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఆఫీస్ (కాగిత రహిత) విధానంలో అధికారిక కార్యకలాపాలు నిర్వహించని వైద్యులు, అధికారులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, ఆర్జేడీ కార్యాలయాల వరకు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, వైద్య, ఇతర సిబ్బంది సర్వీస్ వ్యవహారాలు, …

Read More »

దేవాలయాలపై కుట్రలు చేస్తే తగిన గుణపాఠం చెప్తాం

– హైందవ మనోభావాలతో ఆడుకుంటే క్షమించే ప్రసక్తే లేదు – తిరుమల పవిత్రత దెబ్బతీసేలా జగన్ రెడ్డి కుట్రలు సిగ్గుచేటు – కాళీ బాటిల్లు పెట్టి ప్రభుత్వంపై నింద వేయాలనుకున్న వారికి బుద్ధి చెబుతాం – వైసిపి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరని హెచ్చరించిన మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవాలయాల పవిత్రతను దెబ్బతీసేలా జగన్ రెడ్డి కుట్రలు చేస్తే క్షమించే ప్రసక్తే లేదని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి …

Read More »

సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఏపీ రోల్ మోడల్

-ఆస్ప‌త్రి బిల్లుల ఆర్థిక‌ ఇబ్బందులు తొల‌గించ‌డానికే సీఎంఆర్ఎఫ్ -అభివృద్ధి, సంక్షేమం కూట‌మికి రెండు క‌ళ్లు -సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో మంత్రి గొట్టిపాటి అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు, ఇత‌ర కార‌ణాల‌తో ఆస్ప‌త్రుల పాల‌వుతున్న బాధితుల ఆర్థిక ఇబ్బందులు తొల‌గించ‌డానికే ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి అని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలోని జే.పంగ‌లూరు మండ‌లం, ముప్ప‌వ‌రం గ్రామంలో మంత్రి గొట్టిపాటి మంగ‌ళ‌వారం నాడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను పంపిణీ చేశారు. సుమారు 91 మంది ల‌బ్ధిదారుల‌కు …

Read More »