నారావారిపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : నారావారిపల్లెలో జరిగిన భోగి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లెలో భోగి వేడుకలు జరిగాయి.
Read More »Daily Archives: January 14, 2026
తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ
-ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ సంక్రాంతి శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, ఐక్యత, సుఖసంతోషాలు నింపాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షిస్తూ….విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. .సంక్రాంతి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఆశలు, ఆశయాలు, సానుకూల మార్పులు …
Read More »గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0
-పల్లెలలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రాధాన్యం : ఎంపీ కేశినేని శివనాథ్ -గంపలగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ శంకుస్థాపన గంపలగూడెం మండలం, నేటి పత్రిక ప్రజావార్త : పల్లెపండుగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. తిరువూరు నియోజకవర్గం, గంపల గూడెం మండలం గంపల గూడెం పంచాయతీలో రామ్మోహన్ ధియేటర్ ఎదురుగా వున్న ఎస్సీ, బిసీ కాలనీలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం కింద రూ.41 లక్షల …
Read More »విజయవాడ నగరాభివృద్ధి పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి : ఎంపీ కేశినేని శివనాథ్
-ఎంపీ కార్యాలయంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు… -ఎన్డీయే కూటమి నాయకులు, కుటుంబ సభ్యులతో భోగి మంటలు వెలిగించిన ఎంపి కేశినేని శివనాథ్ -భోగిమంటల్లో జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాల ప్రతుల దగ్ధం -ముఖ్యఅతిథిగా టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ హాజరు -ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ -సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎన్డీయే కూటమి నాయకులు, ప్రజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం …
Read More »సంక్రాంతి నుంచైనా జగన్ బుద్ధి మారాలి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి -కూటమి పాలనతో ప్రజల్లో మరింత ఆనందం -ప్రపంచం మొత్తం ఏపీవైపు చూస్తోంది -అసూయతో రగిలిపోతున్న జగన్ : మంత్రి సవిత -పెనుకొండలో ఘనంగా సంక్రాంతి సంబరాలు -ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వందలాది మంది మహిళలు -విజేతలకు బహుమతుల ప్రదానం -ఎద్దు బండ్ల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న రైతులు -ఆకట్టుకున్న గంగిరెద్దుల విన్యాసాలు పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారని రాష్ట్ర బీసీ, …
Read More »భోగి మంటలు వేసిన మంత్రి సవిత
పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : పెనుకొండ స్వగృహంలో భోగి పండుగను ఘనంగా నిర్వహించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత. భోగి మంటలు వేసి పండుగ శుభారంభం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటల చుట్టూ చేరిన ప్రజలకు మంత్రి సవిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని, కొత్త ఆశలు, కొత్త శుభారంభాలకు ఇది ప్రతీక అని …
Read More »అంటు వ్యాధుల గుర్తింపులో తొలిసారిగా ప్రజల భాగస్వామ్యం
-ఐహెచ్ఐపి (IHIP) వెబ్ లింక్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ -క్షణాల్లో అంచెలంచెలుగా అధికారులకు సమాచారం -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంటు వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణ చర్యలు తెసుకోవడంలో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది . ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ‘డిసీజ్ సర్వైలెన్స్’ ప్రోగ్రామ్ కింద రూపొందించిన ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ (IHIP) వెబ్ లింక్ ద్వారా ప్రజల నుంచి …
Read More »పిపిపిపై రాష్ట్రానికి కేంద్రం మరో లేఖ
-వైద్య సేవల డిమాండ్, లభ్యతల మధ్య తేడాను పిపిపి ద్వారా పూరించండి -5 రకాల సేవల్ని విస్తరించడానికి సూచనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య, ఆరోగ్య సేవల్ని ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పిపిపి విధానాన్ని అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది. ఈ మేరకు పిపిపి మోడల్ను అనుసరించడంపై వివరణాత్మకమైన లేఖను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్కు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా ఈనెల 12న లేఖ రాశారు. లేఖతో …
Read More »నిరాశ్రయులను గుర్తించి నైట్ షెల్టర్స్ కి తరలించే మెగా డ్రైవ్ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, మెప్మా, మరియు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రయం లేక రోడ్డులు, మరియు పుట్ పాత్ ల మీద నివసించే నిరాశ్రయులను గుర్తించి నైట్ షెల్టర్స్ కి తరలించే మెగా డ్రైవ్ కార్యక్రమం బుధవారం రాత్రి 8ఘంటలకు ప్రకాశం బ్యారేజ్ మరియు railway station ప్రాంతాల్లో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ U. C. D, ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటనారాయణ మాట్లాడుతూ నగరంలో వున్న 4 షెల్టర్ స్ …
Read More »బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగ సవరనే ఏకైక పరిష్కారం
-రిజర్వేషన్ల పై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసే వరకు దేశవ్యాప్తంగా పోరాడుతాo -ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహా లోనే బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాలి -బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు ప్రవేశపెట్టాలి -బీసీ రిజర్వేషన్ల పెంచి ప్రధాని నరేంద్ర మోడీ బీసీల రుణం తీర్చుకోవాలి -బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు అఖిలపక్షాలతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ నిర్వహించాలి -బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పాలి -బీసీ రిజర్వేషన్ల పెంపు, …
Read More »
Prajavartha Online Telugu News