Breaking News

Daily Archives: January 14, 2026

చిట్టినగర్ హనుమత్ దీక్ష పీఠం పునర్నిర్మాణం కు అంకురార్పణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ లో హనుమత్ దీక్షా పీఠం లో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆలయ పునర్నిర్మాణం కు భూమి పూజ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హనుమత్ దీక్షా పీఠం ముఖ మండపానికి శంకుస్థాపన చేశారు.. కార్యక్రమంలో పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామి, బిజెపి నాయకులు అడ్డూరి శ్రీరామ్ , డాక్టర్ శ్రీలక్ష్మి.. రెడ్డిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు..

Read More »

విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి…

-డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బుధవారం ఉదయం చిట్టినగర్ లోని విజయ పాల డైరీ ను సందర్శించారు..l మిల్క్ ప్రాజెక్ట్ లో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి పాల్గొన్నారు. అక్కడ గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం కురియన్, కాకాని వెంకటరత్నం, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ డైరీ యాజమాన్యంతో కలిసి ప్లాంటును సందర్శించారు. పాల …

Read More »

సంక్రాంతి అందరి జీవితాలలో వెలుగులు నింపాలి .. భోగి వేడుకల్లో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర ప్రజలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి బోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. .కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్ర ప్రజలు ఈ సంక్రాంతి పండుగను ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారని తెలిపారు . అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానిపురం లోని శివాలయం సెంటర్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అతిథిగా విచ్చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. తొలుత పిడకలను భోగి మంటల్లో వేసి …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోగి పండుగ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భోగి పండుగ సందర్భంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది పిల్లలకి భోగి పండుగను పోసి చాక్లెట్స్ బిస్కెట్స్ తో పాటు పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని సేవింగ్స్ చేసుకోవడానికి టెడ్డీబేర్ లాంటి కిడ్డీ బ్యాంక్ ని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయ కుమారి ప్రతి ఒక్కరికి బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ కమిటీ సభ్యులు పల్లా …

Read More »

అనదికార లే-అవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం, అనధికార భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం సద్వినియోగం చేసుకోండి…

-ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు జనవరి 23, 2026 చివరి తేదీ -విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్న కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనదికార లే-అవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ మరియు అనధికార భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ అన్నారు .30-06-2025 వరకు వేసిన అనదికార లే-అవుట్లు / ప్లాట్లను నిర్ణీత అపరాధ రుసుము మరియు 14% ఓపెన్ స్పేస్ చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించుటకు జనవరి 23, …

Read More »