విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (B.A) కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పలువురు యువతీ యువకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాక్షిగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ IRS (Rtd) మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం, పేద ప్రజల సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారు ఎదుర్కొంటున్న ఇళ్ల సమస్యలు మరియు నిరుద్యోగ …
Read More »Daily Archives: January 17, 2026
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి… : డూండి రాకేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20 న జరిగే కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం విజయవంతం చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో డూండి రాకేష్ మాట్లాడుతూ… కన్యకాపరమేశ్వరి అమ్మవారికి గౌరవం దక్కితే ఆ గౌరవం ఆర్యవైశ్యులందరికి దక్కినట్లే. గత వైసిపి హయాంలో దేవాదాయ శాఖ మంత్రి గా ఉండిన వ్యక్తి వైశ్యుల కోసం గాని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాల అభివృద్ధి కి గాని ఏమి …
Read More »గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తికి కాకినాడే కేంద్రం
-అనుమతిచ్చిన ఏడాదిలో ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం సంతోషం -చరిత్ర తిరగరాయటం తెలుగువాళ్లతోనే సాధ్యం -దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ క్లీన్-గ్రీన్ ఎనర్జీ పాలసీ -గ్లోబల్ సంస్థలు ఏపీ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలి -విద్యుత్ కొనుగోలు ధరను రూ.1.19 మేర తగ్గించేలా కృషి -కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రీన్ హైడ్రోజన్-గ్రీన్ అమోనియా ఉత్పత్తికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కీలకమైన రాష్ట్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, …
Read More »కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుంది
-యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలి -గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారుల్ని బెదిరించింది -కూటమి ప్రభుత్వం వేధించదు… అండగా ఉంటుంది -పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ -దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో కీలక మైలురాయి -పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఆ దిశగా వేసిన బలమైన అడుగు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ -ప్రభుత్వాలు మారినా పాలనా విధానాలు స్థిరంగా ఉండాలి -కాకినాడలో ఏఎం గ్రీన్ …
Read More »రేపు దావోస్కు ముఖ్యమంత్రి చంద్రబాబు
-ప్రపంచ ఆర్ధిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు -ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మేర్క్స్ సంస్థల సీఈఓలతో చర్చలు -స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు -తొలిరోజు 20 దేశాలకు చెందిన ఎన్నార్టీలతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం -4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం -23వ తేదీన భారత్కు తిరిగి రానున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ …
Read More »“సొంత ప్యాలెస్లకు వేల కోట్లు.. ప్రజా రాజధానికి సున్నాలా?”
– “నాడు అసెంబ్లీలో ‘జై’.. అధికారం రాగానే ‘నై’.. ఇది కదా అసలైన వంచన!” – పీపీపీ విధానంలో వచ్చే సంస్థలను “మేం వస్తే అరెస్ట్ చేస్తాం” అని బెదిరించడం జుగుప్సాకరం. – “కులాల మధ్య చిచ్చు.. ప్రాంతాల మధ్య విషం.. ఇదే జగన్ రెడ్డి నీచ రాజకీయం!”* -11 సీట్లకు పడిపోయినా ఇంకా మీ “తాచుపాము” బుద్ధి మారకపోవడం దౌర్భాగ్యం. -సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా రాజధాని అమరావతితోనే రాష్ట్ర …
Read More »హత్య రాజకీయాలు, కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధం
– పల్నాడు ఘటనను రాజకీయంగా మలచే ప్రయత్నం దురదృష్టకరం – వ్యక్తిగత గొడవకు కుల, రాజకీయ రంగు పులిమే యత్నం – పల్నాడులో గత వైసీపీ పాలనలో హింస, దౌర్జన్యాలు – బీసీలు, బలహీన వర్గాలపై జరిగిన అఘాయిత్యాలు ప్రజలకు గుర్తున్నాయి – పిన్నెల్లి, మాచర్ల ఘటనలు వైసీపీ అరాచకానికి నిదర్శనం – డ్రైవర్ హత్య, డాక్టర్ సుధాకర్ ఘటనల్లో న్యాయం ఎక్కడ? – కుట్రల రాజకీయాలే వైసీపీ పతనానికి కారణం – ప్రజల శాంతి భద్రతలకు చంద్రబాబు నాయుడే భరోసా – ఎక్సైజ్ …
Read More »విషంకక్కడం మానుకో…
-జగన్ కు మంత్రి సవిత హితవు -సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు -ఓర్వలేకపోతున్న వైసీపీ బ్యాచ్ -సొంత కార్యకర్తలనే వేధించిన చరిత్ర నీది… -ఉషశ్రీ చరణ్ పై మంత్రి సవిత మండిపాటు -కళ్యాణదుర్గం అభివృద్ధిపై చర్చకు వస్తా… డేట్ చెప్పు : మంత్రి సవిత -బీచిగానిపల్లిలో రూ.80 సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవిత శంకుస్థాపన పరిగి/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : అప్పులు, పశు, జింక మాంసాల పేరుతో సొంత కార్యకర్తలనే కేసుల పెట్టి, వేధించిన చరిత్ర మీదని, రాష్ట్రంలో జరుగుతున్న …
Read More »జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పల్నాడును ఇంకా వెంటాడుతోంది
-హత్యా రాజకీయాలకు పేటెంట్ వైసీపీ -అధికారంలో ఉన్న ఐదేళ్లు పల్నాడును వల్లకాడు చేశారు -రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోంది -జగన్ మాదిరిగా హత్యా రాజకీయాలు మా విధానం కాదు -దర్శి సభలో ఇంధనశాఖ మంత్రి మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయం పల్నాడు ప్రాంతాన్ని ఇంకా వెంటాడుతోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేటెంట్ రైట్స్ తీసుకున్నట్లుగా …
Read More »ఉత్సాహంగా కొనసాగిన సాంస్కృతిక ప్రదర్శనలు
–ప్రదర్శనలు వీక్షించిన జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ మేళా ప్రాంగణం లోని కళా వేదికపై శనివారం సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహంగా కొనసాగాయి. తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి కళాకారులు వాయిద్యాలు, సాంప్రదాయ వేషధారణ తో ప్రదర్శించిన కరకట్ట నృత్యం వారి సంస్కృతి సాంప్రదాయలను తెలియచేసేలా కొనసాగింది. విశాఖపట్నం జిల్లా వారి జాలరి నృత్యం అధ్బుతంగా ప్రదర్శించారు, . స్వాతి కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. డీఆర్డీఎ ఉద్యోగులు పంజాబ్ …
Read More »
Prajavartha Online Telugu News