Breaking News

Daily Archives: January 17, 2026

“రైజ్” ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తల ఆలోచనలకు కార్యరూపం

-రాష్ట్రంలోనే రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రేన్యూర్షిప్ సెంటర్ (రైజ్) ఏర్పాటు అయిన తొలి జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాకు గుర్తింపు -రైజ్ సెంటర్ నిర్వహణకు నీతి అయోగ్ కు 1.67 కోట్ల ప్రతిపాదనలు.. -జిల్లాలో 5 వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేయాలన్నదే లక్ష్యం.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రేన్యూర్షిప్ సెంటర్ (రైజ్) ద్వారా కార్యరూపం ఇస్తున్నామని.. జిల్లాలో 5 వేల మంది మహిళాలను …

Read More »

సరస్ మేళా కు కొనసాగిన ప్రజల రద్దీ

-ఈ నారి, ఆక్వా కల్చర్ పై శిక్షణ కార్యక్రమాలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాదుల మెరుగుదలకు, వారిలోని ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రేరణ కల్పించేలా నిర్వహిస్తున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ కు శనివారం ప్రజల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తో సరస్ మేళా ముగుస్తుడంతో ఉదయం నుంచి ప్రజలు అధిక సంఖ్య మేళాకు రాగా సాయంత్రానికి సందర్శకుల సంఖ్య మరింతగా పెరిగింది. ఫుడ్ కోర్ట్, ఎంమ్యూజ్మెంట్ పార్కులోను ప్రజల రద్దీ కొనసాగింది. జిల్లా యంత్రాంగం …

Read More »

సరస్ మేళా ను సందర్శించిన ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నసీర్ అహ్మద్, నగరపాలక సంస్థ మేయర్ కొవెలమూడి రవీంద్ర

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం నల్లపాడు రోడ్డులో రెడ్డి కళాశాల సమీపంలో జరుగుతున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ను చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహ్మద్ ససీర్ అహ్మద్, నగరపాలక సంస్థ మేయర్ కొవెలమూడి రవీంద్ర   సందర్శించారు. ప్రాంగణంలో స్టాల్స్ వద్ద, ఫుడ్ కోర్ట్ పరిశీలించారు. స్వయం సహాయ సంఘాల సభ్యులు తయారుచేసి ఉత్పత్తులను పరిశీలించి పలు వస్తువులను కొనుగోలు చేశారు. వివిధ రాష్ట్రాల వంటకాలను రుచి చూసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల …

Read More »

గుంటూరు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా సరస్ మేళా విజయవంతంగా నిర్వహణ

-కేంద్రమంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా నిరంతర పర్యవేక్షణతో మేళాకు పటిష్ట ఏర్పాటు -మేళా ను దాదాపు 13 లక్షల మంది వరకు సందర్శన -ఆదివారంతో ముగియనున్న సరస్ మేళా -స్టాల్స్ నిర్వాహకులు, సందర్శకులు మేళా ఏర్పాటుపై ప్రశంసలు -జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖతోపాటు, మున్సిపల్, పోలీస్, వైద్యారోగ్య , అగ్నిమాపక, విద్యుత్తు శాఖల సమన్వయంతో కృషి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా బ్రాండ్ ఇమేజ్ ని దేశ స్థాయిలో మరోసారి పెంచేలా జిల్లా …

Read More »

జీజీహెచ్ ను తనిఖీ చేసిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న మాతృ, శిశు ఆరోగ్య కేంద్రం, ఇతర వార్డులలో పర్యటించారు. మాతృ, శిశు ఆరోగ్య కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అప్రోచ్ రహదారి పనులు, ఇంకా మిగిలి ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రికి విచ్చేసేవారికి మంచి వైద్య సేవలు అందాలని స్పష్టం చేశారు. జీజీహెచ్ కు మంచి …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా కె.మయూర్ అశోక్ బాధ్యతలు స్వీకరన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుద్యం, త్రాగునీటి సరఫరా, మౌళిక వసతుల కల్పనకి అధిక ప్రాధాన్యత ఇస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. శనివారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ లో నగర కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, నగరంలోని అన్ని ప్రదేశాలలో క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందే ఫిర్యాదులను …

Read More »

నూతన కమిషనర్ గా కె.మయూర్ అశోక్ కు శుభాకాంక్షలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా కె.మయూర్ అశోక్ శనివారం బాధ్యతలు తీసుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ ఏ.తామీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందల్ మర్యాదపూర్వంగా కలిసి, నగర అభివృద్ధి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. తొలుత కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, అధికారులు, సిబ్బంది, వివిధ డివిజన్ల కార్పోరేటర్లు, సీనియర్ సిటిజన్స్, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …

Read More »

గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేసేలా కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేస్తు గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేసేలా కృషి చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శనివారం గుంటూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న కే. మయూర్ అశోక్ కి సూచించారు. తొలుత కమిషనర్ ఛాంబర్ లో కమిషనర్ ని శాలువా కప్పి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో వార్డుల వారీగా అభివృద్ధి పనులు వివిధ దశలలో ఉన్నాయని …

Read More »

బిసిసిఐ అబ్జ‌ర్వ‌ర్ గా కెడిసిఎ సెక్ర‌ట‌రీ ఎమ్.ర‌వీంద్ర చౌద‌రి నియామ‌కం

విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21వ తేదీ నాగ‌పూర్ లో జ‌రిగే ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ మొద‌టి టి-ట్వంటీ మ్యాచ్ కి అబ్జ‌ర్వ‌ర్ గా కెడిసిఎ (కృష్ణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్) సెక్ర‌ట‌రీ ఎమ్.ర‌వీంద్ర చౌద‌రి నియ‌మితులైయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ఎమ్.ర‌వీంద్ర చౌద‌రి కి అభినంద‌న‌లు తెలిపింది. గ‌త 40 సంవత్స‌రాలుగా క్రికెట్ కి అందిస్తున్న సేవ‌ల‌కి ఎమ్.ర‌వీంద్ర చౌద‌రికి త‌గిన గుర్తింపు ల‌భించంద‌ని క్రికెట్ అభిమానులు, క్రికెట్ సంఘాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Read More »

ప్లాట్లు కేటాయింపు ధ్రువీకరణ పత్రం జారీ విధానంపై సమీక్ష సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శెట్టిపల్లి ప్లాట్లు కేటాయింపు ధ్రువీకరణ పత్రం జారీ విధానంపై ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తుడా, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… ఎలాంటి పొరపాట్లు జరగకుండా శెట్టిపల్లి లబ్ధిదారులకు తగు జాగ్రత్తలు తీసుకొని ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో తుడా కార్యదర్శి డా. శ్రీకాంత్ బాబు, భూ సేకరణ అధికారి సుజన, ప్లానింగ్ అధికారి దేవి కుమారి, తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్, …

Read More »