మేడారం, నేటి పత్రిక ప్రజావార్త : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు వాహనాల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పార్కింగ్ కోసం వాహనాలను పొలాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.
Read More »Daily Archives: January 18, 2026
సంగారెడ్డి ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయను : జగ్గారెడ్డి
సంగారెడ్డి, నేటి పత్రిక ప్రజావార్త : సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఇక జీవితంలో పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా.. తాను ప్రచారానికి రానన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తాకానీ, సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రచారం చేసినా తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి పేదలు కారణం కాదని, ఇక్కడి మేధావులు, పెద్దలు అన్నారు. సంగారెడ్డిలో ఓటమి తన జీవితంలో మరిచిపోలేనిదని పేర్కొన్నారు.
Read More »క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు
-అభివృద్ధి ఆలోచనే చేయలేనివాళ్లు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు -మూడు ముక్కలాట ఆడారు… మూడు ప్రాంతాల్లోనూ దెబ్బతిన్నారు -పొలిటికల్ రౌడీలు తయారయ్యారు… రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు -పిన్నమ్మ తాళి తెంచినా కాపాడేవారిని ఏమనాలి…? -నాడు నా ఇంటిగేటుకు కట్టిన తాళ్లే… వాళ్ల పాలిట రాజకీయ ఉరితాళ్లు అయ్యాయి -పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం… కంట్రోల్ చేస్తాం -ఎన్టీఆర్ వర్థంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి… ఇప్పుడు ఆ …
Read More »EESL to Showcase India’s Energy Efficiency Leadership at Indian Energy Week 2026
-Ministry of Power Pavilion & EESL’s Role -Global Context: The “Double Efficiency” Imperative -EESL at IEW 2026: Turning Awareness into Adoption -EESL’s portfolio addresses all three, positioning it as a practical accelerator of global energy efficiency goals. -EESL Programmes & Measurable Impact -IEW 2026 – Spotlight on Telangana. Hyderabad, Neti Patrika Prajavartha : As part of India’s commitment to doubling …
Read More »పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్థంతి సందర్భంగా విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వెండితెరను ఏలిన కథానాయకుడిగానే కాకుండా, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రపుటల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలను భయపెట్టే యంత్రం …
Read More »వైసీపీ హయాంలో పల్నాడులో రక్తం ఏరులై పారింది
-వైసీపీ హయాంలో పల్నాడులో రక్తం ఏరులై పారింది -టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయి -వ్యక్తుల ఘర్షణకు రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ కుట్రలు -కుట్ర పూరిత రాజకీయాల ఫలితమే వైసీపీ 11 సీట్లు -పల్నాడు ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించేది లేదు -పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తం ఏరులై పారితే కూటమి ప్రభుత్వ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇంచార్జ్ …
Read More »ఆరోగ్యశాఖలోనూ ‘అవేర్’ సేవలు
-హిస్టారికల్ డేటా ఆధారంగా వ్యాధుల తీవ్రత ప్రాంతాల గుర్తింపు -ఆర్టీజిఎస్ తో అనుసంధానం -త్వరగా, ముందస్తు చర్యలు తీసుకునేoదుకు అవకాశం -సీఎం ఆదేశాలతో ప్రత్యేక చర్యలు -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సీజినల్ డిసీజెస్ను రియల్ టైమ్లో పర్యవేక్షించి వ్యాధులు వాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) లోని అవేర్ విభాగం సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా …
Read More »ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నందమూరి తారక రామారావు
-తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ -ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో బొర్రా గాంధీ, బొప్పన భవకుమార్, గన్నె ప్రసాద్ వెల్లడి -ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం -ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర, ఎన్టీఆర్ జిల్లా టిడిపి నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాళ్లకి కూడు, గూడు , గుడ్డ అనే నినాదంతో తెలుగు దేశంపార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా …
Read More »ఆ హత్యలకు పరోక్షంగా నువ్వే కారణం
– జగన్ పై మంత్రి సవిత ఫైర్ – తుని, పల్నాడు ఘటనల వెనుక వైసీపీ గుండాలు – రప్పా…రప్పా… అని జగన్ అంటుంటే రెచ్చిపోతున్న వైసీపీ బ్యాచ్ – పండగపూట రాష్ట్రంలో దాడులు, అలజడులు – అధికారం కోసం జగన్ హత్య, శవ రాజకీయాలు – దాడులకు, దౌర్జన్యాలకు తెగబడితే ఉక్కుపాదంతో అణిచివేస్తాం : మంత్రి సవిత పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ ప్రోద్బలంతోనే వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, పండగపూట తుని, పల్నాడులో జరిగిన హత్యలకు ఆయన వ్యాఖ్యలే కారణమని …
Read More »బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం ఎన్టీఆర్
-మచిలీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు -ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు అనునిత్యం నడచుకుంటామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం బస్ స్టాండ్ వద్ద, జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద, హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాలకి ఘనంగా నివాళి అర్పించారు. పూలమాల వేసి …
Read More »
Prajavartha Online Telugu News