– పి.జి.ఆర్.ఎస్ అర్జీ స్థితిని 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు -“మీకోసం” వెబ్ సైట్ లో పి.జి.ఆర్.ఎస్ అర్జీలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్), రెవెన్యూ క్లినిక్ లను సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం …
Read More »Daily Archives: January 18, 2026
సరస్ మేళా గొప్ప స్పూర్తిని నింపింది
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ మేళా గొప్ప స్పూర్తిని ఇచ్చిందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సరస్ మేళా ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరులో సరస్ మినీ ఇండియా గా కొనసాగిందన్నారు. ఎంత పెద్ద కార్యక్రమమైన టీమ్ స్పిరిట్ తో విజయవంతం చేయగలమనే విశ్వాసం, నమ్మకం అందరిలో కలిగిందన్నారు. సరస్ లో 343 ప్రదర్శన శాలలు ఏర్పాటు చేసి రూ.25 కోట్లు పైగా విక్రయాలు చేశారని తెలిపారు. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం …
Read More »భక్తిశ్రద్ధలతో’బల్లల పండుగ’
-రాజమహేంద్రవరంలోని శేషయ్య మెట్టలో జరిగిన బల్లల పండుగ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ -స్థానిక సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది -పర్యాటక కేంద్రంగా రాజమహేంద్రవరం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని హామీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రక రాజమహేంద్రవరంలోని శేషయ్య మెట్ట రజక కళ్యాణ మండపం నందు రజక సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘బల్లల పండుగ’ మహోత్సవంలో రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. …
Read More »2026–27 విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ – జనవరి 20 నుంచి నిర్వహణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2026–27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న విద్యుత్ చార్జీల (టారిఫ్)పై ప్రజా భిప్రాయాలను తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తూర్పుగోదావరి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కే. తిలక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన టారిఫ్ పిటిషన్లపై విద్యుత్ వినియోగదారులు, రైతులు, పరిశ్రమలు, వ్యాపారులు, వినియోగదారుల సంఘాల అభిప్రాయాలు సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని …
Read More »కానూరు – ఉసులుమర్రు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
-నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం -గోదావరి పుష్కరాల నాటికి నియోజకవర్గంలో గతుకులు లేని రహదారులే లక్ష్యం -ప్రయాణికుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన కానూరు – ఉసులుమర్రు ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో …
Read More »జనవరి 19న కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ – PGRS యథావిధిగా నిర్వహణ
– ఇంచార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, అలాగే CCLA & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సూచనల మేరకు, PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్)లో ముఖ్యంగా భూమి సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ – PGRSకు ఏర్పాట్లు చేసినట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. రాజమహేంద్రవరం తూర్పు గోదావరి …
Read More »జనవరి 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ.. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 19వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అదేవిధంగా …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఉదయం 8 గంటల …
Read More »
Prajavartha Online Telugu News