Breaking News

Daily Archives: January 19, 2026

​విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ……ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస రావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాల, ఆసుపత్రి నందు ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ​మొత్తం తొమ్మిది విభాగాలు అయిన ఆర్థోడాంటిక్స్ (Orthodontics)​, ప్రోస్టోడాంటిక్స్ (Prosthodontics), ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ (Oral & Maxillofacial Surgery), పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ (Public Health Dentistry), ​కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ & ఎండోడాంటిక్స్ (​Conservative Dentistry & Endodontics), ఓరల్ …

Read More »

వేమ‌న ప‌ద్యాలు.. సామాజిక చైతన్య దీపిక‌లు

– జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాక‌వి, సంఘ సంస్క‌ర్త యోగి వేమ‌న జీవితం ప్ర‌తి ఒక్క‌రికీ ఆద‌ర్శనీయ‌మ‌ని.. ఆయ‌న ప‌ద్యాలు సామాజిక చైతన్యానికి ప్రతీకలు అని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అన్నారు. సోమ‌వారం యోగి వేమ‌న జ‌యంతి సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అధికారుల‌తో క‌లిసి యోగి వేమ‌న చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. సామాజిక చైత‌న్యంతో కూడిన వేమ‌న ప‌ద్యాల సాహిత్య ఔన్న‌త్యాన్ని …

Read More »

పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశుగణ రంగానికి పునర్వైభవం

-పశుగణ రంగమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారం -లింగ నిర్ధారిత వీర్యనాళికలతో పెయ్య దూడల ఉత్పత్తి పెంపు -గుడ్లు, పాలు, మాంస ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానం దిశగా అడుగులు -జన్మభూమి తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు, పశుపోషకులకు భరోసా -ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శిబిరాల ఏర్పాటు -నిడ‌మానూరులో కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుగణ రంగ …

Read More »

ఏపీ మెడికల్ కౌన్సిల్ లో ఖాళీగా ఉన్న సభ్యులకు ఎన్నికలు

-20 ఏళ్ల తర్వాత వైద్య మండలి సభ్యుల ఎన్నిక -రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ -ఫిబ్రవరి 9 న ఆన్ లైన్ ద్వారా ఓటింగ్..10 న ఫలితాల వెల్లడి -రిటర్నింగ్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, కేవీఎన్ చక్రధర్ బాబు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో 13 మంది సభ్యులకు ఎన్నికలను ఫిబ్రవరి 09 వ తేదీన ఆన్ లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని సెకండరీ హెల్త్ డెరెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్, కేవీఎన్ చక్రధర్ బాబు …

Read More »

రోడ్డు ప్రమాద బాధితులను రక్షిద్దాం

-రోడ్డు ప్రమాద క్షతగాత్రుల వైద్యానికి మొదటి గంట – గోల్డెన్ అవర్ -జిల్లా జాయింట్ కలెక్టర్  ఎస్. ఇలక్కియ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందకపోవడం వల్లన అనేక మరణిస్తున్నారని ప్రమాదం జరిగిన మొదటి గంట ఎంతో అమూల్య మైందని ఆసమయం లో సరైన చికిత్స అందించ గా లూ గలిగితే దాదాపు గా మరణాలను నివారించవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్  ఎస్. ఇలక్కియ అన్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని జిల్లా కలెక్ట్రేట్ గల …

Read More »