-రాష్ట్రస్థాయి జిల్లాల ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జిల్లాల ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు సాయంత్రం 3 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు జిల్లాల ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, వి. రాజ్ కుమార్, జయ శ్రీ, యల్లన్న, ఆరవ పార్వతయ్య, మణిందర్ లు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ …
Read More »Daily Archives: January 20, 2026
ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శిఖామణి సెంటర్ లో నిరసన..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శిఖామణి సెంటర్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆంధ్రజ్యోతి అసత్య కథనాల పై వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై రోజూ అభ్యంతరకమైన రాతలు రాస్తున్న యెల్లో మీడియా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికను వైసిపి నేతలు, కార్యకర్తలు దగ్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసిపి మహిళా అధ్యక్షురాలు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ… …
Read More »ఆస్తి పన్ను చెల్లించడానికి మార్చివరకు వేచి ఉండకుండా చెల్లించాలి… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 రెండో ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, నీటి, ఖాళీ స్థల పన్నులు చెల్లించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర ప్రజలు తమ ఆస్తి, ఖాళీ స్థల, నీటి కుళాయి చార్జీలను వెంటనే చెల్లించాలన్నారు. పన్నులను జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లలో చెల్లించవచ్చన్నారు. కావున నగర పాలకసంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, …
Read More »శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ ప్రాంతాలను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి కీలకమైన శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనుల్లో నగరపాలక సంస్థకు సంబంధించిన పనులను యుద్ద ప్రాతిపదినక పూర్తి చేయనున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం నిర్దేశిత గడువులోగా జరిగేలా కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిత్యం సమీక్షిస్తున్నారన్నారు. నిర్మాణ సంస్థ పనులు చేపట్టడానికి …
Read More »పశు ఔషది విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పశు ఔషది విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన పశు ఔషది కేంద్రాల ఏర్పాటు పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో …
Read More »ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట ప్రణాళిక ప్రకారం అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల సన్నద్ధత, నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ స్టోరీజ్ సెంటర్, డిస్టిబ్యూషన్ సమయంలో సాయుధ పోలీస్ …
Read More »రాయిపూడిలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఉన్నత అధికారులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాయిపూడిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు – ఇన్స్పెక్టర్ జనరల్ రాజకుమారి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ తదితర ఉన్నత అధికారులతో కలిసి మంగళ వారం పరిశీలించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు విచ్చేసి మార్గాలు, కూర్చునే ప్రదేశాలు, పెరేడ్ నిర్వహించే ప్రక్రియ తదితర అంశాలను విపులంగా పరిశీలించారు. …
Read More »మహిళలపై అసభ్య వ్యాఖ్యలు సహించం – రాజోలు ఘటనపై మహిళా కమిషన్ చర్యలు
-డ్యాన్సర్లపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారాన్ని సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్, చైర్ పర్సన్ , డాక్టర్ రాయపాటి శైలజ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, గోగన్న మఠం గ్రామంలో ఇటీవల అనధికారికంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్సన లో భూపతిరాజు వెంకట సత్యనారాయణరాజు, డ్యాన్సర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను, సోషల్ మీడియా లో ప్రసారం అవుతుండడం కమీషన్ దృష్టికి వచ్చినది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళల గౌరవాన్ని బహిరంగంగా అవమానించే ఈ …
Read More »ప్రజలతో నేరుగా అనుసంధానం….ప్రజా వేదిక ద్వారా సాధ్యం
-ఎన్టీఆర్ భవన్లో ప్రజా వేదికకు హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు -ప్రజల నుంచి సమస్యల అర్జీల స్వీకరణ… ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించిన మంత్రి -సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు…అర్హులైన వారికి న్యాయం చేస్తామని భరోసా అమరావతి/మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యశాఖల శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వ్యక్తిగత, సామాజిక, …
Read More »జనవరి 22న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా
-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు -జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 22వ తేదీ (గురువారం) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలొ షాడో ఫేక్స్ వెర్ హౌస్, …
Read More »
Prajavartha Online Telugu News