Breaking News

Daily Archives: January 20, 2026

ప్రభుత్వం జారీ చేసిన జీవోలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాలి

-ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పీజీ పూర్తి చేసిన వైద్యులు ప్రభుత్వ సేవలకే కట్టుబడి ప్రజలకు సేవ చేయాలన్నదే ఈ జీవోల ప్రధాన ఉద్దేశం -ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ రంగానికి వెళ్లిన వైద్యులపై చర్యలు చేపట్టి, 57 మందికి నోటీసులు జారీ చేశాం -నిబంధనలను ఉల్లంఘించినట్లయితే డిగ్రీ రద్దు, ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను వడ్డీతో సహా వసూలు చేస్తాం -గ్రామీణ ప్రాంతాల్లో, జాతరలు జరిగే ప్రాంతాల్లో హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి -ఆంధ్రప్రదేశ్ శాసన సభ లెజిస్లేషన్ కమిటీ ఛైర్పర్సన్ తోట త్రిమూర్తులు …

Read More »

వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ ఉత్తర్వుల పై సమీక్ష

-హెచ్ఐవి ఉన్నవారిపై వివక్ష నేరం – గోప్యత హక్కు తప్పనిసరి: -ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్‌పర్సన్ తోట త్రిమూర్తులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్‌పర్సన్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన G.O. MS No: 85, G.O. MS No: 127 మరియు G.O. MS No: 311 అమలుపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని …

Read More »

వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : యార్లగడ్డ వెంకట్రావ్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం ను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా అధికారికంగా నిర్వహిస్తుందని గన్నవరం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. విజయవాడ రూరల్ ప్రసాదంపాడు శ్రీ వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో, అలాగే గన్నవరం వాసవి నగర్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప (ఆత్మాహుతి) మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యార్లగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు …

Read More »

ఎస్ ఆర్ ఎమ్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకల పోస్టర్ను ఆవిష్కరించిన యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 22వ తేదీన జరగనున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల పోస్టర్ను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు ఆవిష్కరించారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎస్ఆర్ఎం కళాశాల తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలను యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య …

Read More »

ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుంది : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్య కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు లబ్ధిదారులకు సుమారు రూ.7 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్‌ఓసీ (LOC) పత్రాలను గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధవరం గ్రామానికి చెందిన వల్లె రామారావు గారికి వైద్య చికిత్స నిమిత్తం రూ.3,04,687, అలాగే వీరపనేని గూడెం గ్రామానికి చెందిన పఠాన్ రిహాన్ ఖాన్ గారికి రూ.4,00,807 చొప్పున ఆర్థిక సహాయం మంజూరైంది. …

Read More »

అగ్నిమాపక నివారణ చర్యలు పై అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆర్ ఎఫ్ ఓ మాల్యాద్రి మంగళవారం ఉదయం బబురి గ్రౌండ్స్ లో జరుగుతున్న విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్, సితార జంక్షన్ విద్యార్థర పురం లో జరుగుతున్న వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను క్షేత్రస్థాయిలో సిబ్బంది తో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఓ మాల్యాద్రి మాట్లాడుతూ బబ్బురి గ్రౌండ్స్ లో జరుగుతున్న విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో అగ్నిమాపక నివారణ చర్యలు ఉన్నాయా లేవా అని క్షేత్రస్థాయిలో పరిశీలించారని, ఎగ్జిబిషన్లో స్టాల్స్ …

Read More »

పీవీపీ మాల్ రోడ్డు విస్తరణ చేపట్టిన విఎంసి ప్రణాళిక సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఉదయం పీవీపీ మాల్ నుండి జమ్మి చెట్టు సెంటర్ వరకు జరిగే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిచారని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్ అన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానెర్ సంజయ్ రత్నకుమార్ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే పివిపి మాల్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే చర్యల్లో భాగంగా పీవీపీ మాల్ రోడ్డు నుండి జమ్మి చెట్టు సెంటర్ వరకు 1.3 కి.మీ., ఉన్న 50 …

Read More »