– కుల వ్యవస్థలో అసమానతలు రూపుమాపేందుకు ఎస్సీ కమిషన్ పోరాడాలి -అణగారిన కులాల గొంతుకగా ఎస్సీ కమిషన్ పనిచేయాలి – దళితులు కూటమి ప్రభుత్వం అందించే అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎదగాలి – కొత్తపల్లి శామ్యూల్ జవహర్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం పనిచేస్తూనే, వివక్ష లేని కులరహిత సమాజమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ అన్నారు. స్థానిక జింఖానా గ్రౌండ్స్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో …
Read More »Daily Archives: January 21, 2026
విద్యార్థులకు ఇది కీలక సమయం.. అలసత్వం వద్దు..
–విద్యార్థులకు ఇది కీలక సమయం.. అలసత్వం వద్దు.. -పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయండి.. -చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి.. -తల్లిదండ్రుల నమ్మకాన్ని రెట్టింపు చేసేలా ఫలితాలు సాధించాలి… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న నెల రోజులు విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ధైర్యంగా ఎదురుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పరీక్ష ఫలితాలలో పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు …
Read More »వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
– ప్రతిఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందాల్సిందే – క్యూఆర్ కోడ్ స్కానింగ్తో ప్రజలు సమస్యను తనకు నేరుగా తెలియజేయొచ్చు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్టమైన ప్రణాళికతో అనేక సంక్షేమ పథకాలు, ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఈ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుతో ప్రతి పౌరుడికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News