-ఏపీలో 7 ప్రధాన సిమ్బాక్స్ (SIMBOX) కేంద్రాల ధ్వంసం; AI సహాయంతో 17.27 లక్షల అనుమానాస్పద మొబైల్ కనెక్షన్ల తొలగింపు జరిగింది. -ప్రతి ఒక్కరూ సంచార్ సాథి యాప్ ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవటం మంచిది. ఈ యాప్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు – అదనపు డైరెక్టర్ జనరల్ (టెలికాం) ఏపీ & టీజీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పౌరుల డిజిటల్ భద్రతను బలోపేతం చేయడం, నెట్వర్క్ నాణ్యతను పెంచడం, మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను విస్తరించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వ …
Read More »Daily Archives: January 22, 2026
స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమమైన స్థానం నిలుపుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమమైన స్థానం నిలుపుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో ని నూతన భవనంలోని మీటింగ్ ప్రజా ఆరోగ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2024- 25 లో విజయవాడకు సూపర్ స్వచ్ లీగ్ సిటీ పురస్కారం అందుకోవటం గర్వకారణం అని దానికి ముఖ్య కారణం సిబ్బంది చేసిన శ్రమ అని అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షన్ …
Read More »పురపాలక సేవలను ఇంటి వద్ద నుండే ఫోన్ ద్వారా పొందడానికి పురమిత్ర యాప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పురపాలక సేవలను ఇంటి వద్ద నుండే ఫోన్ ద్వారా పొందడానికి వీలుగా రూపొందించిన పురమిత్ర యాప్ ని గుంటూరు నగర ప్రజలు విస్తృతంగా డౌన్లోడ్ చేసుకోవాలని, ఇప్పటికే 55,265 మంది మాత్రమే డౌన్లోడ్ చేసుకొని, రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పురమిత్ర యాప్ ద్వారా షుమారు 122 రకాల పురపాలక సేవలు, గ్రీవెన్స్ లు, చెల్లింపులను చేతిలోని ఫోన్ ద్వారానే …
Read More »అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా నిర్దేశిత సమయపాలన పాటించాలి… : నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అక్షయపాత్ర
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా నిర్దేశిత సమయపాలన పాటించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం చుట్టగుంట సెంటర్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకుడదన్నారు. క్యాంటీన్ లో ఏమైనా …
Read More »శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు భాధ్యతగా పర్యవేక్షణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులను సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు భాధ్యతగా పర్యవేక్షణ చేయాలని, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాల్సిందేనని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం జిటి రోడ్, శ్రీనివాసరావుపేట, శాంతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మైక్రో ప్యాకెట్స్ వారీగా పారిశుధ్య పనులు పిన్ పాయింట్ గా …
Read More »అనధికార లేఅవుట్లపై కఠిన చర్యలు
-పంచాయతీల్లో వారం రోజుల్లో గుర్తింపు –నోటీసులు జారీ -రుడా చైర్ పర్సన్ బొడ్డు వెంకట రమణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : RUDA చైర్పర్సన్ బొడ్డు వెంకట రమణ చౌదరి ఆధ్వర్యంలో, వైస్చైర్పర్సన్ వై. మేఘ స్వరూప్, ఐఏఎస్ సూచనల మేరకు గురువారం రుడా కాన్ఫరెన్స్ హాల్లో RUDA పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS), బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ (BPS) అమలుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనధికార లేఅవుట్లు, కట్టడాలపై అమలులో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ …
Read More »APERC ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం (22.01.2026న) విజయవాడలో నిర్వహించిన ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి, తూర్పుగోదావరి సర్కిల్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జె.టి. రామరావు హాజరై పలు ప్రజాప్రయోజన అంశాలపై తన అభిప్రాయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక సర్కిల్ నుంచి వ్యక్తం చేయడం జరిగిందనీ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. తిలక్ కుమార్ తెలియ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జె.టి. రామరావు గోదావరి పుష్కరాల సందర్భంగా …
Read More »వాహనాలపై ‘రోడ్డు భద్రతా సెస్’ అమలు
-జనవరి 13 నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కు వర్తింపు – జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను చట్టం, 1963ను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13.01.2026న “ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను (సవరణ) ఆర్డినెన్స్–2026” ను జారీ చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్డినెన్స్ వెంటనే జనవరి 13 నుంచి అమలులోకి వచ్చిందనీ తూర్పు గోదావరి జిల్లా వాహన వినియోగదారులకు ఈ …
Read More »జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి / సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. లక్ష్మి గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని 7వ జడ్జి ఛాంబర్లో వివిధ ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు మరియు ఆయా సంస్థల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా తీసుకోవాల్సిన …
Read More »వసతి గృహాలలో వసతుల మెరుగు పరచడం కోసం పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం…
– ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదే విధంగా సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పన, ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించినట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. గురువారం సాయంత్రం అమరావతిలోని ఏపీ సచివాలయం నుంచి సీసీటీవీలు, …
Read More »
Prajavartha Online Telugu News