Breaking News

Daily Archives: January 23, 2026

తండ్రికి తగ్గ తనయుడు మంత్రి లోకేశ్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి -లోకేశ్ పేరు మీద అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు -రాష్ట్రాభివృద్ధిలో మంత్రి లోకేశ్ పాత్ర కీలకం -ఆయన పేరు వింటేనే జగన్ కు వణుకు -రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాం : మంత్రి సవిత హెచ్చరిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాభివృద్ధిలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పాత్ర అలుపెరగని కృషి చేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడుల సేకరణలో …

Read More »

స్టెల్లా కళాశాలలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ముగింపు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు రెండు రోజుల జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ను కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ జీ. కూన ప్రారంభించగా గౌరవ అతిథి గా కృష్ణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష .యన్ ,పాల్గొన్నారు. రెండు రోజుల సదస్సు లో రెండవ రోజు ముగింపు సభకు ముఖ్య అతిథి గా లజ్వంతి నాయుడు అసిస్టెంట్ డైరెక్టర్ కెపాసిటీ బిల్డింగ్ఆంధ్రా ప్రదేశ్ టూరిజం అథారిటీ విచ్చేశారు. …

Read More »

పేద‌ల‌కు కొండంత అండ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి

-ల‌బ్ధిదారుడికి రూ8.10 ల‌క్ష‌ల‌ సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత -కుటుంబ సభ్యులకి అందజేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా ఉమ‌మాహేశ్వ‌ర‌రావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద రోగులకి వైద్య విషయంలో ఎలాంటి జాప్యం జరగకండా, బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి పేద కుటుంబాల‌కు కొండంత అండ‌గా నిల‌బ‌డ‌తుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో భాగంగా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కింద మంజూరైన రూ.8 ల‌క్ష‌ల …

Read More »

గుడివాడలో ఆరు ఎకరాల్లో….. క్రికెట్ పిచ్ అభివృద్ధి చేస్తాం

-గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు : ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -ప్రజల సహకారంతో గుడివాడలో మరిన్ని జాతీయ పోటీలు నిర్వహిస్తాం: ఎమ్మెల్యే రాము -దిగ్విజయంగా ముగిసిన నేషనల్ స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలు…. -ఫైన‌ల్ మ్యాచ్ కి ముఖ్యఅతిథి గా హాజ‌రైన ఎంపీ కేశినేని శివ‌నాథ్ -విజేతగా నిలిచిన హర్యానా….రన్నర్ గా హిమాచల్ ప్రదేశ్ -ఫైనల్ మ్యాచ్ కు వేలాదిగా హాజరైన… ప్రేక్షకులు, విద్యార్థులు గుడివాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ ఖ్యాతి పెంపొందేలా …

Read More »

విద్యాధరపురంలో “వరుణ్ మోటార్స్ వారి పల్సర్ డేర్ ఫెస్ట్ క్యాంపు”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్ ఆటో వారికి ఆథరైజ్డ్ డీలర్ అయిన వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జనవరి 22, 23 వ తేదీలలో ప్రతిష్టాత్మక పల్సర్ డేర్ ఫెస్ట్ క్యాంపు ని ఆర్టీసీ డిపో వద్ద వున్నా లేబర్ కాలనీ వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు లో బజాజ్ కంపెనీ నూతనంగా విడుదల చేసిన పల్సర్150 ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి బ్లింకర్స్ మరియు న్యూ డెకాల్స్ తో రిలీజ్ చేసిన పల్సర్150 వాహనం మరియు …

Read More »

జాతీయ స్థాయిలో మెరిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థులు

-రిపబ్లిక్ డే వేడుకలకు విశిష్ట అతిథులుగా ఏపీ విద్యార్థులు – రాష్ట్రపతి భవన్ నుండి ‘ఇప్పిలి సంజన’కు ప్రత్యేక ఆహ్వానం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటి రాష్ట్ర గర్వకారణంగా నిలిచారు. నీతి ఆయోగ్ (NITI Aayog) ఆధ్వర్యంలోని ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్’ (AIM) నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ (SIM) 2024-25లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రెండు ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఢిల్లీలో జరగనున్న 77వ రిపబ్లిక్ డే …

Read More »

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్రంలోని 94,183 వీధి వ్యాపారులకు రూ.206 కోట్ల రుణాల పంపిణీ, పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు ప్రారంభం 

వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి దేశవ్యాప్త కార్యక్రమం పీఎం స్వనిధి – ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారులకు రూ.206 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, ఐ.ఏ.ఎస్. మరియు MEPMA మిషన్ …

Read More »

విజయవాడ పుష్ప సెంటర్లో స్మైల్ బ్లడ్ సెంటర్ ప్రారంభం

-రాయల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బ్లడ్ సెంటర్ ప్రారంభం -ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పుష్ప సెంటర్ నందు 23 జనవరి శుక్రవారం స్మైల్ బ్లడ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విచ్చేసి స్మైల్ బ్లడ్ సెంటర్ ను ప్రారంభించారు. గౌరవ అతిథులుగా స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. వి.వరప్రసాద్ హాజరయ్యారు. బోండా ఉమా చేతుల మీదగా రిబ్బన్ కట్ …

Read More »

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »