విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: January 23, 2026
ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
– జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 17 నోటిఫికేషన్లకు సంబంధించి జరగనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.నాగూర్ షరీఫ్, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో కలిసి సమన్వయ శాఖల అధికారులు, పరీక్ష కేంద్రాల …
Read More »రక్తదానం మహా యజ్ఞఫలం..
-రక్తదానంతో నిండు ప్రాణాలను కాపాడుద్దాం… -జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్తదానం మహా యజ్ఞఫలంతో సమానమని రక్తదానం చేయడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉందని రక్తదానానికి మించిన మరొక దానం లేదని రక్తదానం చేసేలా యువతను ప్రోత్సహించాలల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. స్వాంతంత్ర సమరయోదుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు …
Read More »సేఫ్ డ్రైవ్… సేవ్ లైఫ్…
-హెల్మెట్ ప్రాణానికి కవచం లాంటిది.. -హెల్మెట్ తో డ్రైవ్ చెయ్యండి సురక్షితంగా గమ్యానికి చేరండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వాహన చోదకులకు సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా మరియు …
Read More »ఎల్ఆర్ఎస్ పధకం అమలుకు గడువు పొడిగింపు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జూన్ 30, 2025 లోపు ఏర్పాటైన అనధికార, అక్రమ లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తులు అందించడానికి మరో 3 నెలలు కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఆర్టీ నం.49 ద్వారా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, అర్హత కలిగిన ప్లాట్ల కొనుగోలుదారులు, లే అవుట్ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్గి ఉండాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్గి ఉండాలని, బిఎల్ఓలు ఎప్పటికప్పుడు ఓటు నమోదుపై అవగాహన కల్గించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పశ్చిమ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి చల్లా ఓబులేసుతో కలిసి నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో …
Read More »స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంద్ర కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం (ఈ నెల 24వతేదీ) గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’’ థీమ్ తో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురు, జిఎంసి ఎదురు, పివికే నాయుడు మార్కెట్ లోని టాయ్ లెట్స్ లను శుభ్రపరిచే కార్యక్రమం జరుగుతుందని, అలాగే నగరంలోని వార్డ్ సచివాలయాల వారీగా కూడా జరిగే కార్యక్రమాల్లో నగర ప్రజలు విరివిగా పాల్గొనాలని నగర …
Read More »అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో లైట్లు, ఫ్యాన్ లు, త్రాగునీరు, పారిశుధ్యంపై నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా …
Read More »అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు, కాలపరిధి పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు, కాలపరిధి పాటించాలని, ప్రతి పనికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ తప్పనిసరని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం ముత్యాలరెడ్డి నగర్, కోదండరామయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్, నగరాలులోని పలు ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో అందులోనూ …
Read More »పరాక్రమ్ దివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “మేరా యువ భారత్-మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ” ఆధ్వర్యంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవం లో భాగంగా పరాక్రమ్ దివాస్ అనే కార్యక్రమాన్ని K.G.R.L డిగ్రీ కాలేజ్ భీమవరం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ ఇంటి రామచంద్రమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస గారిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఎదగాలని కోరుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస గారి జీవితంలో జరిగిన కొన్ని …
Read More »
Prajavartha Online Telugu News