Breaking News

Daily Archives: January 23, 2026

ఈ వసంత పంచమి నాడు జ్ఞాన కాంతులను పంచుతూ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ్ఞానానికి, వివేకానికి ప్రతీక అయిన వసంత పంచమీ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని, కేంద్ర, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. చంద్ర శేఖర్ ఎమ్మసాని ప్రేరణతో తపాలా శాఖ 4 మరియు 5వ తరగతి చదువుతున్న బడుగు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వసంత పంచమి నాడు అనగా శుక్రవారం ఫిలాటలీ బ్యూరో, విజయవాడ జి.పి.ఒ. కాళేశ్వర రావు మార్కెట్, విజయవాడ వద్ద తపాలా శాఖ నిర్వహించింది. ప్రతి పుస్తకంతో పాటుగ్రామీణాభివృద్ధి మరియు …

Read More »

ఎస్ఆర్కె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ మై భారత్ కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో ఈరోజు గన్నవరం నియోజవర్గం ఎనికెపాడు ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెమినార్ హాల్ నందు నేతాజీ జయంతి సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని ఎన్ఎస్ఎస్ యూనిట్ తో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సుభాష్ చంద్రబోస్ పటానికి పూలమాలలు అర్పించి కార్యక్రమమును ప్రారంభించారు. మైభారత్ జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ …

Read More »

ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలి

-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో శాఖాధిపతులతో 2026-2027 బడ్జెట్ అంచనాలపై స్టాండింగ్ కమిటి సమావేశం లో చర్చించారు. ఈ సమావేశంలో అకౌంట్ ఎగ్జామినర్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి.సత్యనారాయణమూర్తి రెవెన్యూ , క్యాపిటల్, ఆదాయం, ఖర్చుల పై సమీక్షించారు. నగరాభివృద్ధికి, శాఖల …

Read More »

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

-నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-2 కార్యాలయం, నందు సర్కిల్-2 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 16 కేసులపై విచారణ జరిపి వారికి Rs. 4,830/- రూపాయలు …

Read More »

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహణ తో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం అయోధ్యనగర్, రామలింగేశ్వర పేట ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం …

Read More »

అమెరికా యుద్ధోన్మాద చర్యలు ఆందోళనకరం

-చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు -MGNREGA యథాతథంగా కొనసాగింపు -మణిపూర్‌లో శాంతియుత వాతావరణం -రాజ్యాంగ పరిరక్షణ, మహిళా హక్కుల సాధన కోసం ఉద్యమం -ముగిసిన NFIW జాతీయ సమితి సమావేశాలు -కార్పొరేట్‌కు మోదీ దాసోహం -మహిళా సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు అక్కినేని వనజ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద ధోరణితో అమెరికా దేశం చేస్తున్న యుద్ధోన్మాద చర్యల్ని భారత మహిళా సమాఖ్య ( NFIW) జాతీయ సమితి సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. గ్రామీణ కష్టజీవులకు ఎంతో మేలు చేస్తున్న …

Read More »