రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరం లోని శ్రీకందుకూరి వీరేశలింగం (SKVT) హై స్కూల్ నందు “జాతీయ బాలిక దినోత్సవం” కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు జాతీయ బాలిక దినోత్సవం యొక్క ప్రాధాన్యత, బాలికల విద్య యొక్క అవసరాన్ని వివరించారు. అలాగే ప్రభుత్వం బాలికల కోసం …
Read More »Daily Archives: January 24, 2026
క్రెడిట్ చోరీ అంటున్న వారికి ఏం క్రెడిట్ ఉంది?
-నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నాశనమే -ల్యాండ్ టైట్లింగ్ లాంటి దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాం -ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి అభివృద్ధి ఆగదు -స్వచ్ఛాంధ్రలో భాగంగా రూ. 573 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు -వచ్చే ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు -చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నగరి, నేటి పత్రిక ప్రజావార్త : నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో గత ఐదేళ్లూ చూశామని, మంచి-చెడుకి వ్యత్యాసం ఏంటో ప్రజలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి …
Read More »న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ 2026 వేడుకల్లో ఏపీఎస్డీఎంఏ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ 2026 వేడుకల్లో ఏపీఎస్డీఎంఏ అధికారుల ఎంపికతో జాతీయ విపత్తు సన్నద్ధత రంగంలో ఏపీఎస్డీఎంఏ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ)లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారి,ఆపద మిత్ర వాలంటీర్లలో ఒకరు న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ను వీక్షించడానికి ఎంపికయ్యారని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. విపత్తు ప్రమాదాల తగ్గింపు, సమాజ ఆధారిత సన్నద్ధత, విపత్తులు ఎదుర్కునే సామర్థ్యల …
Read More »తొలిసారి అమరావతి రాజధానిలో 77 వ గణతంత్ర దినోత్సవాలకు సర్వం సిద్దం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పరిధి విశాల విస్తీర్ణంలో సువిశాలంగా, సుందరంగా అభివృద్ధి చేసిన కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా ఆహ్లాదకర వాతావరణంలో భారీ ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, విశాల ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో ఆ ప్రాంతం వేడుకలకు మరింత శోభనిచ్చి, పాల్గొన్న వారందరికీ మరిచిపోలేని అనుభూతిని కలిగించనుంది. 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 26 సోమవారం ఉదయం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర …
Read More »‘నేటి పత్రిక ప్రజావార్త’ 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి. రష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాలలో పత్రిక రంగంలో దూసుకు పోతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ 2026 క్యాలెండర్ ను వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి. రష్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి. రష్మి మాట్లాడుతూ 6 వసంతంలో అడుగుపెడుతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ పత్రిక చైర్మన్ కొండూరి శ్రీనివాసరావు కు మా అభినందనలు అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిల ఉంటూ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ వాటిని …
Read More »జాతీయ ఓటర్ల దినోత్సవం పాదయాత్ర / సండేస్ ఆన్ సైకిల్ – 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన MY Bharat (మెరా యువ భారత్) ఆధ్వర్యంలో, “MY Bharat – MY Vote” అనే నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవం పాదయాత్ర / సండేస్ ఆన్ సైకిల్ – 2026 కార్యక్రమాన్ని 25 జనవరి 2026 న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు మరియు జిల్లా కేంద్రాలలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం లక్ష్యం యువతలో ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల భాగస్వామ్యాన్ని …
Read More »రైతుల నుంచి అర్జీలు స్వీకరించిన కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్లో “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ప్లాట్ల వీధిపోట్లు, గ్రామకంఠాలు, LPS లే అవుట్లు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్మెంట్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను “గ్రీవెన్స్ డే”లో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్. కి అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కమిషనర్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సిఆర్డీఏలోని వివిధ విభాగాల అధికారులు …
Read More »విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని విజ్ఞానం కోసమే వాడాలి…
-అట్కిన్సన్ స్కూల్ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే సుజనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీతి నియమాలతో పాటు విలువలతో కూడిన విద్యను వేలాది విద్యార్థినులకు అందించిన ఘనత. అట్కిన్సన్ స్కూల్ యాజమాన్యానికి దక్కిందని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఎట్కిన్సన్ స్కూల్ 126 వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 126 ఏళ్లుగా స్కూల్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యనీకీ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతను సమాచారం, విజ్ఞానం అలవర్చుకునేందుకే వినియోగించాలని …
Read More »ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో APCRDA అధికారుల చొరవకు ధన్యవాదాలు తెలియజేస్తున్న రైతులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తమకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో APCRDA అధికారుల వేగవంతమైన చొరవకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. USAలో నివసిస్తున్న మహిళా రైతు కొసరాజు జోయ, C/o యార్లగడ్డ రజని కుమార్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి డా.పొంగూరు నారాయణ పిలుపు మేరకు ల్యాండ్ పూలింగ్ కింద ఉండవల్లిలోని తమ 0.60 ఎకరాల భూమిని APCRDAకు అందజేశారు. ల్యాండ్ పూలింగ్ కింద భూమి అందజేసిన జోయ కి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించేందుకు …
Read More »ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు అభినందనీయం : ఎంపీ కేశినేని శివనాథ్
-శ్రీ వెంకటేశ్వర రక్త పరీక్ష కేంద్రం ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం చుట్టుగుంట విశాలాంధ్ర రోడ్డు, శాతావాహన కాలేజీ ప్రక్కన నూతనంగా నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర రక్త పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై, ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల స్వామితో కలిసి ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ …
Read More »
Prajavartha Online Telugu News