-హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు -బొప్పన భవకుమార్కు శుభాకాంక్షలు వెల్లువ.. -ప్రజాప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేసిన బొప్పన భవకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి బలోపేతానికి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని , పార్టీ కోసం నిస్వార్థంగా, అంకితభావంతో పనిచేస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న నాయకుడిగా భవకుమార్ ప్రత్యేక గుర్తింపు సాధించారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. టిడిపి విజయాల్లో ఆయన కృషి కీలకమైనదని స్పష్టం చేశారు. నిర్మల కాన్వేంట్ రోడ్డులోని …
Read More »Daily Archives: January 24, 2026
బాలికలు లేనిదే ప్రపంచం లేదు…
-బాలికల సాధికారతకు బలమైన సంకల్పంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని 24 జనవరి 2026 ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వారి ఆధ్వర్యంలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వారి ఆధ్వర్యంలో –NTR పోలీస్ కమిషనరేట్, మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ, సంయుక్త ఫౌండేషన్ తదితర ప్రభుత్వ శాఖల స్వచ్ఛంద సంస్థల కలయికతో వారి ఆధ్వర్యంలో విజయవాడ పటమట లంకలోని …
Read More »స్టెల్లా కళాశాలలో జాతీయ బాలిక దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా కళాశాలలో బాలిక దినోత్సవం కార్యక్రమం మరియు జనవరి 25 జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మహిళ ల హక్కులు బాలికల విద్య మరియు రక్షణ విషయం లో అవగాహన కలిగి ఉండాలని ముఖ్య అతిధి సి హెచ్ శైలజ డివిజనల్ డీన్ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విచ్చేశారు. మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని తమ కు సంబంధించిన హక్కులు పరిరక్షించుకోవటంలో అవరోధాలు దైర్యం గా ఎదుర్కోవాలని గట్టి …
Read More »ప్రభుత్వాసుపత్రిలోని నర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిరోజు నాలుగు వేలకి పైగా ఓపీ చూసే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను రెండు మూడు నెలల్లో పరిష్కరిస్తామని, పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ కేశినేని శివనాథ్ కు …
Read More »నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తా…
-పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిశీలనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ఇటీవల సుజనా చౌదరి డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా చిట్టినగర్ యూపీహెచ్సీ కి అవసరమైన పరికరాలు, ఫర్నీచర్, ఇతర మెడికల్ సామాగ్రిని సమకూర్చారు. దాదాపు 20 లక్షల విలువైన ఈ సామాగ్రి ద్వారా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఈ సందర్భంగా …
Read More »అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఏప్రిల్ 11న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన -అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ల ఏర్పాటు -అవసరమైన చోట్ల బీసీ స్టడీ సర్కిళ్ల నిర్మాణం -త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుదిరూపం -బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సవిత -పలు బీసీ సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత భేటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనం నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ …
Read More »విదేశాల్లో ఏపీ హస్త ‘కళ’ కళ
-సింగపూర్ భారత్ ఎంబసీలో రిపబ్లిక డే వేడుకలు -అతిథులకు ఏపీ హస్త కళల గిఫ్ట్ ఇవ్వాలని అక్కడి భారత్ హై కమిషన్ నిర్ణయం -లేపాక్షికి 400 గిఫ్ట్ బాక్సులకు ఆర్డర్ -ఒక్కో బాక్స్ లో సీతాదేవి లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు, కోస్టర్ కళారూపాలు -ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపుపై మంత్రి సవిత హర్షం -విదేశాల్లోనూ లేపాక్షి షో రూమ్ లు ఏర్పాటుకు నిర్ణయం -హస్త కళల పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం అమరావతి, నేటి పత్రిక …
Read More »మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారం
-10 ఎకరాల స్థలం కేటాయింపునకు కృషి -అనతి కాలంలోనే రోగులకు సేవలు పెరగటం ముదవాహం -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -ఘనంగా 8వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న అమరావతిలో మంగళగిరి ఎయిమ్స్ ఓ మణిహారంగా ఉండబోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 190 ఎకరాల్లో ఇంకా కేటాయించాల్సి …
Read More »రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యల ముమ్మరo
-ఇప్పటికే 6 కేంద్రాల కోసం టెండర్లు -కొత్తగా కొండేపి, మైదుకూరు, కొవ్వూరు, నందిగామ, రైల్వేకోడూరు ఆసుపత్రుల్లో ఏర్పాటు పై నిర్ణయం -వీటిల్లో ఏప్రిల్లోగా సేవల ప్రారంభానికి చర్యలు! -అతి త్వరలో మరో 2 కేంద్రాల్లో సేవలు ప్రారంభం -రూ. 11.05 కోట్ల వ్యయం -ఇప్పటికే 19 నెలల్లో దశలవారీగా ప్రారంభమైన 12 కేంద్రాల ద్వారా రోగులకు అందుతోన్న ఉచిత సేవలు -మొత్తం 25 కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు -గ్రామీణ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చడమే లక్ష్యం -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ …
Read More »మార్చి నాటికి విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ పూర్తి…
-ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 11 వేల విద్యార్థులకు లబ్ధి -దాతల సాయంతో నియోజకవర్గంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ -వెయ్యి ఎకరాల్లో సోలార్ ప్యానెల్ పరిశ్రమ ఏర్పాటు -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి నాటికి అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం పూర్తి అవుతుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 11 వేల మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేయడం లక్ష్యంగా …
Read More »
Prajavartha Online Telugu News