Breaking News

Daily Archives: January 24, 2026

ఎ.పి.జి.ఇ.ఏ. సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం విధ్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ వందు గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి 26 జిల్లాల మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ మహిళా సభ్యులు మరియు ఐక్యవేదిక అనుబంధ సంఘాల మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు వాటి పరిష్కారాలపై చర్చించి తగిన విధాన నిర్ణయాల కోసం …

Read More »

ఘనంగా ‘సే నో టు డ్రగ్స్’ వాక్‌థాన్

–ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ & ఈగల్ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ వాక్‌థాన్ – 800 మంది విద్యార్థుల భాగస్వామ్యంతో మాదకద్రవ్యాలపై అవగాహనకు బలమైన సందేశం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలపై యువతలో అవగాహన కల్పించేందుకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మరియు ఎలైట్ యాంటీ–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఆధ్వర్యంలో విజయవాడలో ‘సే నో టు డ్రగ్స్’ వాక్‌థాన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ …

Read More »

నగర ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యం

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దటానికి నగర ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పివికే నాయుడు మార్కెట్ పరిసర ప్రాంతాల మాస్ క్లీనింగ్ మరియు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురు గల టాయ్ లెట్స్ ను నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి మేయర్ పరిశీలించి తదుపరి విజ్ఞాన మందిరం …

Read More »

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర థీమ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర(SASA) జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర థీమ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది., SASA సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగి తడి చెత్త నుండి తయారు చేసిన వర్మీ కంపోస్ట్ ను రైతులకు అందించారు. పారిశుధ్య కార్మికులకు పోస్టల్ ద్వారా ఇన్సూరెన్స్ చేయించి, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కు మీటింగ్ నందు ప్రతిజ్ఞ చేయించారు, ప్రతిరోజు గ్రీన్ అంబాసిడర్లకు …

Read More »

మార్కెట్ విలువ మార్గదర్శక విలువలపై అభ్యంతరాలు / సూచనలు ఆహ్వానం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదించబడిన మార్కెట్ విలువ మార్గదర్శక విలువలు (Proposed Guideline Values) తేది: 25-01-2026 నుండి సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నోటిస్ బోర్డులపై మరియు శాఖా అధికారిక వెబ్‌సైట్ www.registration.ap.gov.in లో ప్రజల పరిశీలనార్థం ఉంచబడినవి. ఈ చర్య సర్క్యులర్ మెమో నెం. MV1/752/2022 – జనరల్ రివిజన్, తేది: 22-01-2026, రిజిస్ట్రేషన్ & స్టాంపుల ఇన్‌స్పెక్టర్ జనరల్, ఆంధ్రప్రదేశ్, తాడేపల్లి …

Read More »

అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – ఏప్రిల్ 11న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన – అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ల ఏర్పాటు – అవసరమైన చోట్ల బీసీ స్టడీ సర్కిళ్ల నిర్మాణం – త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుదిరూపం – బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సవిత – పలు బీసీ సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత భేటీ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే …

Read More »

ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ విజయవాడ రూరల్ నందు అంగన్వాడి కార్యకర్తలు మరియు అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీ.

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : యన్.టి.ఆర్ జిల్లా విజయవాడ రూరల్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తునట్లు సి.డి.పి.ఓ పి. భానుమతి ప్రకటనలో తెలిపారు. విజయవాడ పరిధిలోని అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు 8 వ డివిజన్ లోని ఇజ్రాయిల్ పేట-2 నందు SC-II కేటగిరి లో షాబాద్ గ్రామము షాబాద్ నందు OC కేటగిరిలో, గొల్లపూడి గ్రామము గొల్లపూడి-8 నందు SC-II కేటగిరిలో, గొల్లపూడి-16 నందు BC-A కేటగిరిలో, గొల్లపూడి-17 నందు OC కేటగిరిలో, …

Read More »