Breaking News

Daily Archives: January 25, 2026

APERC Calls for Multi – Pronged Approach to Accelerate Energy Efficiency and Climate Action on sustainable basis

-Regulatory Initiatives for Sustainable and Affordable Power -Mainstreaming DSM in ARR and Tariff Proceedings -Promotion of Energy-Efficient Technologies -Peak Load Management and Demand Response -Consumer Awareness and Participation Vijayawada, Neti patrika Prajavartha : Highlighting the urgent need to curb greenhouse gas emissions and combat air pollution, the Andhra Pradesh Electricity Regulatory Commission (APERC) called for a multi-pronged, consumer-centric approach to …

Read More »

పద్మ పురస్కారాలు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులకు నా శుభాభినందనలు. పదమూడు మంది తెలుగు ప్రముఖులకు ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలు రావడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. వివిధ రంగాల్లో అవార్డులు పొందిన వారందరికీ నా అభినందనలు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్, యూజీసీ మాజీ ఛైర్మెన్ మామిడాల జగదీశ్ కుమార్‌కు పద్మశ్రీ, అలాగే  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన సినీనటులు గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ (కళలు), మాగంటి మురళీ మోహన్ (కళలు), కృష్ణమూర్తి …

Read More »

త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు శ్రీ గురు తేగ్ బహదూర్

-ఆయన బలిదానం పొరుగు దేశాల్లో హిందువుల వేదన గుర్తు చేస్తోంది -అది చరిత్ర కాదు.. మనందరికీ హెచ్చరిక -ప్రతి పౌరుడూ ధర్మ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలి -దేశ సార్వభౌమాధికార పరిరక్షణ కోసం నిలబడాలి -శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ షాహిదీ సమాగమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘తల్వార్ తోనే కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ అని తనది కాని ధర్మం కోసం …

Read More »

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్ 

-శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు -పవిత్ర చాదర్ సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి -పవన్ కళ్యాణ్ ని ఘనంగా సత్కరించిన సచ్ కండ్ గురుద్వారా ఛైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. …

Read More »

ఓటు హక్కు అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్..

-ఓటర్ల దినోత్సవం సందర్భంగా మహిళా విశ్వవిద్యాలయం గ్రౌండ్ నుంచి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వరకు ఓటు హక్కు అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. -పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు.. -18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి.. -యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలి -ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -మై ఇండియా మై ఓటు అనే థీమ్ తో ముందుకు వెళ్లాలి -18 సంవత్సరాల నిండిన …

Read More »

గణతంత్ర దినోత్సవ వేళ విద్యుత్ దీప కాంతులు విరజిమ్ముతున్న అసెంబ్లీ, సచివాలయ భవనాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మరియు సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు సహా అసెంబ్లీ భవనాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో రాత్రి సమయంలో ఆభవనాలన్నీ విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ విద్యుత్ కాంతులు వెదజల్లుతున్నాయి.ఆయా భవనాలతో పాటు అసెంబ్లీ, సచివాలయం ప్రాంగణాల్లోని రోడ్లకు ఇరువైపుల గల రహదారులు, సెంట్రల్ పార్కులో వివిధ రంగులతో కూడిన ప్రత్యేక …

Read More »

నేడు రాష్ట్ర శాసన మండలి, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 26వ తేది సోమవారం ఉ.8 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగే వేడుకల్లో శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఉ.8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. సచివాలయం మొదటి భవనం: ఎపి సచివాలయం మొదటి భవనం వద్ద సోమవారం …

Read More »

వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

-1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఇవ్వాలని లక్ష్యం! -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల( ఫిబ్రవరి ) 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ ‘జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం’ జరగనుంది. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు ఉన్న రాష్ట్రంలోని 1,11,63,762 మందికి అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఏడాది నుంచి ఐదేళ్లలోపు …

Read More »

నెల్లూరు జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు

-రాష్ట్ర స్థాయిలో దక్కిన 5వ స్థానం -ఉత్తమ ఎన్నికల నిర్వహణ – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో విశేష ప్రతిభ కు గుర్తింపుగా అవార్డ్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్‌ను సమర్థవంతంగా అమలు చేసినందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా ఈ …

Read More »

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు చాలా విలువైన ఆయుధమని, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం నగరంలోని లక్ష్మీ టాకీస్ కూడలి నుండి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరల లక్ష్మి టాకీస్ కు చేరుకునే విధంగా తొలుత పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కారు. …

Read More »