విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడి ఈడు కలిగిన విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కృషి చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుందని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె. ఎస్. ఎస్ ప్రసాద్ తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శివర్గం ఈరోజు (25.01.2026) యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయం జరిగింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ బడి అంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాలుగు గోడలు, సిలబస్, పరీక్షలు, ర్యాంకులు మాత్రమే కాదని చుట్టూ సమాజం ఉంటుందని …
Read More »Daily Archives: January 25, 2026
ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించడం లేదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం గణతంత్ర దినోత్సవము అయినందున, కార్పొరేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగును కావున ఈ సోమవారం కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ సోమవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »జనవరి 26 వ తేదీ న కబేళా, చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాలకు సెలవు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఉత్తర్వుల మేరకు 26-01-2026 తేదిన (సోమ వారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు అని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు ప్రకటించారు. ఆదివారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జంతువులను వధించుటకు అనుమతి లేదని, నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదని, ఎవరైనా అనుమతి లేకుండా …
Read More »పార్లమెంట్లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి -రైతు నేతల డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అత్యధికంగా 62 శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డాక్టర్ స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సి2G50శాతం ప్రకారం కొనుగోలు చేయకపోవడంవల్ల ప్రతి ఏటా మూడు లక్షల కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతున్నారని వారు మండి పడ్డారు. ఆ మేరకు నేడు …
Read More »
Prajavartha Online Telugu News