Breaking News

Daily Archives: January 26, 2026

ఆకట్టుకున్న సంప్ర‌దాయ కవాతు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ పోలీస్ కంటింజెంట్‌, సివిల్ పోలీస్ కంటింజెంట్‌, ఉమెన్ పోలీస్ కంటింజెంట్‌, ట్రాఫిక్ పోలీస్ కంటింజెంట్‌, హోమ్ గార్డ్స్ పోలీస్ కంటింజెంట్‌, రెడ్ క్రాస్ కంటింజెంట్‌, సోష‌ల్ వెల్ఫేర్ బాలుర కంటింజెంట్‌, సోష‌ల్ వెల్ఫేర్ బాలిక‌ల కంటింజెంట్‌, జెడ్‌పీ హెచ్ఎస్ నిడ‌మానూరు ఎన్‌సీసీ కంటింజెంట్ నిర్వహించిన సంప్ర‌దాయ కవాతు ఆహూతులను అలరించింది. ఈ ప్రదర్శనలో ఉత్తమ కవాతుకుగాను ప్ర‌థ‌మ బ‌హుమ‌తి ఉమెన్ పోలీస్ కంటింజెంట్‌కు, ద్వితీయ బ‌హుమ‌తి ఆర్మ్‌డ్ …

Read More »

మ‌హ‌నీయుల స్ఫూర్తితో అభివృద్ధికి ముంద‌డుగు వేద్దాం

– జిల్లా ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నించేలా స‌మ‌ష్టిగా కృషి చేద్దాం – అన్ని రంగాల్లోనూ 18.5 శాతం వార్షిక వృద్ధి ల‌క్ష్యాన్ని చేరుకుందాం – అన్నింటా స్పీడ్ ఆఫ్ డూయింగ్ తో ముందుకెళ్తున్నాం – ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన విద్య‌, ఆరోగ్య భ‌ద్ర‌త‌కు పెద్ద‌పీట‌ – రైజ్ కేంద్రం ద్వారా మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దుతాం – 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ సమగ్రత పరిరక్షణ, పురోగతికి జాతి, కుల, మత, ప్రాంత …

Read More »

తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 77వ గణతంత్ర దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, నగరి ఎమ్మెల్యే భాను, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జాతీయ జెండాకు వందనం చేసి, తిరుపతి జిల్లాలో …

Read More »

అకారి కృష్ణ కుటుంబ సభ్యుల పరామర్శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అకారి కృష్ణ అన్నగారైన కీర్తిశేషులు స్వర్గీయ అతికారి వెంకటయ్య ఇటీవల స్వర్గస్తులైన విషయం విదితమే. ఈ విషాద సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ సిద్ధవటం నందు అకారి కృష్ణ  నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు స్వర్గీయ అతికారి వెంకటయ్య కి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తిరుగు ప్రయాణ సమయంలో తిరుపతి …

Read More »

గణతంత్ర రాజ్య లక్ష్యసాధనకు కృషి

-ప్రెస్ క్లబ్ వద్ద జాతీయ పతాకావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర భారత్ ఏ లక్ష్యంతో అయితే రూపకల్పన జరిగిందో అది నేటికీ సాకారం కాలేదని, దాని సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయవలసిన అవసరం ఉందని వక్తలు ఉద్గాటించారు. గాంధీనగర్ ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ వద్ద విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ జర్నలిస్టు, యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పూర్వ ప్రధాన కార్యదర్శి …

Read More »

స్టెల్లా కళాశాల లో రిపబ్లిక్ డే వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల రీజినల్ కౌన్సిలర్ అశుంత రీజియన్ ముంబై నుండి సిస్టర్ బబిత విచ్చేశారు. జాతీయ పతకాన్ని ఆమె ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ శుభ కాంక్షలు తెలియ చేశారు. కార్య క్రమంలో లో కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీన న క్వాడ్రస్, ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ,వైస్ ప్రిన్సిపాల్,డాక్టర్ సిస్టర్ ఆశ, ఉష కుమారి, సబ్ లెఫ్టినెంట్ స్వప్న వున్నాం, నేవీ అసోసియేట్ ఆఫీసర్,కెప్టెన్ శైలజ,ఆర్మీ అసోసియేట్ …

Read More »

కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మచిలీపట్నంలోని కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ హాజరై వేడుకలకు విశిష్టతను చేకూర్చారు. కార్యక్రమ ప్రారంభంలో నెట్టెం రఘురామ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, హాజరైన అధికారులు, సిబ్బంది సమూహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గౌరవ వందనం నిర్వహించబడింది. జాతీయ జెండా …

Read More »

డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 7వ రిపబ్లిక్ డే దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గము 58వ డివిజన్లో ఈరోజు 77వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెండా వందనం చేసి ఆటలు పోటీల్లో గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు ఇవ్వడం జరిగినది ఏటువంటి మంచి కార్యక్రమం వచ్చిన డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వదలకుండా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటామని డివిజన్లోని మహిళలకు,బాల బాలికలకు ఊరట కలిగించే విధంగా కార్యక్రమం ఆటలు పోటీలు నిర్వహిస్తామని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకరాలు …

Read More »

భారత కమ్యూనిస్టు పార్టీ 36వ డివిజన్ శాఖ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ 36వ డివిజన్ శాఖ 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సమావేశానికి విజయవాడ నగర సహాయ కార్యదర్శి కామ్రేడ్ నక్క వీరభద్ర రావు అధ్యక్ష వహించారు. దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజయవాడ నగర ఏఐటీయూసీ కార్యదర్శి కామ్రేడ్ మూలి సాంబశివరావు ప్రసంగించారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్ష సాధింపుగా 28 చట్టాల్ని ఉపసంహరించి కొత్తగా నాలుగు లేబర్ కోడులను ప్రవేశపెట్టింది …

Read More »

బలమైన యువత- బలమైన మధ్యతరగతి- బలమైన భారత గణతంత్రం

–టీం పోతిన మహేష్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోతిన వెంకట మహేష్  ఇంటి వద్ద తమ్మిన గురవమ్మ సత్రం వద్ద టీం పోతిన మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ సైకం సాయిబాబా  జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పిల్లలకు పుస్తకాలు పెన్నులు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేసిన వైయస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు వడ్లాని శ్యామ్ మాజీ …

Read More »