అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ వర్క్షాప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. ఈ వర్క్షాప్లో ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఇతర ముఖ్య నాయకులు, రాష్ట్ర పార్లమెంట్ కమిటీ సభ్యులు మరియు పలువురు పార్టీ ప్రతినిధులతో మాజీ మంత్రి, …
Read More »Daily Archives: January 27, 2026
రాష్ట్రస్థాయి స్వచ్ఛహరిత పాఠశాలల ప్రతినిధులకు సత్కారం
– జాతీయ స్థాయికి ఎంపికైన 20 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేత – అభినందించిన సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVR–2025)’ కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయికి నామినేట్ అయిన 20మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు IAS., ప్రశంసాపత్రాలు అందజేశారు. పాఠశాలల్లో సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు, సబ్బుతో చేతులు కడుక్కొనే అలవాట్లు, వ్యర్థాల నిర్మూలన, …
Read More »యువగళం పాదయాత్ర మూడవ వార్షికోత్సవం సందర్భంగా 70 ఆటోల పంపిణీ
-వీటితో దాదాపు 400 కుటుంబాలకు జీవనాధారం, ఆర్థిక ఉపాధి -రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర -కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువగళం పాదయాత్ర మూడవ వార్షికోత్సవం సందర్భంగా కేవలం సంబరాలు మాత్రమే కాకుండా, కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పించి, ఆర్థికంగా అండగా ఉండాలన్న లక్ష్యంతో 70 ఆటోలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. స్థానిక బీఆర్టీఎస్ రోడ్డు శారద …
Read More »37 వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 37 వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా మంగళవారం అమెండ్మెంట్ రూల్స్ మరియు ఆక్ట్ మీద పోలీస్ కమిషనర్ నందు సభలో మాట్లాడుతూ ఉప రవాణా కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఏ మోహన్ మాట్లాడుతూ ఈ క్రీంది అంశాలు పై వివరించడం జరిగింది. 1. ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు వారిని దగ్గరలో ఉన్న వైద్యశాల కు తీసుకొని వెళ్లి ప్రాణాలును కాపాడిన వారిని ప్రభుత్వం వారిని గుర్తించి ప్రోత్సాహక నగదు బహుమతి క్రింద రూ.25000/- …
Read More »ప్రాంతీయ కార్మిక సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉపాధి అవకాశాల పెంపుతోపాటు పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడమే కొత్త లేబర్ కోడ్ ల ప్రధాన లక్ష్యమని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. స్థానిక నోవాటెల్ హోటల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్మిక సదస్సు (Regional Conference of Labour & Employment and Industry Secretaries of States/UTs), కొత్త కార్మిక సంస్కరణల (Labor Codes) పై కేంద్ర కార్మిక శాఖ …
Read More »సునిశిత పర్యవేక్షణ పకడ్బందీ ఏర్పాట్లతో ఏపీపీఎస్సీ పరీక్షలకు..
-తొలి రోజు 5,718 మందిగాను 2,056 మంది అభ్యర్థులు హాజరు.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న అంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలను సునిశిత పర్యక్షణలో పకడ్బంది ఏర్పాట్లతో కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ తెలిపారు. నగరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ …
Read More »తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ పెట్టండి…
-క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు సకాలంలో చేయండి… -రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి… -రక్షిత తాగునీటి పథకాల పనులను వేగవంతం చేయండి… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్షిత తాగునీటి సరఫరా పై నిరంతర పర్యవేక్షణ చేయాలని క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు నిర్వహించి అనంతరం మాత్రమే తాగునీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణ సురక్షిత మంచినీటి సరఫరా గ్రామీణ …
Read More »13 ప్రాంతీయ ఆసుపత్రుల్లో త్వరలో కొత్త సమీకృత ప్రజారోగ్య లేబరేటరీలు
– కమ్యూనికబుల్, నాన్- కమ్యూనికబుల్ చెందిన 134 రకాల పరీక్షలు – రూ.16.25 కోట్ల వరకు వ్యయం! – రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నమూనాల పరీక్షల నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటవుతున్న ఈ లేబరేటరీ (ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీలు) మార్చి/ఏప్రిల్ నాటికి వినియోగంలోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ …
Read More »జగన్ తప్పులు ఫలితమే ఆ కేసులు
-రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత -తప్పులు చేయొద్దని చెప్పినా వినలేదు -భువనమ్మను అసెంబ్లీ సాక్షిగా అవమానించారు -మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడ్ని చంపారు -ఎస్సీ, ఎస్టీ, బీసీలను అక్రమ కేసులతో వేధించారు -గత ప్రభుత్వ పాలనలో అక్రమాలపై కొనసాగుతున్న దర్యాప్తులు -త్వరలో మరికొందరు గజదొంగల పేర్లు బయటకు -తప్పులు చేయకుంటే జగన్ కు, వైసీపీ బ్యాచ్ కు భయమెందుకు..? : మంత్రి సవిత సూటి ప్రశ్న -బీసీ కార్పొరేషన్లతో మంత్రి సవిత భేటీ -బీసీ రక్షణ చట్టం, ఆదరణ 3.0, …
Read More »ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు… ఇదే కూటమి లక్ష్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత -త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ -బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణిస్తాం -గొల్లపూడి బీసీ భవన్ లో సివిల్స్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన మంత్రిసవిత -అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News