విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకింగ్ రంగంలోని 9 యూనియన్లు / అసోసియేషన్లతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్ బియు) పిలుపు మేరకు, దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారులు పాల్గొని 27 జనవరి 2026న ఒకరోజు జాతీయ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం వన్ టౌన్ లోని ఆర్ఆర్ అప్పారావు వీధిలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం …
Read More »Daily Archives: January 27, 2026
బ్యాంకు ఉద్యోగుల 5 రోజుల పని విధానం కోసం ఒకరోజు జాతీయ సమ్మె
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక వన్ టౌన్ లోని ఆర్ఆర్ అప్పారావు వీధిలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎపిటిబిఈఎఫ్ సెక్రటరీ కామ్రేడ్ బి. వడయవర్లు మాట్లాడుతూ గత రెండు నెలలుగా బ్యాంకు ఉద్యోగులు, …
Read More »బోథ్ హాస్పిటల్ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి బోథ్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో బోథ్ హాస్పిటల్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలు, ప్రజాసేవ ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, సమాజ ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
Read More »ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎన్జీఓ కాలనీలోని ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కలిసి జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రాజా రెడ్డి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read More »ఘనంగా మాధరస మసీద్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోని మాధరస మసీద్లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. మత సామరస్యం, సోదరభావం, జాతీయ ఐక్యతతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కూటమి …
Read More »శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డా. పసుపులేటి హరిప్రసాద్ జాతీయ జెండాకు వందనం చేసి, విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను వివరించారు. చదువుతో పాటు సమాజ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More »తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, నగరి ఎమ్మెల్యే భాను, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జాతీయ జెండాకు వందనం చేసి, తిరుపతి జిల్లాలో …
Read More »మంత్రి కందుల దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి కందుల దుర్గేష్ ని డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అకారి కృష్ణ అన్నగారైన కీర్తిశేషులు స్వర్గీయ అతికారి వెంకటయ్య ఇటీవల స్వర్గస్తులైన విషయం విదితమే. ఈ విషాద సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ సిద్ధవటం నందు అకారి కృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తిరుగు ప్రయాణ సమయంలో తిరుపతి ఎయిర్పోర్ట్ …
Read More »
Prajavartha Online Telugu News