Breaking News

Daily Archives: January 28, 2026

94,689 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ

-ఫిబ్రవరి 3న తెనాలిలో మంత్రులు శ్రీ సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ చే ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతులమీదగా రాష్ట్ర వ్యాప్త ప్రారంభ కార్యక్రమం లాంఛనంగా జరగబోతుంది. దీనికి అనుగుణంగా నియోజకవర్గాల్లో …

Read More »

iGOT కర్మయోగి వేదికపై చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్

-కోటి మంది కోర్సుల నమోదు చేసుకోగా, 80 లక్షల కోర్సుల పూర్తి సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి జాతీయ స్థాయిలో చారిత్రక విజయాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ఠాత్మక మిషన్ కర్మయోగి కార్యక్రమంలో భాగంగా నడుస్తున్న iGOT కర్మయోగి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం‌పై రాష్ట్రం నుంచి కోటి మంది కోర్సుల నమోదు చేసుకోగా, 80 లక్షల కోర్సులు పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ అసాధారణ విజయం …

Read More »

రాయచోటి ప్రజల సమస్యలపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వినతి

-ప్రజలపై భారం తగ్గించాలంటూ రెవెన్యూ శాఖకు విజ్ఞప్తి -రాయచోటిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోమని రెవెన్యూ మంత్రి హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంత ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఈ …

Read More »

కార్మిక చట్టాల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంపుదలే ప్రధాన లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక, ఉపాధి, పరిశ్రమల ప్రాంతీయ సదస్సు రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నోవాటెల్ హోటల్ లో నిర్వహించారు.. ఈ సదస్సును కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ జాయింట్ సెక్రటరీ డా. మహేంద్ర కుమార్, అడిషనల్ సెక్రటరీ అజయ్ శర్మ, జాయింట్ సెక్రటరీ అసుతోష్ ఏటీ. పెడ్నెకర్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాంతీయ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం కార్మిక చట్టాల అమల్లో కేంద్ర, …

Read More »

రోడ్డు భద్రత చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి..

-జాతీయ రహదారుల పై ప్రమాదాలను అరికట్టండి.. -రహదారులపై వేగ పరిమితుల సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి… -ఓవర్ లోడింగ్ వాహనాలపై నిఘా పెట్టండి.. -కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికి జిల్లాలో రోడ్డు ప్రమాదాల మరణాలు ఘననీయంగా తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తి స్థాయిలో అరికట్టేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ డా. …

Read More »

సాగు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాలు మంజూరు చేయండి..

-ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులకు చేరువ చేయండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులకు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాల మంజూరుకు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనల్లో రైతులు కీలక భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్(కెడిసిసి) ఎన్టీఆర్ జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ లోని ఎవిఎన్రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ …

Read More »

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత..

-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పకడ్బందీ భద్రతా కల్పించడం జరిగిన్నప్పటికీ నిరంతర పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని మార్కెట్ యార్డ్లో గల ఈవీఎం, …

Read More »

రాజధానిలో మొదలుకానున్న “ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL)” కార్యకలాపాలు..పూర్తైన ఒప్పందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి గ్రామాల పరిధిలో మన దేశంలో అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన NIACL..తమ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనుంది. ఈ కార్యాలయ స్థాపన ద్వారా NIACL..అమరావతిలో సుమారు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టడమే కాక..అమరావతిలో టెక్నికల్, ఫైనాన్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో 200 నుంచి 225 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. అలాగే ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త ఇన్సూరెన్స్ ఉత్పత్తులు అభివృద్ధి చేయడానికి ఏఐ స్పెషలిస్ట్ అధికారులను కూడా ఈ …

Read More »

భారత్-న్యూజిలాండ్ టీ -ట్వంటీ మ్యాచ్ వీక్షించిన ఏసీఏ అధ్య‌క్షుడు, సెక్ర‌ట‌రీ

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ టి-ట్వంటీసిరీస్ లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య బుధ‌వారం జరిగిన 4వ టీ-ట్వంటీ మ్యాచ్ ను ఏసీఏ సెక్ర‌ట‌రీ, రాజ్య‌స‌భ ఎంపీ సానా స‌తీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావు, బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్లో భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ప్రతినిధి చాముండేశ్వరినాథ్ ల‌తో క‌లిసి ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపీ కేశినేని శివ‌నాథ్ వీక్షించారు. వీరికి ఏసీఏ అపెక్స్ స‌భ్యులు సాదర స్వాగ‌తం ప‌లికారు. మ్యాచ్ ప్రారంభానికి …

Read More »

అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

-యాదవ జాతి ఐక్యతకు అభివృద్ధికి కృషి చేస్తా – రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర శివారు కానూరులో మంగళవారం అఖిల భారత యాదవ్ మహారాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు చింకా నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ యూత్ అధ్యక్షుడిగా ఆలా అనంతరామయ్య యాదవ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా కొలుసు మోహన్ యాదవ్, జనరల్ సెక్రటరీలుగా పెద్ది బోయిన శ్రీనివాస్ యాదవ్, యర్రాకుల శ్రీనివాస్ యాదవ్, బొడ్డు …

Read More »