-మంత్రులు సవిత, డోల బాలవీరాంజనేయుల స్వామి, ఫరూక్ భేటీ -హాస్టళ్లు, గురుకులాల నిర్వహణపై చర్చ -నాణ్యమైన భోజనం, ఆరోగ్య భద్రతతో కూడిన విద్యే లక్ష్యం -ప్రత్యేక బృందాలతో హాస్టళ్ల నిరంతర పర్యవేక్షణ : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెనూ అమలు, హాస్టళ్లలో పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు సాంకేతిక విద్య పకడ్బందీగా అందించేలా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంత్రులు సవిత, డోలా …
Read More »Daily Archives: January 28, 2026
ముస్లిం, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
-ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చేది కూటమి ప్రభుత్వం -డైరీ ఆవిష్కరణలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం, మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిసిటీ ముస్లిం అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ 2026 ను అమరావతిలోని సచివాలయంలో సహచర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తో కలిసి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., ఉద్యోగ సంఘం …
Read More »ఈవీఎం, వీవీప్యాట్ల గోదాములకు పకడ్బందీగా భద్రత కల్పించాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల భద్రపరిచిన గోదాములకు పకడ్బందీగా భద్రతా కల్పించి నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర డెప్యూటీ చీఫ్ ఎలక్ట్రోలర్ నోడల్ ఆఫీసర్ యస్. ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. బుధవారం నెలవారీ తనీఖీలలో భాగంగా రాష్ట్ర డెప్యూటీ చీఫ్ ఎలక్ట్రోలర్ నోడల్ ఆఫీసర్ యస్. ఆంజనేయులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, ఫిరంగిపురం రేపూడి గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈవీఎం, వీవీప్యాట్ లు భద్రపరిచిన గోదాములను తనిఖీ చేశారు. గోదాముల వేసిన తాళాల సీళ్ళు, సీసీ …
Read More »ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష గుంటూరు నగరంలోని కె ఎస్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల మరియు అదే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల, హిందూ కాలేజ్ హై స్కూల్ , యాదవ ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నల్లపాడు లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలు, పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న 100 రోజుల ప్రణాళిక అమలు …
Read More »ప్రజల సంతృప్తి స్థాయిని మరింతగా మెరుగుపరిచేలా రెవెన్యూ సేవలు అందించాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రెవెన్యూ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మరింతగా మెరుగుపరిచేలా తహసిల్దార్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన రెవెన్యూ అధికారుల వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న …
Read More »జిల్లా సమీక్ష సమావేశానికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్కు ఘన సన్మానం
-ఎస్సీల సంక్షేమ ఫలాలు అర్హులకు చేరేలా సమిష్టిగా కృషి చేయాలి -కె.ఎస్. జవహర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ ని జిల్లా అధికారులు, ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ కె.ఎస్. జవహర్ మాట్లాడుతూ, ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ఉద్యోగ …
Read More »షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్ష
-వివక్షకు తావులేకుండా అర్హులకు పథకాలు అందాలి -ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ రాజమహేంద్రవరం (కలెక్టరేట్), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ బుధవారం స్థానిక కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రయోజనాలపై శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కే.ఎస్.జవహర్ మాట్లాడుతూ గతంలో తాను ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సమానంగా అమలు చేయడమే …
Read More »తూర్పు గోదావరి జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బుడ్డెపు నగేష్ బాధ్యతలు స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్గా బడ్డెపు నగేష్ బుధవారం రాజమహేంద్రవరం వైటిసి ఆవరణలోని డీఆర్డీఏ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏపిడి) వై సత్యం నాయుడు, పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బుడ్డెపు నగేష్ సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్గా సహకార శాఖలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ రిజిస్ట్రార్ / ఫ్యాకల్టీగా రాందాస్ కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్, రాజమండ్రిలో …
Read More »నల్సా వారి పథకం కింద న్యాయ అవగాహన సదస్సు నిర్వహణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టంపై అవగాహన అవసరం – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి బుధవారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి బొమ్మూరు గ్రామ పంచాయతి కార్యాలయంలో “నల్సా వారి (పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు) పథకం–2024” కింద బాల్యవివాహాల నివారణ, పోక్సో చట్టం–2012, ఉచిత న్యాయ సహాయం, మధ్యవర్తిత్వం అంశాలపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు …
Read More »రూ.87.45 లక్షలతో ప్రభుత్వ బాలుర పరిశీలన వసతి గృహానికి శంకుస్థాపన
-మాదకద్రవ్యాలు, నేరాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం -పుష్కరాల నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు – స్థానిక సంస్థల ఎన్నికలు అవసరం -ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సమాజంలో పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తున్న తరుణంలో వారి ప్రవర్తన, పరిస్థితులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం రూరల్ లో పలు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News