Breaking News

Daily Archives: January 28, 2026

రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌కు ఎస్సీ–ఎస్టీ ఉద్యోగ, వ్యక్తిగత మరియు ప్రజా సమస్యలపై వినతిపత్రాల సమర్పణ

-తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో అర్జీల స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాక్‌లాగ్ పోస్టులు, వసతి గృహాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్యలకు ఆదేశాలు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎస్సీ–ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మరియు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు …

Read More »

రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో ఉద్యోగ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) సహకారంతో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో ఉద్యోగ మేళాను 29-01-2026 (గురువారం) నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 10.00 గంటల నుండి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, డౌలేశ్వరం నందు నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగ మేళాలో ఎనర్జీ, వేర్‌హౌసింగ్, అగ్రో ఇండస్ట్రీ, రైల్వే సపోర్ట్ సర్వీసులు, ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలకు …

Read More »

AP టూరిజం రీజినల్ డైరెక్టర్ (రాజమహేంద్రవరం) మరియు APTDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులకు ఎన్.వి.వి.ఎస్. మూర్తి నియామకం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సంస్కృతి (పర్యాటక) శాఖ జారీ చేసిన G.O.Rt.No.6, తేది: 06.01.2026 ప్రకారం, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా DRDA, SERP ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్.వి.వి.ఎస్. మూర్తిని, అన్య శాఖల (forigne services) నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఒక సంవత్సరం పాటు డిప్యుటేషన్ ప్రాతిపదికన, రీజినల్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ, రాజమహేంద్రవరం రీజియన్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (AP TDC), …

Read More »

జిల్లాలో “స్పర్శ” కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాల ప్రారంభం

-వివక్షతకు తావులేకుండా కుష్టు వ్యాధిగ్రస్తులను ఆదరించాలి -జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కుష్టు నివారణ పక్షోత్సవాలు ఈ ఏడాది *“స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమం (SLAC)”*గా జనవరి 30, 2026 నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనీ …

Read More »

ఎన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్.జి మహిళలకు 10వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం

-జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్, గిఫ్ట్ ఆర్టిక‌ల్స్, హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానం పై శిక్ష‌ణ‌ -జ‌న‌వ‌రి 28 నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు ఐదు రోజులు పాటు శిక్ష‌ణా కార్య‌క్ర‌మం -జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్, గిఫ్ట్ ఆర్టిక‌ల్స్ త‌యారీ లో శిక్ష‌ణ తీసుకుంటున్న 25 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు -హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ లో శిక్ష‌ణ పొందుతున్న 25 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు -శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించిన అసోసియేట్ ఫ్రోపెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె -హెడ్) డాక్టర్ సి.కత్తిరేషన్ విజయవాడ, నేటి పత్రిక …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ 49 వ డివిజన్ ప్రైజర్ పేట కి చెందిన బోగవల్లి గాయత్రి లివర్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ తో బాధ పడుతోంది.. వైద్యులను సంప్రదించడంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు.. ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్తానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ సహకారంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను సంప్రదించారు.. ఆయన ఎమ్మెల్యే సుజనా చౌదరి తో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లేఖను అందించారు.. దానికి …

Read More »

అమృత్ 2.0 పనులు పరిశీలించిన APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోగల అమృత్ 2.0 పనులను పురోగతిని APUFIDC (Andhra Pradesh Urban Finance Infrastructure Development Corporation)చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డైరెక్టర్లు డాక్టర్ పి. చందన శ్రవంతి, వి. మార్కండేయ బాబు లతో విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఇంఛార్జ్ పి. సత్యకుమారి అద్వర్యం లో పరిశీలించారు. బుధవారం ఉదయం రామలింగేశ్వర నగర్, రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాలన్ని అమృత్ 2.0 పథకం కింద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో …

Read More »

విద్యాంజలి పోర్టల్ ద్వారా నకిలీ ఏజెన్సీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

-పాఠశాల ఆస్తుల సంరక్షించుకోవాలి -సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలనే ఉన్నత ఆశయంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘విద్యాంజలి’ కార్యక్రమం అని, విద్యాంజలి ద్వారా కేవలం వస్తు రూపంలో (In-kind) మాత్రమే విరాళాలను స్వీకరించాలని, స్థానిక దాతలు, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ …

Read More »