-అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ -రాష్ట్రంలో తొలి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను కుప్పంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి -కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కుంగుంది బౌల్డరింగ్ పార్క్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రణాళికా బద్దంగా వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కుప్పంలో తొలి రోజు పర్యటనలో భాగంగా… శుక్రవారం కుప్పం …
Read More »Daily Archives: January 30, 2026
విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి
-ఇన్నోవేషన్లను ప్రొత్సహిస్తున్నాం… స్టార్టప్ కంపెనీలకు అండగా ఉంటున్నాం -నీటి సంరక్షణపై కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ -విద్యార్థులతో ముఖాముఖీలో సీఎం చంద్రబాబు -కుప్పంలోని ఆగస్త్య అకాడమీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టిన ముఖ్యమంత్రి -కుప్పంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన సీఎం -కుప్పంలో చంద్రబాబు మూడు రోజులు పర్యటన ప్రారంభం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వినూత్న ఆలోచనలకు భవిష్యత్ కాలంలో మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. …
Read More »ఆర్థిక అసమానతలు తగ్గించేందుకే పీ4
-సమాజానికి కొంత తిరిగి ఇచ్చినప్పుడే నిజమైన సంతృప్తి -జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకం -పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టు -పదేళ్లలో గుంటూరు సహా అమరావతి రూపురేఖలు మారతాయి -గుంటూరు జీజీహెచ్ లో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు -రూ.100 కోట్ల విరాళం సమకూర్చిన గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులకు సీఎం అభినందన గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంత ఎదిగినా జన్మభూమిని మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవా …
Read More »ప్రజల సంతోషం.. సంక్షేమమే ధ్యేయంగా పని చేద్దాం
-కూటమి ప్రభుత్వం నిబద్దత, పారదర్శకతతో ముందుకు వెళ్తుంది -విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించం -నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనా, పని పట్ల నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తాం -చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించండి -గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను నిర్వీర్యం చేసింది -వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది -పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దేందుకు మీ సహకారం కావాలి -విశాఖలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్, పి ఆర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర …
Read More »కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు
-పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి -అధునాతన సాంకేతికతతో వ్యర్ధాల నిర్వహణ చేపట్టాలి -ఉత్తరాంధ్రలో అభివృద్ధితోపాటు కాలుష్యమూ పెరిగిపోయింది -పరిశ్రమల్లో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి -గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి -విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘కాలుష్యం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంత వరకు కాలుష్యాన్ని భరించక తప్పని …
Read More »పర్యాటక హబ్గా అనకాపల్లిని తీర్చిదిద్దుతాం
-మంత్రి కందుల దుర్గేష్ -ముత్యాలమ్మపాలెం తీరంలో జరుగుతున్న అనకాపల్లి ఉత్సవ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -ఉత్తరాంధ్ర సంస్కృతికి అనకాపల్లి ఉత్సవ్ వేడుకలు అద్దం పడుతున్నాయని వెల్లడి అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ ఉత్సవ్ లో భాగంగా అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం తీరంలో నిర్వహిస్తున్న ‘అనకాపల్లి ఉత్సవ్’ నిజమైన ప్రజా ఉత్సవంగా సాగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు,ఎంపీ సీఎం రమేశ్, సహచర …
Read More »అతి స్వల్ప కాలంలోనే అకాడమీ కార్యకలాపాలపై అవగాహన పెంచుకుని శాంతారాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబద్దత తో మూడు దశాబ్దాల కాలంపే అండ్ అక్కౌంట్స్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన సి.ఆర్.మీడియా అకాడమీ అకౌంట్స్ అధికారి వి. శాంతారాం ను చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్, అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. స్థానిక సి.ఆర్.మీడియా అకాడమీ కార్యాలయం లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో అకౌంట్స్ అధికారి వి. శాంతారాం అకాడమీకి అందించిన సేవలను చైర్మన్ కొనియాడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రిటైర్మెంట్ తరువాత కూడా ఏదో …
Read More »సమర్ధులకు సమన్నత గౌరవం: మంత్రి నిమ్మల రామానాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమర్థులైన ఉద్యోగులకు ఎప్పుడూ సమాజంలో సముచిత స్థానం, గౌరవం ఉంటాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడ జలసౌద లో ఈఎన్ సి అడ్మిన్ శ్యాం ప్రసాద్, డిప్యూటీ ఈఎన్సి వీర ప్రతాప్ ల రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిమ్మల వారి ఉభయులకు అభినందనలు తెలియజేశారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ కుడి కాలువ వాటర్ మేనేజ్మెంట్, వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి …
Read More »అనంతపురంలో జరుగుతున్న ప్రాంతీయ మున్సిపల్ కమిషనర్ల సదస్సుకు ఆన్ లైన్ ద్వారా హాజరైన మంత్రి నారాయణ
-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ కొత్త వెబ్ సైట్ ను ఆవిష్కరించిన మంత్రి -123 మున్సిపాల్టీలకు అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డుతో కొత్త వెబ్ సైట్ లు రూపకల్పన -టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినందుకు డైరెక్టర్ విద్యుల్లతను అభినందించిన మంత్రి -అన్ని మున్సిపాల్టీలో ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణ,తాగునీరు,స్ట్రీట్ లైట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి -అనధికార భవనాలు,లేఅవుట్లు క్రమబద్దీకరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి -వీధి కుక్కలు,పందులతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి అమరావతి, నేటి పత్రిక …
Read More »సురక్షిత ప్రయాణమే శ్రీరామ రక్ష
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -అతివేగం ప్రాణాంతకం -హెల్మెట్ ధారణ కుటుంబానికి, ప్రాణానికి రక్షణ -రోడ్డు ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం : మంత్రి సవిత -పెనుకొండలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు -ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ -బుల్లెట్ నడిపిన మంత్రి సవిత పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : సురక్షిత ప్రయాణమే కుటుంబానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. నిర్లక్ష్యం …
Read More »
Prajavartha Online Telugu News