విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : FICCI, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (AP Chambers) మరియు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ (AIOE) సంయుక్తంగా ‘లేబర్ కోడ్స్ మరియు ముాయిదా నిబంధనల’పై ప్రాంతీయ సదస్సును నిర్వహించాయి. ఈ సదస్సు జనవరి 28, 2026న విజయవాడలోని హోటల్ నోవాటెల్లో జరిగింది మరియు ఇందులో భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ …
Read More »Monthly Archives: January 2026
రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని ఫిబ్రవరి 14న రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆందోళనలు
-ఫిబ్రవరి 16 నుండి 18 వరకు కాకినాడలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు -అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలి -అప్ప్పులతో ఆర్థిక సంక్షోభం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్లు, నర్సులు పారామెడికల్ సిబ్బంది ఫార్మసిస్టుల శాశ్వత నియామకాలను మూడు దశాబ్దాలుగా చేపట్టకుండా కాంట్రాక్ట్ సిబ్బందితో కాలం గడిపేస్తున్నారని, ముఖ్యంగా ఫార్మసీ కౌన్సిల్లో డ్రగ్స్ ట్రేడ్ మాఫియా ఔషధ నియంత్రణ శాఖలు ఉమ్మడిగా కుమ్మక్కవడంతో రాష్ట్రంలో మెడికల్ మాఫియా పేట్రేగిపోతోందని, దీనిని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని …
Read More »ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలు
-ముందుకొచ్చిన ఎమెస్కో విజయకుమార్…అభినందించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన ప్రచురణలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకొచ్చింది. ఎమెస్కో విజయకుమార్ సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబును కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన ప్రచురణలను విరాళంగా అందించేందుకు తమ సంస్థ పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు విజయకుమార్ తెలిపారు. ఈమేరకు పుస్తకాల జాబితాను సీఎంకు అందించిన విజయకుమార్…గ్రంథాలయాలకు ప్రచురణలు చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా ఆ సంస్థను …
Read More »‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అలనాటి మేటినటి, దివంగత కృష్ణవేణి జీవిత చరిత్ర ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఆ తరం నటీమణి, గాయని స్టూడియో అధినేత అయిన కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, ఈ పుస్తక ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పుస్తకావిష్కరణలో కృష్ణవేణి కుమార్తె అనురాధా దేవి, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత …
Read More »నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
-72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు -ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ -వైద్యారోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -మేల్ ఎంపీహెచ్ఏల నియామకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం …
Read More »క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన 1377వ (40వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 1. పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి & మత్స్యకార శాఖ: చిత్తూరు జిల్లా, పలమనేరులోని లైవ్స్టాక్ రీసెర్చ్ స్టేషన్కు చెందిన 33 ఎకరాల భూమిని శ్రీ వెంకటేశ్వర వెటరినరీ …
Read More »ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు రైల్ కనెక్టివిటీ
-ఏపీ పోర్టులతో పొరుగు రాష్ట్రాల హింటర్ ల్యాండ్ లింక్ -2027 నాటి కల్లా 73 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి -పుష్కరాల నాటికి రాజమండ్రి, విజయవాడ స్టేషన్ల ఆధునీకరణ పూర్తి -రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్ కావాలి -రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని… రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్గా నిలిపేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేయండి
– రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకంలో చేర్చండి – కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ తో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పలు అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద …
Read More »ధాయ్ లాండ్ లో జరగనున్న బీచ్ కుస్తీ పోటీలకు అంబేద్కర్ గురుకులం విద్యార్ది
-విద్యార్థిని అభినందించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధాయ్ ల్యాండ్ లో జరగనున్న బీచ్ కుస్తీ పోటీలకు దేశం తరపున ఎంపికైన డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్దిని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులం 9 వ తరగతి విద్యార్ది ఆర్. శివ మల్లిఖార్జున 2026 జనవరి 23 నుంచి 26 వరకు విశాఖలో జరిగిన రాష్ట్ర స్ధాయి బీచ్ కుస్తీ …
Read More »రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకాన్ని విశేషంగా ఆదరణ లభిస్తుంది
-18 నెలలుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నాం -స్త్రీ శక్తి పథకం మహిళలకు సంపూర్ణ సంతృప్తిని ఇస్తోంది. -స్త్రీ శక్తి పథకాన్ని పూర్తి బాధ్యతతో, పారదర్శకంగా అమలు చేస్తున్నాం. -గత ఐదేళ్లుగా పరిష్కారం కాని ఆర్టీసీ సమస్యలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. -ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్త డిపిటిఓ లతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి , పాల్గొన్న ఎండీ ద్వారక తిరుమల రావు, ఈడీలు, డిపిటిఓలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి …
Read More »
Prajavartha Online Telugu News