గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి నెలకు సంబంధించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ సన్నద్ధత ఏర్పాట్ల పై శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ ఫ్రెండ్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీకి నిర్దేశించిన షెడ్యూలు, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన నూతన పాస్ పుస్తకాలు తదితర అంశాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి సమీక్షించి, సూచన అందించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ వీడియో …
Read More »Monthly Archives: January 2026
రైతులకు మొబైల్ ఫోన్లో స్వయంగా వారే రిజిస్ట్రేషన్ చేసి ఆ యాప్ పనితనాన్ని రైతులకు వివరన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెదకాకాని మండలంలోని పెదకాకాని, వెనిగండ్ల గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సుమున్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ తరపున రైతుల మొబైల్ ఫోన్లలో అందించే వివరాలు పథకాలు గురించి వివరించే ఏపీ ఎయిమ్స్ (APAIMS) అనే యాప్ ని రైతుల మొబైల్ ఫోన్లో స్వయంగా వారే రిజిస్ట్రేషన్ చేసి ఆ యాప్ యొక్క పనితనాన్ని రైతులకు వివరించారు. అలానే ఆ యాప్ లో ఇంకా ఏమేమి జోడిస్తే బాగుంటది అని …
Read More »ఎస్సీ, ఎస్టీ (పీంఏ) యాక్ట్ కేసులలో బాధితులకు సత్వరమే సహాయం, న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ (పీంఏ) యాక్ట్ కేసులలో బాధితులకు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సత్వరమే సహాయం, న్యాయం అందించేలా అధికారులు బాధ్యత గా విధులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (పీఓఏ) యాక్ట్, మాన్యువల్ స్కావెంజర్ రిహబిలేషన్ యాక్ట్, దేవదాసి(ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేషన్ …
Read More »నిర్దేశించిన లక్ష్యాల మేరకు పీఎంఎవై ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఎవై) ఇళ్ల నిర్మాణాలు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి అయ్యేలా లబ్దిదారులకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, గళ్లా …
Read More »రహదారి ప్రమాదాలు తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో రహదారి ప్రమాదాలు వలన తీవ్రమైన పబ్లిక్ హెల్త్ ఇష్యూ, పేదరికం , ప్రోడక్టవిటీ సమస్యలకు దారి తీస్తుందని, సురక్షితమైన ప్రయాణానికి రహదారి భద్రత నిబంధనలు వాహనదారులు పాటించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన “శిక్షణతో భద్రత, సాంకేతికత …
Read More »రహదారి భద్రత నిబంధనలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు ప్రజలకు రహదారి భద్రత నిబంధనలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని మినిశంకరన్ హాలులో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధ్యక్షతన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా సమావేశం ఎజెండా అంశాలపై జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మంగళగిరి , తాడేపల్లి పరిధిలో జాతీయ రహదారిపై వర్షం నీరు నిల్వ ఉండకుండా అవసరమైన డ్రైన్లు నిర్మాణానికి జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ శాఖలు …
Read More »గుంటూరు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సుశ్రుత మహర్షి విగ్రహ ఆవిష్కరన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సుశ్రుత మహర్షి విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నశీర్ అహ్మద్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ఆవిష్కరించారు. పెమ్మసాని మాట్లాడుతూ సుశ్రుత మహర్షి భారత దేశంలో పలు రకాల సర్జరీలకు ఆయన ఆద్యులు.. అలాంటి సుశ్రుతుడి విగ్రహాన్ని.. డా. రాజా కరణం గారి సతీమణి డా. నిర్మలా కరణం విగ్రహాన్ని, అలాగే GMC ప్రాంగణంలోనే ఆంపి థియేటర్ను ప్రారంభించుకోవడంలో …
Read More »లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెన్షన్ల పంపిణీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గంలో గల 34 డివిజన్లో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెన్షన్ల కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం అందజేశారు. మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇవ్వలేనటువంటి విధంగా పెన్షన్లను నెలకు వితంతు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ల కింద రూ. 4000లను, దివ్యాంగులకు …
Read More »అంబటి రాంబాబు ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలను మేయర్ ఖండన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వై.యస్.ఆర్.సి.పి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖలను ఖండిస్తున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం నగరంలోని చిల్లీ దాబా సెంటర్ వద్ద అంబటి రాంబాబు ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలను మేయర్ ఖండించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వై.సి.పి నాయకులు అంబటి రాంబాబు సభ్య సమాజం తలదించుకొనేలా అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రిని దూషించడం పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో …
Read More »ఏక కాలంలో పలువురు నగర పాలక సంస్థ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన కమిషనర్ కె. మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు వారి ప్రమోషన్లు ఇతర అంశాల పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులు కూడా అంకిత భావంతో విధులు నిర్వహించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అన్నారు. శనివారం దీర్ఘ కాలంగా నగర పాలక సంస్థలో బిల్ కలెక్టర్లుగ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిషనర్ ఛాంబర్ నందు పదోన్నతులకు సంబంధించిన ఆర్డర్ కాపీలను అదనపు కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి ఉద్యోగులకు అందజేశారు. …
Read More »
Prajavartha Online Telugu News