మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 26 సోమవారం ఉదయం మంగళగిరి భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాను ఆవిష్కరించి మన దేశ మహనీయులకు నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకుంటూ భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తిని పొందారు. అనంతరం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ వారి దగ్గర …
Read More »Monthly Archives: January 2026
దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, నగరి ఎమ్మెల్యే భాను, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జాతీయ జెండాకు వందనం చేసి, తిరుపతి జిల్లాలో …
Read More »మీ ఆరోగ్యం – మా బాధ్యత
-నవరత్నం కేశవరావు ఛారిటబుల్ ట్రస్ట్ ‘వరుణ్ హెల్త్ సెంటర్స్’ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కస్టమర్ దేవుళ్ళకి ఎప్పుడూ పెద్దపీట వేసే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రజల ఆరోగ్య భద్రత కోసం నవరత్నం కేశవరావు ఛారిటబుల్ ట్రస్ట్ ‘వరుణ్ హెల్త్ సెంటర్స్’ స్థాపించిన విషయం విదితమే. దానిలో భాగంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా కొనసాగేందుకు అవగాహనతో పాటు వైద్య సేవలు, వైద్యపరీక్షలు, ఎక్సరే & ఈసిజి, మందుల షాప్ ప్రవేశపెట్టి సేవలు అందిస్తున్నారు. మనలో చాలామంది 45 ఏళ్లు దాటుతూ 50 …
Read More »లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకుందాం
-సామ్యవాద, లౌకిక పదాల తొలగింపునకు మోదీ, అమిత్షా కుట్ర -స్వేచ్ఛా, సమానత్వంతోనే ప్రజాస్వామ్యానికి మనుగడ -రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా నేతృత్వాన రాజ్యాంగంపైన, రాజ్యాంగ హక్కులపైన దాడులు జరుగుతున్నాయని, ఈ తరుణంలో భారత రాజ్యాంగ సంరక్షణ కోసం మనమంతా పునరంకితమవ్వాలని, లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవాలని, రాజ్యాంగ పీఠిక ప్రకటించిన ఆశయాలకు బద్ధులమై ఉండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య …
Read More »ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యం – రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్
-ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం అందించింది మన రాజ్యాంగ్యం – డాక్టర్ డి చంద్రశేఖర్, ఇంచార్జ్ కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. సోమవారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ …
Read More »APERC Calls for Multi – Pronged Approach to Accelerate Energy Efficiency and Climate Action on sustainable basis
-Regulatory Initiatives for Sustainable and Affordable Power -Mainstreaming DSM in ARR and Tariff Proceedings -Promotion of Energy-Efficient Technologies -Peak Load Management and Demand Response -Consumer Awareness and Participation Vijayawada, Neti patrika Prajavartha : Highlighting the urgent need to curb greenhouse gas emissions and combat air pollution, the Andhra Pradesh Electricity Regulatory Commission (APERC) called for a multi-pronged, consumer-centric approach to …
Read More »పద్మ పురస్కారాలు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులకు నా శుభాభినందనలు. పదమూడు మంది తెలుగు ప్రముఖులకు ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలు రావడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. వివిధ రంగాల్లో అవార్డులు పొందిన వారందరికీ నా అభినందనలు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్, యూజీసీ మాజీ ఛైర్మెన్ మామిడాల జగదీశ్ కుమార్కు పద్మశ్రీ, అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన సినీనటులు గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ (కళలు), మాగంటి మురళీ మోహన్ (కళలు), కృష్ణమూర్తి …
Read More »త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు శ్రీ గురు తేగ్ బహదూర్
-ఆయన బలిదానం పొరుగు దేశాల్లో హిందువుల వేదన గుర్తు చేస్తోంది -అది చరిత్ర కాదు.. మనందరికీ హెచ్చరిక -ప్రతి పౌరుడూ ధర్మ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలి -దేశ సార్వభౌమాధికార పరిరక్షణ కోసం నిలబడాలి -శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ షాహిదీ సమాగమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘తల్వార్ తోనే కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ అని తనది కాని ధర్మం కోసం …
Read More »మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్
-శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు -పవిత్ర చాదర్ సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి -పవన్ కళ్యాణ్ ని ఘనంగా సత్కరించిన సచ్ కండ్ గురుద్వారా ఛైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. …
Read More »ఓటు హక్కు అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్..
-ఓటర్ల దినోత్సవం సందర్భంగా మహిళా విశ్వవిద్యాలయం గ్రౌండ్ నుంచి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వరకు ఓటు హక్కు అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. -పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు.. -18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి.. -యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలి -ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -మై ఇండియా మై ఓటు అనే థీమ్ తో ముందుకు వెళ్లాలి -18 సంవత్సరాల నిండిన …
Read More »
Prajavartha Online Telugu News