Breaking News

Monthly Archives: January 2026

ఏపీ అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా లోకేశ్’

– మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు – భారీ కేక్ కట్ చేసి మంత్రి లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు – మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్, మెడికల్ క్యాంపుల ఏర్పాటు – మెడికల్ క్యాంపులో 350 యూనిట్ల రక్తం దానం, 500 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా …

Read More »

26న రాష్ట్ర శాసన మండలి,అసెంబ్లీ,సచివాలయం,హైకోర్టుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 26వ తేది సోమవారం ఉ.8 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగే వేడుకల్లో శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఉ.8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. సచివాలయం మొదటి భవనం: ఎపి సచివాలయం మొదటి భవనం వద్ద …

Read More »

రాజధాని రైతులకు ఇ-లాట‌రీ ద్వారా 115 ప్లాట్ల కేటాయింపు

-నిబంధ‌న‌ల ప్ర‌కారం పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ప్లాట్ల‌ను కేటాయించిన అధికారులు -రోడ్లు శూల లేని,ల్యాండ్ అక్విజిష‌న్ స్థ‌లంలో లేని ప్లాట్లు మాత్ర‌మే కేటాయిస్తున్నాం -ప‌ల్ల‌పు ప్రాంతాలు,స‌మాధుల స‌మీపంలో ప్లాట్లు కేటాయిస్తున్నార‌నేది కొంత‌మంది అపోహ‌మాత్ర‌మే -ద‌క్షిణ ముఖంగా వ‌చ్చిన ప్లాట్లను మొద‌టి నుంచీ రోడ్డు శూల ప్లాటుగా ప‌రిగ‌ణించ‌లేదు -రిట‌ర్న‌బుల్ ప్లాట్ లేఅవుట్ రూల్స్ ప్ర‌కార‌మే మొత్తం ప్ర‌క్రియ జ‌రిగింది -ఏపీ సీఆర్డీఏ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల‌కు ఇ-లాట‌రీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జ‌రిగింది.రాయ‌పూడిలోని …

Read More »

నేటి (జనవరి 24) నుండి విశాఖ ఉత్సవ్ ప్రారంభం

-ఫిబ్రవరి 1 వరకు కొనసాగనున్న సంబురం -ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ కు కూటమి ప్రభుత్వం శ్రీకారం -సముద్ర తీరానికి రండి… సంస్కృతిలో ఓలలాడండి… కొండల అందాలను ఆస్వాదించండి…ఇదే విశాఖ ఉత్సవ్ ఉద్దేశం -వైజాగ్–అనకాపల్లి–అరకు ప్రాంతాలను భారతదేశపు సమీకృత గ్లోబల్ కోస్టల్–హిల్ గ్రోత్ కారిడార్‌గా నిలబెట్టే దిశగా అడుగులు -విశాఖ ఉత్సవ్ ప్రజల పండుగ, మన సంస్కృతికి అద్దం పట్టే వేదిక అని తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

త‌క్కువ ఖ‌ర్చుతో నాణ్య‌మైన, నిరంత‌రాయ విద్యుత్తే ల‌క్ష్యం

-ప్ర‌జ‌ల‌పై భారం లేకుండా డిమాండ్ కు అనుగుణంగా ఉత్ప‌త్తి పెంపు -జ‌గ‌న్ అనైతిక నిర్ణ‌యాల‌తో మిగులు నుంచి రూ.30 వేల కోట్ల భారం -కేంద్ర విద్యుత్ ప‌థ‌కాల‌నూ నిర్ల‌క్ష్యం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం -స్మార్ట్ మీట‌ర్ల వ‌ల్ల న‌ష్ట‌మ‌నేది అపోహ మాత్ర‌మే -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : త‌క్కువ ఖ‌ర్చుతో నాణ్య‌మైన విద్యుత్ ను నిరంత‌రాయం అందించ‌డ‌మే కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ఏలూరు జిల్లా ధ‌ర్మాజీగూడెంలో …

Read More »

నీ పార్టీకి ప్రజలెప్పుడో పాడి కట్టేశారు

-నువ్వు శవ యాత్ర చేసినా పట్టించుకోరు -పాదయాత్ర కంటే ముందు అసెంబ్లీకి రా… -పులివెందుల సమస్యలపై మాట్లాడు -అరెస్టు భయంతోనే డైవర్షన్ రాజకీయాలు -మంత్రి లోకేశ్ ను చూస్తే నీ వెన్నులో వణుకు -జగన్ పై మంత్రి సవిత ఫైర్ -రాష్ట్రాభివృద్ధిలో మంత్రి లోకేశ్ అలుపెరగని కృషి -కష్టపడడంలో తండ్రిని మించిపోయిన తనయుడు -మంత్రి లోకేశ్ పై మంత్రి సవిత ప్రశంసలు -అంబరాన్నంటిన మంత్రి లోకేశ్ జన్మదిన సంబరాలు -పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

తండ్రికి తగ్గ తనయుడు మంత్రి లోకేశ్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి -లోకేశ్ పేరు మీద అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు -రాష్ట్రాభివృద్ధిలో మంత్రి లోకేశ్ పాత్ర కీలకం -ఆయన పేరు వింటేనే జగన్ కు వణుకు -రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాం : మంత్రి సవిత హెచ్చరిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాభివృద్ధిలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పాత్ర అలుపెరగని కృషి చేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడుల సేకరణలో …

Read More »

స్టెల్లా కళాశాలలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ముగింపు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు రెండు రోజుల జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ను కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ జీ. కూన ప్రారంభించగా గౌరవ అతిథి గా కృష్ణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష .యన్ ,పాల్గొన్నారు. రెండు రోజుల సదస్సు లో రెండవ రోజు ముగింపు సభకు ముఖ్య అతిథి గా లజ్వంతి నాయుడు అసిస్టెంట్ డైరెక్టర్ కెపాసిటీ బిల్డింగ్ఆంధ్రా ప్రదేశ్ టూరిజం అథారిటీ విచ్చేశారు. …

Read More »

పేద‌ల‌కు కొండంత అండ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి

-ల‌బ్ధిదారుడికి రూ8.10 ల‌క్ష‌ల‌ సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత -కుటుంబ సభ్యులకి అందజేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా ఉమ‌మాహేశ్వ‌ర‌రావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద రోగులకి వైద్య విషయంలో ఎలాంటి జాప్యం జరగకండా, బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి పేద కుటుంబాల‌కు కొండంత అండ‌గా నిల‌బ‌డ‌తుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో భాగంగా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కింద మంజూరైన రూ.8 ల‌క్ష‌ల …

Read More »

గుడివాడలో ఆరు ఎకరాల్లో….. క్రికెట్ పిచ్ అభివృద్ధి చేస్తాం

-గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు : ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -ప్రజల సహకారంతో గుడివాడలో మరిన్ని జాతీయ పోటీలు నిర్వహిస్తాం: ఎమ్మెల్యే రాము -దిగ్విజయంగా ముగిసిన నేషనల్ స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలు…. -ఫైన‌ల్ మ్యాచ్ కి ముఖ్యఅతిథి గా హాజ‌రైన ఎంపీ కేశినేని శివ‌నాథ్ -విజేతగా నిలిచిన హర్యానా….రన్నర్ గా హిమాచల్ ప్రదేశ్ -ఫైనల్ మ్యాచ్ కు వేలాదిగా హాజరైన… ప్రేక్షకులు, విద్యార్థులు గుడివాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ ఖ్యాతి పెంపొందేలా …

Read More »