విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్ ఆటో వారికి ఆథరైజ్డ్ డీలర్ అయిన వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జనవరి 22, 23 వ తేదీలలో ప్రతిష్టాత్మక పల్సర్ డేర్ ఫెస్ట్ క్యాంపు ని ఆర్టీసీ డిపో వద్ద వున్నా లేబర్ కాలనీ వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు లో బజాజ్ కంపెనీ నూతనంగా విడుదల చేసిన పల్సర్150 ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి బ్లింకర్స్ మరియు న్యూ డెకాల్స్ తో రిలీజ్ చేసిన పల్సర్150 వాహనం మరియు …
Read More »Monthly Archives: January 2026
జాతీయ స్థాయిలో మెరిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థులు
-రిపబ్లిక్ డే వేడుకలకు విశిష్ట అతిథులుగా ఏపీ విద్యార్థులు – రాష్ట్రపతి భవన్ నుండి ‘ఇప్పిలి సంజన’కు ప్రత్యేక ఆహ్వానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటి రాష్ట్ర గర్వకారణంగా నిలిచారు. నీతి ఆయోగ్ (NITI Aayog) ఆధ్వర్యంలోని ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్’ (AIM) నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ (SIM) 2024-25లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రెండు ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఢిల్లీలో జరగనున్న 77వ రిపబ్లిక్ డే …
Read More »సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్రంలోని 94,183 వీధి వ్యాపారులకు రూ.206 కోట్ల రుణాల పంపిణీ, పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు ప్రారంభం
వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి దేశవ్యాప్త కార్యక్రమం పీఎం స్వనిధి – ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారులకు రూ.206 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, ఐ.ఏ.ఎస్. మరియు MEPMA మిషన్ …
Read More »విజయవాడ పుష్ప సెంటర్లో స్మైల్ బ్లడ్ సెంటర్ ప్రారంభం
-రాయల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బ్లడ్ సెంటర్ ప్రారంభం -ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పుష్ప సెంటర్ నందు 23 జనవరి శుక్రవారం స్మైల్ బ్లడ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విచ్చేసి స్మైల్ బ్లడ్ సెంటర్ ను ప్రారంభించారు. గౌరవ అతిథులుగా స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. వి.వరప్రసాద్ హాజరయ్యారు. బోండా ఉమా చేతుల మీదగా రిబ్బన్ కట్ …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
– జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 17 నోటిఫికేషన్లకు సంబంధించి జరగనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.నాగూర్ షరీఫ్, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో కలిసి సమన్వయ శాఖల అధికారులు, పరీక్ష కేంద్రాల …
Read More »రక్తదానం మహా యజ్ఞఫలం..
-రక్తదానంతో నిండు ప్రాణాలను కాపాడుద్దాం… -జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్తదానం మహా యజ్ఞఫలంతో సమానమని రక్తదానం చేయడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉందని రక్తదానానికి మించిన మరొక దానం లేదని రక్తదానం చేసేలా యువతను ప్రోత్సహించాలల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. స్వాంతంత్ర సమరయోదుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు …
Read More »సేఫ్ డ్రైవ్… సేవ్ లైఫ్…
-హెల్మెట్ ప్రాణానికి కవచం లాంటిది.. -హెల్మెట్ తో డ్రైవ్ చెయ్యండి సురక్షితంగా గమ్యానికి చేరండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వాహన చోదకులకు సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా మరియు …
Read More »
Prajavartha Online Telugu News