Breaking News

Monthly Archives: January 2026

అంటు వ్యాధుల గుర్తింపులో తొలిసారిగా ప్రజల భాగస్వామ్యం

-ఐహెచ్ఐపి (IHIP) వెబ్ లింక్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ -క్షణాల్లో అంచెలంచెలుగా అధికారులకు సమాచారం -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంటు వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణ చర్యలు తెసుకోవడంలో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది . ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ‘డిసీజ్ సర్వైలెన్స్’ ప్రోగ్రామ్ కింద రూపొందించిన ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ (IHIP) వెబ్ లింక్ ద్వారా ప్రజల నుంచి …

Read More »

పిపిపిపై రాష్ట్రానికి కేంద్రం మ‌రో లేఖ‌

-వైద్య సేవ‌ల డిమాండ్‌, ల‌భ్య‌త‌ల మ‌ధ్య తేడాను పిపిపి ద్వారా పూరించండి -5 ర‌కాల సేవ‌ల్ని విస్త‌రించ‌డానికి సూచ‌న‌లు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య‌, ఆరోగ్య సేవ‌ల్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత విస్తృత స్థాయిలో అందించ‌డానికి పిపిపి విధానాన్ని అవ‌లంబించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది. ఈ మేర‌కు పిపిపి మోడ‌ల్‌ను అనుస‌రించ‌డంపై వివ‌ర‌ణాత్మ‌క‌మైన లేఖ‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి విజ‌య్ నెహ్రా ఈనెల 12న లేఖ రాశారు. లేఖ‌తో …

Read More »

నిరాశ్రయులను గుర్తించి నైట్ షెల్టర్స్ కి తరలించే మెగా డ్రైవ్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, మెప్మా, మరియు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రయం లేక రోడ్డులు, మరియు పుట్ పాత్ ల మీద నివసించే నిరాశ్రయులను గుర్తించి నైట్ షెల్టర్స్ కి తరలించే మెగా డ్రైవ్ కార్యక్రమం బుధవారం రాత్రి 8ఘంటలకు ప్రకాశం బ్యారేజ్ మరియు railway station ప్రాంతాల్లో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ U. C. D, ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటనారాయణ మాట్లాడుతూ నగరంలో వున్న 4 షెల్టర్ స్ …

Read More »

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగ సవరనే ఏకైక పరిష్కారం

-రిజర్వేషన్ల పై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసే వరకు దేశవ్యాప్తంగా పోరాడుతాo -ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహా లోనే బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాలి -బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు ప్రవేశపెట్టాలి -బీసీ రిజర్వేషన్ల పెంచి ప్రధాని నరేంద్ర మోడీ బీసీల రుణం తీర్చుకోవాలి -బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు అఖిలపక్షాలతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ నిర్వహించాలి -బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పాలి -బీసీ రిజర్వేషన్ల పెంపు, …

Read More »

జలగణన శాఖ సంచాలకులుగా కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూగర్భ జల మరియు జలగణన శాఖ సంచాలకులుగా కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి విజయవాడ హనుమాన్ పేటలోని భూగర్భ జలశాఖ సంచాలకుల కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కాడా)లో జాయింట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న ఆయనను భూగర్భ జలశాఖ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన భూగర్భ జలశాఖ సంచాలకులుగా బాధ్యతలు చేపట్టారు. భూగర్భ జలాల అంచనా, వర్గీకరణ, మೌಲ్యాంకనం రంగాలలో …

Read More »

వైభవోపేతంగా గోదాదేవి కళ్యాణం…

-దైవిక అనుభూతితో పులకించిన భక్తజనులు… -పెద్ద సంఖ్యలో భక్తుల హాజరు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మ తోటలోని దేవస్థానంలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణం భక్తుల హృదయాలను పరవశింపజేసింది. శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పుణ్యకార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో, వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత ఘనంగా సాగింది. ఆలయ ప్రాంగణం అంతటా మంగళవాయిద్యాల నాదాలు, సుగంధ పుష్పాల అలంకరణలు భక్తుల్లో ప్రత్యేకమైన ఆనందాన్ని నింపాయి. ధనుర్మాసం ఆరంభం నుంచి దేవస్థానంలో నిత్యం గోదాదేవి, శ్రీకృష్ణుల స్వామివార్లకు …

Read More »

గొల్లపూడిలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు

– భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించడం – తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు – సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వంలో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలతో రైతులు ఎదుర్కొన్న క్షోభను త్యజించి వాటిని సంక్రాంతి భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు నాంది పలుకుతున్నారని సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. …

Read More »

ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం సాయంత్రం మహిళల కోలాట ప్రదర్శన, చెక్క భజన, శాస్త్రీయ నృత్యాలు, తంబోలా ఆటల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆస్వాదించారు. తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ సెంటర్(నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం)లో తంబోలా, కోలాటం, కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమలో తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్, పశ్చిమ నియోజకవర్గ …

Read More »

జిఎంసి సంక్రాంతి సంబరాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భోగి పండుగ ప్రతి ఇంటిలో భోగ భాగ్యాలు అందించాలని కోరుకుంటున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఎమ్మెల్యే గల్లా మాధవి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి జిఎంసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేయడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం, గంగిరెద్దుల విన్యాసాలు, సన్నాయి మేళం, హరిదాసుల కీర్తనలతోపాటు టగ్ ఆఫ్ వార్ లో పాల్గొని ప్రజలను …

Read More »

సంక్రాంతి సంబరాల క్రికెట్ పోటీలలో విజేతలుగా నిలిచిన నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ కార్యదర్శులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ సంక్రాంతి సంబరాలలో భాగంగా నగర పాలక సంస్థ వివిధ విభాగాల సిబ్బంది టీంలు, విలేఖరుల టీం మరియు డాక్టర్స్ టీంలతో ఈ నెల 13, 14 తేదీలలో బి.ఆర్ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో నగర పాలక సంస్థ ప్లానింగ్ కార్యదర్శులు విజేతలుగా నిలిచి నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ను వారి క్యాంపు కార్యాలయాల్లో కలవగా వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్రాంతి …

Read More »