-రాష్ట్రంలో క్రీడలను అభివృధి చేయాలనే తపనతో అధికారులతో మంత్రి భేటీ. -మహిళా క్రీడల ప్రోత్సాహానికి అస్మిత పథకం – ఎస్ఏఐతో చర్చలు. -సండే ఆన్ సైకిల్తో ఫిట్నెస్, యువత ఆరోగ్యం, క్రీడలే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు . -కేలో ఇండియా–ఎస్ఏఐ మద్దతు కోసం ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ మయాంక్ శ్రీవాస్తవ కలిసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల పట్ల ఉన్నత తపనతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి దిశగా కార్యాచరణ చేపడుతున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. స్పోర్ట్స్ …
Read More »Monthly Archives: January 2026
ఏపీ జెన్కో లో 27 మందికి కారుణ్య నియామక పత్రాలు
-కారుణ్య నియామకాలతో బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటోంది -గత ప్రభుత్వం అర్హులకు ఇంజనీర్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వలేదు -కూటమి వచ్చాక విద్యుత్ శాఖలో 500కు పైగా కారుణ్య నియామకాలు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కారుణ్య నియామకాలతో బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించి జరిగిన వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి …
Read More »స్వయం సహాయక మహిళల్లో కొత్త ఉత్సాహం, స్పూర్తిని నింపుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం
-హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో 3వ రోజు శిక్షణ -హెర్బల్ హెయిర్ ఆయిల్,లిప్ బామ్, నూలు నేయటం,క్లాత్ బ్యాగ్స్ తయారీ పై శిక్షణ -ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ కార్యాలయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. కార్యాలయంలో అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలు …
Read More »తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) కుటుంబ సమేతంగా సతీమణి కేశినేని జానకీ లక్ష్మీ, కుమారుడు కేశినేని వెంకట్, కుమార్తె కేశినేని స్నిగ్ధ లతో పాటు టిడిపి నాయకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తిరుమల చేరుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ కు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొని, భక్తిశ్రద్ధలతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు …
Read More »పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అభివ్రుద్ది పనులకు శ్రీకారం..
-సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు శంఖు స్థాపన చేసిన ఎమ్మెల్మే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సర్కిల్ 1 పరిధిలో దాదాపు 2 కోట్ల రూపాయల అభివ్రుద్ది పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి అంకురార్పణ చేశారు. భవానీపురం 41 వ డివిజన్ లో సభాపతి రోడ్డు నుంచి కరూర్ వైశ్యాబ్యాంక్ వెనుక రోడ్డు వరకు 37.96 లక్షల అంచనా వ్యయంతో 245 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల వెడల్పు తో సీసీ రోడ్డు పనులకు శిలా …
Read More »కుల మతాలకు అతీతంగా సమాజం ఎదగాలి
-అవినీతి రహిత సమాజమే గాంధీజీ కి ఘన నివాళి. -మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ హిల్ ఫౌండేషన్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78 వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాతబస్తీలోని గాంధీ హిల్ పై నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆవిష్కరించారు. అనంతరం కొండ పై ఉన్న గాంధీ స్థూపం వద్ద శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం వర్ధంతి సభ నిర్వహించారు. …
Read More »‘Rooted For Life’: Sonu Nigam Reflects on Spirituality, Upbringing, and the Beliefs That Guide His Journey
Hyderabad, Neti Patrika Prajavartha : Renowned singer Sonu Nigam opens up in a deeply reflective podcast episode of ‘Rooted For Life’ with Dr.PradeepSethi, Co-founder of Eugenix Hair Sciences,during an extensive conversation which touched above and beyond music, providing unique details about his early years, his spiritual journey and life principles that still guide him today. The show explores Sonu Nigam’s …
Read More »అభివృద్ధి పనుల్లో విభాగాల మధ్య సమన్వయం ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి పనుల్లో విభాగాల మధ్య సమన్వయం ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయా పనులు నిర్దేశిత గడువు ప్రకారం నిబందనల మేరకు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం లక్ష్మీపురం, కృష్ణ నగర్, బృందావన్ గార్డెన్స్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, రోడ్ విస్తరణ పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై విభాగాధిపతులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న …
Read More »గన్నవరం అభివృద్ధిలో రాజీ పడను.. బాపూజీ ఆశయ సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్నవరం గాంధీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. గత కొంతకాలంగా సరైన నిర్వహణ లేక దయనీయ స్థితిలో ఉన్న పాత విగ్రహం స్థానంలో, గన్నవరం గౌరవాన్ని చాటిచెప్పేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కాంస్య విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన్నట్లు చెప్పారు. ఈ కాంస్య విగ్రహానికి విరాళాలు అందజేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు …
Read More »స్టెల్లా కళాశాల 64 వ వార్షికోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల 64 వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనం గా జరిగాయి. ముఖ్య అతిథి గా మోకా సత్తి బాబు ఇన్స్పెక్టర్ జనరల్ (ట్రైనింగ్)ఆంధ్రప్రదేశ్ విచ్చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ మాట్లాడుతూ విద్యార్థులు లకు 64 సంవత్సరాలుగా విజయవాడ లో విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఎందరో విద్యార్థులు ను ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారనీ లక్షల మంది విద్యార్థులు ఎంపవర్మెంట్ దిశగా నడిపిస్తున్న సంస్థ స్టెల్లా కళాశాల అని రానున్న రోజుల్లో మరిన్ని …
Read More »
Prajavartha Online Telugu News