Breaking News

Monthly Archives: January 2026

నగర ప్రజలందరూ ప్రతి ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలి

విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు నగర ప్రజలందరూ ప్రతి ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు ప్రజలతో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం భ్రమరాంబపురం ప్రాంతం లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో చట్టరీత్యా చర్యలు

విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-3 కార్యాలయం పటమట నందు సర్కిల్-3 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 19 కేసులపై విచారణ జరిపి వారికి Rs. 7,150/- రూపాయలు జరిమానా విధించారు. మరోసారి మరోసారి ఈ …

Read More »

Andhra Pradesh Launches India’s Largest Energy-Efficient Housing Drive under PMAY

-5 Lakh Homes to Go Green in Landmark MoU with EESL at India Energy Week 2026 -Real Savings, Real Impact, Strengthening Andhra Pradesh’s Power Ecosystem -Leadership with a National Vision -Pilot Success Paves the Way for Scale -A National Benchmark in Sustainable Housing -Homes That Save, Systems That Sustain Goa & Vijayawada AP, Neti patrika prajavartha : In a decisive …

Read More »

వన్యప్రాణి సంరక్షణలో కార్పోరేట్లు భాగస్వాములు కావాలి

-జంతువుల సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరు స్వీకరించాలి -విశాఖ జూ పరిశీలన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు -తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా జిరాఫీలు దత్తత -ఏడాదిపాటు వాటి పోషణ ఖర్చులు భరిస్తానని ప్రకటన -విశాఖ జూ పార్క్ ఆద్యంతం పరిశీలించిన పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ సమతుల్యత, స్థిరత్వానికి వన్యప్రాణి సంరక్షణ చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరు వన్యప్రాణి సంరక్షణలో భాగం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యవరణ శాఖల మంత్రి …

Read More »

2027 నాటికి బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్

-రవాణా వ్యయం తగ్గించేలా రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు -ఏపీలో 2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి లక్ష్యం -ఓడరేవులు, ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం -రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర ఉపరితల …

Read More »

గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

-గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం -కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్న ముఖ్యమంత్రి -పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు, కుప్పంలో పర్యటించనున్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన అనంతరం మూడు రోజుల కుప్పం పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. గుంటూరు, కుప్పంలో చేపట్టే మూడు రోజుల పర్యటనలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని …

Read More »

ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

-రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా కార్యాచరణ -క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ -ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రముఖ కేన్సర్ వైద్య …

Read More »

పట్టాభిరామ్ ఒంగోలు బయోమైనింగ్ కేంద్రం ఆకస్మిక తనిఖీ

-పనుల వేగం పెంచాలని అధికారులకు ఆదేశం ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కొప్పోలు బయోమైనింగ్ కేంద్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. లెగసీ వేస్ట్ పనులు జరుగుతున్న తీరుని నిశితంగా పరిశీలించారు. స్థానిక అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఎఫ్ డిస్పోజల్ పై దృష్టిసారించాలని, త్వరితగతిన పూర్తి …

Read More »

ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు లక్ష సాధనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-2025-26 వార్షిక ప్రణాళిక అమలు పురోగతి మరియు 2026-27 ప్రతిపాదిత వార్షిక ప్రణాళికను సమీక్షంచిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పమైన “ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు” అనే లక్ష్యాన్ని సాధించేలా DAY-NRLM కింద వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలని, రైతు ఉత్పత్తి సమాఖ్యలను బలోపేతం చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. …

Read More »

కళాకారుల క్లస్టర్లు, ఎం.ఎస్.ఎం.ఇ ల బలోపేతమే లక్ష్యం – ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-టాటా స్ట్రైవ్ (Tata STRIVE) ప్రతినిధులతో మంత్రి కొండపల్లి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రముఖ కళాకారుల క్లస్టర్లకు చేయూతనివ్వాలని, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, తిరుపతి చెక్క శిల్పాల క్లస్టర్లు, కలంకారీ పెయింటింగ్, కడప మాధవరం హ్యాండ్లూమ్స్, శిల్పాలకు, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ తదితర రంగాలలో విలువ ఆధారిత మెరుగులు దిద్ది, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టాటా …

Read More »