– క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఆవకాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్య అమరావతి ఉత్సవాలకు సమన్వయ శాఖల అధికారుల భాగస్వామ్యంతో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు.. టీమ్వర్క్ (సెలబ్రేటింగ్ ది ఆర్ట్స్) సంస్థ ప్రతినిధి సయ్యద్ శామ్స్తో కలిసి సోమవారం పున్నమిఘాట్ను సందర్శించారు. కార్యక్రమాల షెడ్యూల్, …
Read More »Monthly Archives: January 2026
బీసీ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తీసుకువస్తాం
-జనాభా దామాషా ప్రకారంగా నిధులు కేటాయింపు -‘ఆదరణ-3’ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు,టెక్నాలజీని అందజేత -స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో బాగస్వాములవ్వండి – రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ కార్పొరేషన్లకు గతంలో ఎన్నడూ లేనివిధంగా పూర్వ వైభవం తీసుకువచ్చి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. విజయవాడ రూరల్ గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ లో సోమవారం …
Read More »సమస్యల పరిష్కారంలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్
– పీజీఆర్ఎస్ సందర్భంగా రెవెన్యూ క్లినిక్ సేవలు – భూ సంబంధిత సమస్యల సత్వర పరిష్కారానికి వీలు – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 58 రెవెన్యూ, 130 రెవెన్యూయేతర అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారంలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్కు ప్రాధాన్యమిస్తున్నామని.. కలెక్టర్ల సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ సందర్భంగా రెవెన్యూ క్లినిక్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. …
Read More »ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం …
Read More »పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) గా వి. చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) గా వి. చంద్రశేఖర్ పదోన్నతి పొందారు. విజయవాడ నగరపాలక సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెహికల్ డిపోలో పనిచేస్తుండగా పర్యవేక్షణ ఇంజనీర్ గా పదోన్నతి పొందారు.
Read More »హరితాంద్ర ప్రదేశ్ కు మరో అడుగు
-విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 50,000 మొక్కల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హరితాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేసేందుకు విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఫలా మరియు పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం నుండి ప్రజలందరికీ నగర పరిధిలో గల మూడు నియోజకవర్గాలలోను ఉచిత పండ్ల మరియు పూల మొక్కలను పంపిణీ చేస్తున్నారని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఒక మొక్కను పెంచుకుంటే కాలుష్యం ఖచ్చితంగా తగ్గుతుందని అన్నారు. …
Read More »మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు
-వక్ఫ్ బోర్డ్ స్థలంలో 5 ఎకరాల్లో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కు భూమిపూజ చేసిన మంత్రి నారాయణ -1000 మంది పెద విద్యార్ధులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉచిత విద్య అందించేలా ఏర్పాట్లు -భూమి పూజ కార్యక్రమానికి భారీగా హాజరైన నెల్లూరు మైనారిటీలు ,టీడీపీ నాయకులు -పేదపిల్లల ఉన్నత చదువుకోసం పాటుపడుతున్న మంత్రి నారాయణకి కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహణ -తన కుమార్తె షరణి తో కలిసి ఇంటర్నేషనల్ స్కూల్ అభివృద్ది చేస్తానన్న మంత్రి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరులో …
Read More »భూ రికార్డులు మార్పు చేసేందుకు వీలు లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్
-ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం -మర్రిబంధంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భూ రికార్డులను ఎవరూ మార్పు చేసేందుకు వీలులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో మీ భూమి.. మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ …
Read More »విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రానున్న రోజులలో విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం పత్రికా విలేఖరుల సమావేశంలో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారులకు వస్తే చార్జీలు పెంచబొమని మాటకు తాము కట్టుబడి ఉన్నామని, అంతేకాక ప్రస్తుతం ఉన్నా విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు సి ఎం చర్యలు తీకుంటున్నారన్నారు. ప్రజలకు …
Read More »దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు
-విద్యుత్ భారాన్ని ప్రజలపై పడనివ్వం -మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తు ప్రజల మన్ననలను పొందుతోంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను …
Read More »
Prajavartha Online Telugu News