Breaking News

Monthly Archives: January 2026

అవయవాల దాన జీవన్మృతుల కుటుంబ త్యాగాలు స్పూర్తిదాయకం

-రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందచేయాలి! -సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి -2025లో రికార్డు స్థాయిలో 301 అవయవాల సేకరణ -వీటిని ఇచ్చిన వారిలో 69 మంది పురుషులు, 24 మంది మహిళలు -ఆదర్శoగా కర్నూలు బాలుడి తలిదండ్రులు.మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అవయవాలను దానంచేసిన జీవన్మృతుల కుటుంబాల త్యాగాన్ని గుర్తిస్తూ లక్ష రూపాయల చొప్పున అందచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు. దీనివల్ల బాధిత కుటుంబాలకు కాసైనా సాంత్వన …

Read More »

11న రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం -అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహణ -గతంలోనే శాశ్వత జీవో జారీ : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్‌ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. …

Read More »

జగన్ వల్లే రాయలసీమ ‘లిప్ట్’ నిలిచిపోయింది..

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -2020లోనే ఎన్జీటీ ఆదేశంతో నిలిచిన ఎత్తిపోతల పథకం -నీలి మీడియాలో కూటమి ప్రభుత్వంపై విషపు రాతలు -డ్రామాలు ఆడడం, బురద జల్లడం జగన్ కు అలవాటే.. -గతంలోనూ కుప్పానికి నీరంటూ సినిమా సెట్టింగ్ లు -మరుసటి రోజు బుల్డోజర్ తో గేటు తొలగింపు -రాయలసీమ ద్రోహి జగన్ -రాయలసీమకు సాగు, తాగునీరందించిన ఘనత సీఎం చంద్రబాబుదే.. -ఏపీ నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదు… : మంత్రి సవిత స్పష్టీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం – క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా శాప్ కార్యాచరణ

-సమగ్ర క్రీడా పాలసీతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి చేస్తున్నాం -రూ.54 కోట్ల తో క్రీడా మౌలిక వసతుల ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి -తిరుపతిలో క్రీడల అభివృద్ధికి 28.30 ఎకరాల భూకేటాయింపులు -క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% హారిజాంటల్ రిజర్వేషన్ -2026 జనవరి 15 లోపు క్రీడా యాప్‌లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి -శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, 2026 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ను క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయంగా …

Read More »

ఉద్యోగుల హక్కుల పరిరక్షణే మా ప్రభుత్వ ధ్యేయం

-ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వారధులు -దేశానికి సందేశం ఇచ్చేలా బీసీ, ఓబీసీ ఉద్యోగుల సదస్సు నిర్వహణ -రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ ల మంత్రి ఎస్.సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం బీసీ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటూ వారికి ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తుందని రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర …

Read More »

జనవరి 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 5వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని …

Read More »

నేటి నుండి డిపార్ట్మెంటల్ పరీక్షలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా రెవిన్యూ అధికారి మరియు పరీక్షల పర్యవేక్షణ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మేడికొండూరు మండలం పేరేచర్లలో గల అయాన్ డిజిటల్ జోన్ (యూనివర్సల్ కాలేజ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్), వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో ఉన్న మాలినేని పెరుమాళ్ళ ఎడ్యుకేషనల్ సొసైటీ, కొర్నిపాడు లో ఉన్న ప్రియదర్శిని …

Read More »

భారతదేశంలో మొట్ట మొదటి సారి 30+ రంగాలలో స్కిల్ గ్యాప్‌ను పూరించడానికి యువతకు సువర్ణావకాశం ఇస్తున్న APSSDC! 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APSSDC నైపుణ్యం పోర్టల్ ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉచిత శిక్షణను అందిస్తోంది. ముఖ్య అంశాలు: -రిజిస్ట్రేషన్ తర్వాత ఉచిత AI ఇంటర్వ్యూ ప్రిపరేషన్. -APSSDC అధికారిక సర్టిఫికేట్ ప్రదానం. -IT, హెల్త్‌కేర్, అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్ మరియు 30+ రంగాలలో శిక్షణ. -ఎవరు అర్హులు? నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారు. -వెంటనే రిజిస్టర్ చేసుకోండి: https://naipunyam.ap.gov.in

Read More »

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

-సోమవారం గుంటూరు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 5వ తేదీన గుంటూరు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ లో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, అదనపు ఎస్పీ హనుమంతు, తదితరులు …

Read More »