Breaking News

Monthly Archives: January 2026

క్రిష్ణా న‌దిలోకి చేప పిల్ల‌లు వ‌దిలిన ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భ‌వానీ పురంలోని భవాని ఘాట్ నుంచి ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి రోహింగ్యా చేప పిల్ల‌ల‌ను క్రిష్ణా న‌దిలోకి వ‌దిలారు. మ‌త్స్య శాఖ వారి ఆధ్వ‌ర్యంలో దాదాపు 15 లక్షల చేప పిల్లలను న‌దిలో వ‌దిలే కార్య‌క్ర‌మాన్ని సుజ‌నా చౌద‌రి లాంఛ‌నంగా ప్రారంభించారు. చేప పిల్ల‌ల‌ను న‌దిలోకి వ‌ద‌ల‌డం వ‌ల్ల మ‌త్స్య‌కారుల‌కు జీవ‌నో పాధి ప క‌ల్గ‌డంతో పాటు ప్ర‌భుత్వానికి సైతం ప‌రోక్షంగా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుద‌ని సుజనా చౌదరి పేర్కొన్నారు. జీవ స‌మ‌తౌల్యానికి సైతం ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని, …

Read More »

బ‌ల‌హీన వ‌ర్గాల వారు స‌మ‌ర్ధ‌త‌, సామ‌ర్ధ్యం పెంచుకుని అగ్ర‌వ‌ర్ణాల‌తో పోటీ ప‌డాలి…

-సావిత్రిభాయి పూలే జ‌యంతి వేడుక‌ల్లో ఎమ్మెల్యే సుజ‌నా విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంఘ సంస్క‌ర్త‌, సామాజిక వేత్త సావిత్రీబాయి పూలే 195 వ జయంతి కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు.. పూలే జయంతి సందర్భంగా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరిగింది.. చిట్టినగర్ లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ఉపాధ్యాయనిలను ఎమ్మెల్యే సత్కరించి ప్రశంసా …

Read More »

అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం ఉదయం బందర్ రోడ్డు, క్రాఫ్ట్ బజార్లో ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు. బందర్ రోడ్డు, క్రాఫ్ట్ బజార్ లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల సామాగ్రి ఉందా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి వినియోగం తెలుసా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా …

Read More »

లేఔట్ రెగ్యులరైజేషన్ మరియు బిల్డింగ్ పీనలైజేషన్కు మంచి అవకాశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : లేఔట్ రెగ్యులరైజేషన్ మరియు బిల్డింగ్ పీనలైజేషన్ కు ఇదొక మంచి అవకాశం అని, ఈ స్కీమ్లను సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంవారు జారీ చేసిన G.O.Ms.No.134, MA&UD, dated 26-07-2025 మరియుG.O.Ms.No.1173, MA&UDDepartment, Dt.27.10.2025 ద్వారా లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీము నందు ఇప్పటి వరకు 1,338 ధరఖాస్తులను స్వీకరించి పరిష్కరించారని తద్వారా ఇప్పటి …

Read More »

Hon’ble Chief Justice of Andhra Pradesh Reviews AP High Court Project at Amaravati

Amaravati, Neti Patrika Prajavartha : The Hon’ble Chief Justice of Andhra Pradesh, Justice Dhiraj Singh Thakur, along with Hon’ble Justice P. S. Narasimha, Judge, Supreme Court of India, and Hon’ble Justice Rao Raghunandan Rao, Judge, High Court of Andhra Pradesh, visited the proposed and ongoing construction site of the Andhra Pradesh High Court at Amaravati. During the visit, the Commissioner, …

Read More »

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి రోజు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో సంబంధిత శాసనసభ్యుల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించబడుతున్నందున ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి శుక్రవారం ఎటువంటి గ్రీవెన్స్ నిర్వహించబడదు. 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు, 26న గణతంత్ర దినోత్సవం …

Read More »

దేశంలో పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 9 నెలల కాలంలో దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఆకర్షించి అగ్రస్థానంలో ఏపీ. ⦁ ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలకు గానూ పెట్టుబడుల్లో గరిష్ట వాటాను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్. ⦁ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన నివేదికలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో నిలిచిన ఏపీ. ⦁ ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8% వాటాను దక్కించుకున్నట్టు వెల్లడించిన బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక. ⦁ దేశంలోని …

Read More »

రేపు కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూల స్పందన, పవన్ కళ్యాణ్ చొరవతో టి.టి.డి. నిధులు మంజూరు -టి.టి.డి. నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయి. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి …

Read More »

స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్న ఏజెన్సీల పనితీరుపై చైర్మన్ పట్టాభిరామ్ అసంతృప్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛాంధ్ర విజన్-2047లో భాగంగా రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు మునిసిపల్, పంచాయతీ సిబ్బందికి, వివిధ సంస్థల వారికి, విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే ఏజెన్సీల పనితీరుపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలోని తన కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ శుక్రవారం ఉదయం, సాయంత్రం ఏఐఐఎల్ఎస్‌జీ( ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్), వాష్ ఇన్‌స్టిట్యూట్ ఏజన్సీలవారితో వేరువేరుగా సమావేశమై ఇప్పటి …

Read More »

రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సక్రంగా జరిగేలా చూడండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈనెల 2 నుండి 9 వరకూ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నందున ఆ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా జిల్లా కలక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలక్టర్లను ఆదేశించారు.రైల్వే అండర్ బ్రిడ్జిలు,రైల్వే ఓవర్ బ్రిడ్జిలు,రైల్వేకు సంబంధించి పెండింగ్ భూసేకరణ కేసులకు సంబంధించిన అంశాలు,పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణి,పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్,డాక్యుమెంట్ …

Read More »