Breaking News

Monthly Archives: January 2026

పట్టాదారు పుస్తకాల పంపిణీ

-జనవరి 2 వ తేది నుండి 9  వరకు గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి పంపిణీ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా భూ రికార్డులను డిజిటలైజ్ చేసి, కేంద్ర ప్రభుత్వ రిపాజిటరీలో భద్రపరచే విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పట్టా పాస్‌బుక్స్ అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న కార్యక్రమమని, ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం భూ రికార్డుల వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలేనని తెలిపారు.శుక్రవారం  కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ …

Read More »

సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society – సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) జాతీయ స్థాయి కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. సారస్ వేదికను శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి  శ్రీనివాసులుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సారస్ ప్రదర్శన జనవరి 6వ తేదీ నుండి 18వ తేదీ వరకు గుంటూరులో …

Read More »

అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం చేస్తున్నందున పరిసరాలను …

Read More »

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితమని, గెలిచిన తర్వాత కేవలం అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం గన్నవరం మండలంలోని కొత్తగూడెం, తెంపల్లె గ్రామాల్లో ఆయన పర్యటించారు. ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమంలో భాగంగా రూ.85 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆయన ప్రారంభించారు. …

Read More »

ఉచిత ఫల మరియు పూల మొక్కల పంపిణీ కార్యక్రమం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్యాన్ని తగ్గించే దిశగా మొక్కలను నాటి ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఉచిత పండ్ల మరియు పూల మొక్కలను పంపిణీ చేస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో గల మూడు నియోజకవర్గాలలో ప్రజలకు ఉచితంగా పండ్ల మరియు పూల మొక్కలను నేటి నుండి పంచ బోతున్నారని ఆసక్తిగల ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాలు, ప్రజలందరు …

Read More »

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

-నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-2 కార్యాలయం, నందు సర్కిల్-2 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 11 కేసులపై విచారణ జరిపి వారికి Rs.3,100/- రూపాయలు జరిమానా విధించారు.మరోసారి ఈ విధంగా …

Read More »

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహణ తో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ప్రజాశక్తినగర్, చిట్టినగర్,ఫైజర్ పేట మరియు కండ్రిక ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ …

Read More »

అధికారులు అందరు సమన్వయంతో విజయవాడను అభివృద్ధి పధం లో నడపాలి

-విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు అందరు సమన్వయంతో విజయవాడ నగరపాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, అధికారులు సిబ్బందితో అన్నారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజల యోగ క్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా చేపట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, …

Read More »

ఎపీలో ఎస్‌ఐఆర్‌ అమలుకోరడం బిజెపికి వంతపాడడమే

-ఎస్‌ఐఆర్‌పై తక్షణమే అఖిలపక్ష సమావేశం జరపాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను త్వరగా ప్రారంభించాలంటూ జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం బిజెపి కుట్రపూరిత రాజకీయాలకు జనసేన వంతపాడుతున్నట్లున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా విమర్శించారు. ఎపీలో ఎస్‌ఐఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. …

Read More »

సంస్కరణల పథం… అభివృద్ధి రథం..

-గ్రామీణాంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు పెట్టిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ.. వారికిచ్చిన మాట నిలబెట్టుకుంటూ పరిపాలన -పల్లె పండగ 2.0తో గ్రామాల్లో రెట్టింపు అభివృద్ధి లక్ష్యాలు -ఐదు జిల్లాల పరిధిలో అమరజీవి జలధారలు -మారుమూల గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట -వన్యప్రాణి సంరక్షణకు హనుమాన్ -కుంకీలు, ఏఐ సాంకేతికతతో ఏనుగుల బెడదకు విముక్తి -ఉద్యోగులకి పదోన్నతులు… ప్రజలకు ప్రగతి ఫలాలు… -2025లో తన శాఖలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముద్ర -ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర …

Read More »