Breaking News

Monthly Archives: January 2026

సిఎస్ విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయంలో పలువురు అఖిల భారత సర్వీసుల ఉన్నతాధికారులు,వివిధ శాఖాధి పతులు,సచివాలయం,ఇతర విభాగాల అధికారులు ఉద్యోగులు,పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధానంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా,జె.శ్యామల రావు, జయలక్ష్మి తదితర ముఖ్య కార్యదర్శులు,కలక్టర్లు,జెసిలు,వివిధ శాఖాధిపతులు,సచివాలయ ఉద్యోగుల సంఘం ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉన్నారు.

Read More »

ఆర్య‌వైశ్యుల‌కు అండ‌గా కూట‌మి ప్ర‌భుత్వం

-ప్ర‌కాశం జిల్లా పొదిలిలో వ్యాపారి అవినాష్‌తో ఎస్సై అనుచిత ప్ర‌వ‌ర్త‌న బాధాక‌రం -బాదితుడు అవినాష్‌ను ఫోన్లో ప‌రామ‌ర్శించిన రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ -ఎలాంటి క‌ష్ట‌మొచ్చినా త‌న‌ను సంప్ర‌దించాల‌ని అవినాష్‌కు ధైర్యం చెప్పిన మంత్రి టీజీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్య‌వైశ్యుల‌కు ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. ప్ర‌కాశం జిల్లా పొదిలిలో ఆర్యవైశ్యుడు యాదాల అవినాష్‌ను స్థానిక ఎస్సై కొట్టిన నేపథ్యంలో మంత్రి టీజీ భ‌ర‌త్ ..అవినాష్ …

Read More »

శ్రీశైలంలో శాశ్విత పద్దతిలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు

-బోర్డు సభ్యులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శాశ్విత పద్దతిలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ శ్రీశైలం ట్రస్ట్ పాలక మండలి సభ్యులకు హామీ ఇచ్చారు. అమరావతిలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏవి రమణ, బోడేపూడి వెంకట సుబ్బారావు, శంకరశెట్టి పిచ్చయ్యలు పట్టాభిరామ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దేవస్థానం చిత్ర …

Read More »

రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర కానుక

-22ఎ జాబితా నుండి ఐదు రకాల భూముల తొలగింపు -మరో నాలుగు రకాల భూములపై త్వరలో నిర్ణయం -రెండు నెలల్లో ప్రీ హోల్డ్ భూములపైనా నిర్ణయం -ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రద్దు చేస్తాం -ఈ ఏడాది భూ నామ సంవత్సరం -మీడియాతో మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు రెవెన్యూ శాఖ కొత్త సంవత్సర కానుక నిచ్చింది. 22ఎ జాబితాలో ఉన్న 5 రకాల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించింది. ఈమేరకు రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్ మరియు …

Read More »

నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశకి సమాచార, పౌర సంబంధాల అధికారులు శుభాకాంక్షలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశకు జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారులు కేవీ రమణ, కె.రవి, వీవీ ప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

37వ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాల ప్రారంభం

-ఈ నెల 1 నుంచి 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాను ర‌హ‌దారి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు స‌మ‌ష్టి భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌ని.. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వ‌ర‌కు 37వ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. 37వ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాల‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ గురువారం క‌లెక్ట‌రేట్‌లో ర‌వాణా శాఖ అధికారుల‌తో క‌లిసి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ …

Read More »

ఆహార భ‌ద్ర‌త‌కు అద‌న‌పు భ‌రోసా..

– రేష‌న్‌కార్డుదారుల‌కు ప‌రిపుష్టి పోష‌కాల చెక్కి గోధుమ‌పిండి – ప్ర‌తినెలా రూ. 20కే కిలో గోధుమ పిండి పంపిణీ – ల‌బ్ధిదారులు స‌ద్వినియోగం చేసుకోవాలి – రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఎస్‌.డిల్లీరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ (పీడీఎస్‌) ద్వారా ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం రూ.20కే కిలో చెక్కి గోధుమ‌పిండి అందిస్తోంద‌ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని …

Read More »

ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీలో సోలార్ ప‌వ‌ర్ యూనిట్ ఏర్పాటుకు కెన‌రా బ్యాంక్‌ రూ.40 ల‌క్ష‌లు అంద‌జేత‌

-సామాజిక బాధ్య‌త‌గా బ్యాంకులు, కార్పొరేట్ సంస్థ‌లు ముందుకు రావ‌డం అభినంద‌నీయం -డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ వీసీ డాక్ట‌ర్ పి.చంద్ర‌శేఖ‌ర్ రావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బిలిటీ( CSR) కింద డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లో సోలార్ ప‌వ‌ర్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కెన‌రా బ్యాంక్ ప్ర‌తినిధులు రూ. 40,00,000 నూత‌న సంవ‌త్స‌రం ప్రారంభంలో అంద‌జేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ పి.చంద్ర‌శేఖ‌ర‌రావు అన్నారు. నూతన సంవ‌త్సరం సంద‌ర్భంగా యూనివ‌ర్సిటీ ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యుల …

Read More »

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

-నూతన సాంకేతికతను ఉద్యోగులు అలవర్చుకుంటే మెరుగైన ఫలితాలు -మారుతున్న కాలంతోపాటు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి -కే. ఎస్. విశ్వనాథన్, సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమయం ఆదాతోపాటు సులభతరంగా పనిచేయడానికి ఆధునిక సాంకేతికతను ఉద్యోగులు ఉపయోగించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. ఎస్. విశ్వనాథన్ తెలిపారు. స్థానిక పండిట్ నెహ్రూ బస్టేషన్ ప్రాంగణం ఎన్టీఆర్ పరిపాలనా భవనం రెండో అంతస్థులోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్ …

Read More »

నూతన సంవత్సరం 2026

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆత్మీయులు అందరికీ హాయ్ హాయ్ ! కొత్త క్యాలెండర్ లో పాత తేదీ… కాగితం చిరిగింది…. క్యాలెండర్ మారింది…అంకె జరిగింది… కాలం ముందుకు కదులుతుంది… కొత్త సంవత్సరం వస్తుంది..కాని మారుతున్న క్యాలెండర్ లో కమ్ముకున్న సందేహం..? అద్భుతాలు ఆశిస్తాం, అవేమీ జరగవు మరి… జనవరి 1 వస్తుంది …చాలా ఉల్లాసంగా ఉత్సహం గా ఉంటాం…అన్ని పాటిస్తాం… ఆ తరువాత అంతా షరా మామూలే… యధాప్రకారం పాత అలవాట్లు మళ్లీ ముసురుకుంటాయి…. క్యాలెండర్ లో రోజులు మారుచున్నాయి..కానీ మన రోజులే …

Read More »