విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావన ఋషి చేనేత హస్తకళ కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భవానిపురం కొండవీటి అకాడమీ లో చేనేత హ్యాండీక్రాఫ్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, చీరాల, మంగళగిరి, రాజస్తాన్ చేనేత కార్మికులు చేత మగ్గాలు ద్వారా నేర్చిన చీరలు, పంజాబీ డ్రెస్ వివిధ రకాల హ్యాండీక్రాఫ్ట్స్ ఈ ఎక్స్ప్రెషన్లో ప్రదర్శించారు మాజీ కార్పొరేటర్ రామయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భవానిపురం ఏరియాలో ప్రతి సంవత్సరం ఈ ఎక్సిబిషన్ ని నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఈ …
Read More »Monthly Archives: January 2026
వేదమంత్రాల నడుమ 2026 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం – MLA బొండా ఉమామహేశ్వరరావు
-NDA కూటమి శ్రేణులతో కలిసి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం, సంక్షేమం–అభివృద్ధి సమతుల్య పాలనతో రాష్ట్రం ముందుకు – బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొగల్రాజపురంలోని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నివాసం వద్ద గురువారం 2026 నూతన సంవత్సర వేడుకలు వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ, బొండా రవితేజ పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమ ప్రతి ఒక్కరిని పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తూ …
Read More »సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి : యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం ఉదయం గన్నవరం మండల టిడిపి ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులతో కలిసి యార్లగడ్డ కేకు కోసి కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే యార్లగడ్డ నూతన …
Read More »ముఖ్య అధికారులను భేటీ అయిన CRDA కమిషనర్, అడిషనల్ కమిషనర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్య అధికారులను CRDA కమిషనర్, అడిషనల్ కమిషనర్ భేటీ అయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా CRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐ.ఏ.ఎస్. అమరావతి సచివాలయంలో పలు శాఖల ఉన్నతాధికారులను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా APCRDA ఆధ్వర్యంలో సిద్ధం చేసిన బహుమతులను కమిషనర్, అడిషనల్ కమిషనర్ కి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి …
Read More »క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు చదువే ప్రధానమని, క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్భోదించారు. నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని గురువారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో కృష్ణ సంకల్పం పేరుతో వినూత్నంగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు చిన్న సైజు బల్లలు, బాలికలకు సానిటరీ నాప్కిన్ కిట్లు, ముస్తాబు కిట్లు, ఉద్యోగులకు వివిధ రకాల ప్రయోజనాల పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పంపిణీ చేశారు. రెవెన్యూ, ఎస్సీ …
Read More »2026లో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి..
-జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, 2026లో ఆయన నాయకత్వంలో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు నగరంలోని జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయానికి విచ్చేసి కలెక్టర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులకు ఉపయోగపడే చిన్న సైజు బల్లలను పెద్ద …
Read More »రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రమాదాలు నివారించుటకు రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనవరి 1 వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు రహదారి …
Read More »ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరం 2026 వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ కు గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఇతర అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ కు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, …
Read More »అంధులు, బదిరులతో నూతన సంవత్సర వేడుకలు చేసుకున్న కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర వేడుకలను అంధులు, బదిరులతో ప్రారంభించి వారిలో స్ఫూర్తిని, మధురానుభూతిని నింపారు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా. బ్రాడిపేటపేటలో ఉన్న షిరిడీ సాయి దీనజనుల సేవా సమితి ఆశ్రమంలో బధిర విద్యార్థులకు నూతన సంవత్సరం సందర్భంగా దుప్పట్లు, పండ్లను గురువారం పంపిణీ చేశారు. బధిర విద్యార్థులతో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటూ ఉల్లాసంగా గడిపారు. విద్యార్థుల చదువు, పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జీవితంలో ఏమి కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. …
Read More »తెలుగు భాష పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృతిక అకాడమీ పనిచేస్తుంది
-తెలుగు వర్చువల్ అకాడమీ ఏర్పాటుకు, అకాడమీ శాశ్వత భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి కి లేఖ -ఇంటర్మీడియట్ అకాడమీ పాఠ్యపుస్తకాలు పైరసీ చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలకు సిఫారసు -విజయవాడ పుస్తక ప్రదర్శన అకాడమీ స్టాల్ లో అందుబాటులో ప్రసిద్ధ సంస్కృత గ్రంథాలు -తెలంగాణ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అకాడమీకు రావలసిన నిధుల మంజూరుకు చర్యలు -విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృతిక అకాడమీ అకాడమీ చైర్మన్ ఆర్ డి విల్సన్ @ శరత్ చంద్ర గుంటూరు, నేటి పత్రిక …
Read More »
Prajavartha Online Telugu News