Breaking News

Monthly Archives: January 2026

2న రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 2వ తేదీన ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజ ముద్రతో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఎస్. ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి …

Read More »

రహదారి నిబంధనలను విధిగా పాటించాలి

-రహదారి భద్రత వారోత్సవాల పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించి, పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రహదారిపై జాగ్రత్తగా వాహనాన్ని నడపడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని, జరుగుతున్న ప్రమాదాలలో 90 శాతం నిబంధనలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తమ …

Read More »

నగరాభివృద్ధిపాటు సుందరీకరణ, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టడానికి కార్యాచరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రానున్న కాలంలో నగరాభివృద్ధిపాటు సుందరీకరణ, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టడానికి కార్యాచరణ సిద్దం చేశామని, గత ఏడాదిలో నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, సీనియర్ సిటిజన్స్ అందించిన సంపూర్ణ మద్దతు ఈ ఏడాది మరింతగా కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో కమిషనర్ ని నగర పుర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, వివిధ సంస్థలు, …

Read More »

నగర సమగ్రాభివ్రుద్దె ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది… : మేయర్ కోవెలమూడి రవీంద్ర

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర సమగ్రాభివ్రుద్దె ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం అశోక్ నగర్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో నగర్ కమిషనర్ పులి శ్రీనివాసులు, అదనపు కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ …

Read More »

ఖరీఫ్‌లో లక్ష్యానికి చేరువగా వరి సేకరణ

– జేసి వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్‌ 2025–26 సీజన్‌లో తూర్పు గోదావరి జిల్లాలో వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌కు గాను తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి అంచనా వేయగా, జనవరి 1, 2026 నాటికి 3,67,852.240 మెట్రిక్‌ టన్నుల వరిని పిపిసిల ద్వారా సేకరించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు …

Read More »

నేటి నుంచి ఫిబ్రవరి 28 లోగా లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిటివో ఎన్. సత్యనారాయణ విజ్ఞప్తి

-సబ్ ట్రెజరీ కార్యాలయంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు తరలి వచ్చిన ప్రభుత్వ పెన్షన్ దారులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఖజానా మరియు లెక్కల సంచాలకులు, మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవుల నుంచి వివిధ స్థాయిలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కుటుంబ పెన్షన్ పొందుతున్న వారు తప్పనిసరిగా 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్) సమర్పించాల్సి ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా ఖజానా అధికారి …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ కు అభినందనల వెల్లువ

-నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గురువారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయం సమీపంలోని గ్రీన్ పార్క్ సిటీ లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ప్రజలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి మంత్రి దుర్గేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సరారంభం …

Read More »

జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

-ఇసుక రవాణాలో అధిక లోడింగ్‌పై పర్యవేక్షణ పెంచాలి -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు–2026ను పురస్కరించుకుని (జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు) రహదారి భద్రతపై ప్రజలు, వాహనదారుల్లో విస్తృత అవగాహన కల్పించేలా క్షేత్ర స్థాయిలో సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో “SADAK SURAKSHA ABHIYAN” పోస్టర్లు, గోడపత్రికలను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ …

Read More »

నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరికి పలువురు శుభాకాంక్షలు

-ప్రభుత్వ పథకాలు–అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిబద్ధత అవసరం -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరిని జిల్లా అధికారులు, సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, జిల్లా ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఇచ్చిన పిలుపు కు స్పందించి నోట్ పుస్తకాలు , విద్యార్థులకి ఉపయోగ పడే పుస్తకాలు అందచేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరికి శుభాకాంక్షలు …

Read More »

స్వచ్ఛ రథం నిర్వహణకు 5 మండలాల పరిధిలో దరఖాస్తుల ఆహ్వానం

-డివిపివో వి. శాంత మణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, రాజమహేంద్రవరం, రాజానగరం, కడియం, కొవ్వూరు మండలాల్లో ప్రతి మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని “స్వచ్ఛ రథం” నిర్వహణకు అర్హులైన వ్యక్తులు, సంస్థలు, స్క్రాప్ డీలర్లు, వాహన ఆపరేటర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంత మణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలానికి విడివిడిగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రకటన విడుదలైన తేదీ …

Read More »