Breaking News

Monthly Archives: January 2026

జాతీయ రహదారి భద్రతా మాస ఉత్సవాల ప్రారంభం

-మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్సు రద్దు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు రహదారి భద్రతా ప్రచార బ్యానర్లను స్థానిక తిరుపతి శాసనసభ ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ఆవిష్కరించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు స్థానిక SP సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసు వారి సమన్వయంతో బ్యానర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత …

Read More »

శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులు సర్వం సిద్ధం

-జనవరి 15 న లాటరీ విధానంలో లబ్దిదారులను ఎంపిక చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి -ప్లాట్లు కేటాయించబడిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తి మినహాయింపు -అర్హులైన వ్యవసాయదారులకు, ప్లాటుదారులకు ప్లాట్లు కేటాయింపులు జరుగుతాయి -అధునాతనమైన వసతులతో మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం జిల్లా కల్లెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తయాయ్యాని అర్హులైన వారికి లాటరీ విధానంలో ఈ నెల 15 న గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంపిక చేయనున్నానారని జిల్లా కలెక్టర్ …

Read More »

రైతుల ఆర్థిక బలోపేతానికి కెడిసిసి బ్యాంకు ఎప్పుడూ కృషి చేస్తుంది… : చైర్మన్ నెట్టెం రఘురామ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర 2026 ప్రారంభోత్సవం సందర్భంగా, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కెడిసిసి బ్యాంక్) చైర్మన్ నెట్టెం రఘురామ్ ధర్మపత్ని నెట్టెం స్వర్ణకుమారి తో తమ నివాసంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో అశేష జనవాహిని మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంలో, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లెల్ల సీతమ్మ, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు …

Read More »

స్త్రీ శక్తి పధకం అమలులో సిబ్బంది కృషి అభినందనీయం

-ప్రభుత్వానికి ఆర్టీసీ పట్ల మంచి అభిప్రాయ ధోరణి -ఎప్పటికీ నిలబెట్టుకుంటూ అంకితభావంతో పనిచేద్దాం -వి. సి. &ఎం.డి. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : “2025 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన “స్త్రీ శక్తి” పధకం అమలులో మన సిబ్బంది కృషి అభినందనీయమని తద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ పట్ల మంచి నమ్మకం కలిగిందని అదే ఎప్పటికీ నిలబెట్టుకుంటూ మునుముందు కూడా అందరూ అంకితభావంతో పనిచేయాలని సంస్థ వి.సి.&ఎం.డి.సిహెచ్.ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. అన్నారు. ఈ …

Read More »

విజయవాడ ను సూపర్ స్వచ్ లీగ్ సిటీ గా నిలబెట్టుకోవటం మనందరి బాధ్యత

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025వ సంవత్సరంలో విజయవాడ, దేశంలోనే ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డ్స్ సూపర్ స్వచ్ అవార్డును అందుకోవటం ఎంతో గొప్ప విషయమని, ఈ సంవత్సరం కూడా విజయవాడ ను సూపర్ స్వచ్ లీగ్ సిటీలలో ఒకటిగా నిలబెట్టుకోవటం మనందరి బాధ్యత అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కాలుష్యాన్ని తగ్గించే దిశగా హరితాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలని, రెడ్యూస్, రీ-యూస్, రీసైకిల్ పద్ధతులు పాటించాలని, ఇంటి …

Read More »

ప్రతిరోజు నీటి పరీక్షలు నిర్వహిస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిరోజు నీటి పరీక్షలు నిర్వహించి ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు నీటి పరీక్షలు నిర్వహిస్తున్నారని, పాత పైప్ లైన్లతో లీకేజీ సమస్యలు వచ్చే ప్రతి పైప్లైన్ లు మార్చి కొత్త పైప్ లైన్లు వేసి ఎక్కడ లీకేజీ లేకుండా నీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారని, ప్రతి ఒక్కరికి శుద్ధమైన త్రాగునీరు …

Read More »