విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబ్బధత కలిగిన కార్యకర్తలే వెన్నెముకగా నిలిచి భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమని నిత్య నూతనంగా 100 సంవత్సరంలోకి తీసుకొనివెళ్లారని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, 36వ డివిజన్ నాయకులు ఎం.వి. క్రిష్ణయ్య అధ్యక్షతన జరిగిన డివిజన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేయడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త …
Read More »
Prajavartha Online Telugu News